టాప్-2పై సన్రైజర్స్ కన్ను
హైదరాబాద్, మే 21 : ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ ముగింపు దశకు చేరుకుంది. ఇప్పటి వరకూ మూడు జట్లు మాత్రమే ప్లే ఆఫ్స్కు చేరుకున్నాయి. బెంగళూరు, గుజరాత్, హైదరాబాద్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించగా.. మిగిలిన ఒక బెర్త్ కోసం గట్టిపోటీనే నెలకొంది. అదే సమయంలో టాప్ 2లో లీగ్ స్టేజ్ను ముగించేందుకు కూడా తీవ్రమైన పోటీనే ఉంది.
22-05-2026