ఆదుకున్న కోహ్లీ, శ్రేయాస్
రెండో వన్డేలో ఇంగ్లాండ్ కెప్టెన్ హ్యారీ బ్రూక్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టులో కేఎల్ రాహుల్ స్థానంలో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకున్నాడు.ఓపెనర్లు రోహిత్ శర్మ (26), శుభ్మన్ గిల్ (31) తొలి వికెట్కు 44 పరుగులు జోడించారు. గిల్ ఔటైనా కోహ్లీ (60), రోహిత్ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.
17-07-2026