చరిత్ర సృష్టించిన సాత్విక్-చిరాగ్ జోడీ
భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ నెం.1 జోడీ సాత్విక్ సా యిరాజ్,- చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించింది. కె రీర్లో తొలిసారి సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ 750 టోర్నమెంట్ టైటిల్ కైవసం చేసు కుంది. ఫైనల్లో సాత్విక్--చిరాగ్ జోడీ 18--21, 21--17, 21--16 తేడాతో ఇండోనేసి యాకు చెందిన ఫజార్ అల్ఫియాన్
01-06-2026