ఫిజియో థెరపిస్ట్పై బీసీసీఐ వేటు
ముంబై, సెప్టెంబర్ 11: భారత ఆటగాళ్ల వరుస గాయాల నేపథ్యంలో చీఫ్ ఫిజియో థెరపిస్ట్ కమలేష్ జైన్(Chief Physiotherapist Kamlesh Jain)పై బీసీసీఐ వేటు వేసింది. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ల ఫిర్యాదుతోనే బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రెండు టెస్ట్ల సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లిన భారత జట్టు నుంచి చివరి నిమిషంలో జస్ప్రీత్ బుమ్రా, వాషింగ్టన్ సుందర్, సాయి సుదర్శన్లు తప్పుకున్నారు.
12-09-2026 | 05:10am