ఆసియా క్రీడల క్రికెట్ డ్రా విడుదల
టోక్యో , జూలై 24 : సెప్టెంబర్లో జరగనున్న ఆసియా క్రీడల్లో క్రికెట్ డ్రా విడుదలైంది. పురుషుల, మహిళల రెండు విభాగాల్లో టెస్టు హోదా కలిగిన భారత్, పాకిస్తా న్, శ్రీలంక, బంగ్లాదేశ్ నేరుగా క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించాయి. భారత్, పాక్ జ ట్లు వేర్వేరు గ్రూపుల్లో చోటు దక్కించుకున్నాయి.
25-07-2026