పడిక్కల్ శతకం
కొలంబో , ఆగస్టు 23 : ఊహించినట్టుగానే రెండో టెస్టులో భారత్ , శ్రీలంక తుది జట్ల లో మార్పులు జరిగాయి. భారత్ తరపు న కుల్దీప్ యాదవ్ స్థానంలో సారాంశ్ జైన్ అరంగేట్రం చేశాడు. అలాగే లంక జట్టులో గాయాల కారణంగా దినేష్ చండిమాల్, కుసల్ మెండిస్ దూరం అవ్వగా, వారి స్థానంలో కామిల్ మిశ్రా, పసిందు సూరియబండార అంతర్జాతీయ టెస్ట్ అరంగేట్రం చేశారు.
24-08-2026