టార్గెట్ క్లీన్స్వీప్
చెన్నై, జూన్ 19 : భారత్, ఆఫ్గనిస్థాన్ మధ్య మూడో వన్డేకు అంతా సిద్ధమైంది. శనివారం చెన్నై చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగబోతోంది. ఏకైక టెస్టుతో పాటు తర్వాత వరుసగా రెండు వన్జేల్లోనూ ఆఫ్గనిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా సిరీస్ను కైవసం చేసుకుంది. ఇప్పుడు చివరి మ్యాచ్లోనూ గెలిచి వన్డే సిరీస్ను క్లీన్ స్వీప్ చేయాలని ఉత్సాహంగా ఉంది.
20-06-2026