రాణించిన హర్మన్, స్మృతి, దీప్తి
లార్డ్స్, జూలై 10: ఇంగ్లాండ్ మహిళల జట్టుతో జరుగుతున్న ఏకైక టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 285 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మం ధాన, దీప్తి శర్మ హాఫ్ సెంచరీలతో మెరిసా రు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
11-07-2026