7,441 మందికి బీఎడ్ సీట్లు కేటాయింపు
15-09-2025
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (విజయక్రాంతి): బీఎడ్ రెండో విడత సీట్లను అభ్యర్థులకు ఆదివారం కేటాయించారు. కన్వీన ర్ కోటాలో 10,005 సీట్లలో 7,441 మందికి సీట్లను కేటాయించారు. 12,076 మంది అ భ్యర్థులు వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. ఈనెల 18 వర కు సీట్లు పొందిన అభ్యర్థులు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చే యాలని అధికారులు సూచించారు. తొలివిడతలో 14,295 సీట్ల లో 9,955 మందికి సీట్లను కేటాయించారు. అయితే ఇందులో కాలేజీల్లో రిపోర్టింగ్ చేసిన వారు 4,474 మంది మాత్రమేనని పేర్కొన్నారు.