ఆరంభం అదరాలి
ధర్మశాల, జూన్ 12: భారత్, ఆప్ఘనిస్థాన్ వన్డే సిరీస్కు అంతా సిద్ధమైంది. ముల్లాన్పూర్ లో ఏకైక టెస్టును మూడు రోజుల్లోనే ముగించిన టీ మిండియా ఇప్పుడు వన్డే సిరీస్ను క్లీన్స్వీప్ చేయడ మే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. కోహ్లీ, హార్థిక్ పాం డ్యా ఈ సిరీస్కు దూరం కావడం అభిమానులకు నిరాశ కలిగించే అంశం. అయితే ఐపీఎల్లో రాణించిన పలువురు యువ ఆట గాళ్లకు మాత్రం ఈ సిరీస్ మంచి అవకాశం.
13-06-2026