సంజూ ధనాధన్
ఢిల్లీ, మే 5 : వర్షం కురవడంతో టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ అక్షర్ పటేల్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఊహించినట్టుగానే ఆరంభంలో పిచ్పై పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. దీనిని సద్వినియో గం చేసుకున్న చెన్నై బౌలర్లు వరుస వికెట్లతో ఢిల్లీపై ఒత్తి డి పెంచారు. నిస్సాంక (19), రాహుల్ (12), నితీశ్ రాణా (15), కరుణ్ నాయర్ (13), అక్షర్ పటేల్ (2) పరుగులకే ఔటయ్యా రు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 69 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది.
06-05-2026