39 పతకాలతో ముగింపు
గ్లాస్గో, ఆగస్టు 2 : కామన్వెల్త్ గేమ్స్ 2026ను భారత్ 39 పతకాలతో తమ ప్రయాణాన్ని ముగించింది. పతకాల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సారి 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్యాలు వచ్చాయి. గత నాలుగు ఎడిషన్లతో పోలిస్తే పతకాలు తగ్గినా ఇది అత్యుత్తమ ప్రదర్శనగానే చెప్పాలి.
03-08-2026