25 March, 2026 | 2:58 PM

Breaking News

బీసీలపై దాడులు అరికట్టాలంటే ప్రత్యేక చట్టమే మార్గం   •   పుకార్లు నమొద్దు... గ్యాస్ బుకింగ్ రూల్స్ మార్చలే.. కేంద్రం క్లారిఫికేషన్   •   పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ కొరత లేదు: భారత్ పెట్రోలియం ప్రకటన   •   కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా.. రేవంత్ రెడ్డిపై జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు   •   పెన్షన్ వ్యాలిడిషన్ చట్టాన్ని రద్దు చేయాలంటూ పెన్షనర్స్ నిరసన   •   పెట్రోల్ బంకుల్లో బారులు తీరిన జనం.!   •   సోమశిల ఆలయంలో అపశృతి   •   భట్టి విక్రమార్కను కలిసిన కేటీఆర్.. నేతన్నల కష్టాలపై వినతి పత్రం   •   ఉత్సవాల ఏర్పాట్లలో వేగం పెంచాలి : జిల్లా కలెక్టర్ అంకిత్   •   ఉపాధి హామీ జమా ఖర్చులు అస్తవ్యస్తం   •  

Sports/Eductation

article_33912346.webp
సీఎం రేవంత్‌తో హెచ్‌సీఏ ప్రతినిధుల భేటీ

హైదరాబాద్, మార్చి 23 : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు సోమవా రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసారు. ఉప్పల్ స్టేడియానికి సంబంధించిన లీజును పొడిగించాలని కోరుతూ లేఖ ఇచ్చారు. దీనిపై సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్‌రెడ్డి నిబంధనలకు అనుగుణంగా అనుమతులు జారీ చేస్తామని చెప్పారు. సీఎంను కలిసిన వారి లో హెచ్‌సీఏ ప్రెసిడెంట్ అమర్‌నాథ్, వైస్ ప్రెసిడెంట్ దల్జీత్ సింగ్, సెక్రటరీ జీవన్‌రెడ్డి, ట్రెజరర్ అనిల్ కుమార్, జాయింట్ సెక్రటరీ బసవరాజు, కౌన్సిలర్ సునీల్ కుమార్ అగర్వాల్, మాజీ కోశాధికారి మహేందర్ ఉన్నారు.

24-03-2026