హాట్కేకుల్లా అమ్ముడైన రెండో వన్డే టికెట్లు
02-12-2025
రాయ్పూర్, డిసెంబర్ 1 : భారత్,సౌతాఫ్రికా వన్డే సిరీస్కు మంచి క్రేజ్ కనిపిస్తోంది. కేవలం టీ20లకే ఫ్యాన్స్ ఆసక్తి చూపిస్తారని అనుకుంటే తొలి వన్డేకు హౌస్ఫుల్ అయిం ది. దీనికి కారణం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీనే.. పైగా తొలి వన్డేలో వీరిద్దరూ అదిరిపోయే ఇన్నింగ్స్లతో ఫ్యాన్స్కు ఫుల్ ఎంట ర్టైన్మెంట్ ఇచ్చారు.