24 May, 2026 | 3:35 PM

Breaking News

కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు మెడికల్ కళాశాలకు పెట్టాలి   •   అడ్డేసార సర్పంచ్ పంద్రం శేకును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు   •   లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు రూ.583 కోట్లు మంజూరు   •   పెట్రోల్ ధరల పెంపునకు నిరసనగా ప్రధాని దిష్టిబొమ్మ దహనం   •   వడూర్ బుద్ధికొండ రహదారిపై పులి సంచారం సోషల్ మీడియాలో ప్రచారం   •   పుష్కరాలు భారతీయ సంస్కృతి, సనాతన సంప్రదాయాలకు ప్రతీక   •   రైతుల ప్రయోజనాలే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   భారత్ లో పర్యటించడం గర్వకారణం: రూబియో   •   140 కోట్ల భారతీయుల ప్రయోజనాలే మాకు ముఖ్యం: విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్‌   •   అమెరికా అధ్యక్ష భవనం శ్వేతసౌధం సమీపంలో కాల్పులు.. నిందితుడు మతి   •  

సబ్ జైలు తనిఖీ చేసిన జైళ్ళ శాఖ డీజీ సౌమ్య మిశ్రా

03-02-2025 08:00 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి సబ్ జైల్ ను రాష్ట్ర జైళ్ళ శాఖ డిజీ సౌమ్య మిశ్రా వరంగల్ రేంజ్ డిఐజి సంపత్ సోమవారం తనిఖీ చేశారు. సబ్ జైలులో ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. జైలులో ఖైదీల భోజన వసతులు, న్యాయ సేవలు, ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైల్లో గార్డెన్ నిర్వహణ తీరుపై అధికారులను అభినందించారు. అనంతరం సబ్ జైల్లో రికార్డులను తనిఖీ చేశారు. వారితో పాటు జిల్లా ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్య రెడ్డి, సబ్ జైలు అధికారి ఆనందరావు, పర్యవేక్షణ అధికారి సంజీవరెడ్డి పాల్గొన్నారు.