19-07-2025 07:14:41 PM
తరిగొప్పుల (విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం(Kasturba Gandhi Girls School)లో శనివారం రోజున ఎస్ఓ సునీత ఇంటర్మీడియట్ ఫార్మా టెక్నాలజీ గ్రూపులలో ప్రవేశాల కొరకు స్పాట్ అడ్మిషన్లు సోమవారం రోజు జరుగుతున్నాయని, ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోగలరని తెలిపారు. ఏమైనా సమాచారం కావాలంటే ఈ మొబైల్ నెంబర్ కు 9346704232 సంప్రదించాలని అన్నారు.