గాయంతో సాయిసుదర్శన్ ఔట్
బెంగళూరు, ఆగస్టు 8 : భారత క్రికెట్ జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. ఇప్పటికే గాయాల కారణంగా బుమ్రా, నితీశ్ రెడ్డి, హర్షిత్ రాణా, వాషింగ్టన్ సుందర్ శ్రీలంక పర్యటనకు దూరమవగా ఆ జాబితాలో మరో ఆటగాడు చేరాడు. కీలక బ్యాట ర్ సాయి సుదర్శన్ కూడా లంకతో టెస్ట్ సిరీస్ నుంచి తప్పుకున్నాడు.
09-08-2026