అదరగొట్టేది ఎవరో?
మాంచెస్టర్, జూలై 3: భారత్, ఇంగ్లాండ్ టీ20 సిరీస్లో రెండో మ్యాచ్కు అంతా సిద్ధమైంది. తొలి టీ ట్వంటీలో భారత్ మంచి స్కోరే చేసినప్పటకీ సెకండ్ ఇన్నింగ్స్ సమయంలో భారీ వర్షం కురిసింది. ఫలితంగా మ్యాచ్ రద్దయింది. ఇప్పుడు రెండో మ్యాచ్ తో సిరీస్లో శుభారంభం చేయాలని ఇరు జట్లు ఉవ్విళ్ళూరుతున్నాయి.
04-07-2026