ఆ ఓటములపై బీసీసీఐ ఆగ్రహం
ముంబై, సెప్టెంబర్ 3: టీమిండియా(Team India) ఇటీవల చవిచూసిన వరుస పరాజయాలు, ఆట గాళ్ల ఫిట్నెస్ సమస్యలపై బీసీసీఐ అత్యున్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించిం ది. బీసీసీఐ అధ్యక్షుడు మిథున్ మన్హాస్, బోర్డు కార్యదర్శి దేవజిత్ సైకియా ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, కెప్టెన్లు శుభ్మన్ గిల్, శ్రేయస్ అయ్యర్లతో పాటు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ డైరెక్టర్ వీవీఎస్ లక్ష్మణ్ నేరుగా పాల్గొన్నారు.
04-09-2026 | 05:55am