యాదాద్రి పరిరక్షణ సమితి, బిఆర్ఎస్ నాయకుల ముందస్తు అరెస్ట్
యాదగిరిగుట్ట అభివృద్ధి కార్యక్రమాలకు సీఎం రేవంత్ రెడ్డి రాక సందర్బంగా యాదాద్రి పరిరక్షణ కమిటీ సభ్యులను, బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్ట్ చేశారు . ఈ సందర్బంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ కొండపైన 50, 60 సంవత్సరాలుగా వర్తకం తో వ్యాపారాలు నిర్వహించి ఉంటూ లబ్ధి పొందుతున్నారని కొత్తవారికి అవకాశం లేకుండా దేవస్థానానికి ఆదాయం రాకుండా ఉద్యోగులను రాజకీయ నాయకులను గుప్పెట్లో పట్టుకున్నారని వాళ్లు చెప్పిందే వేదంగా నడుస్తుందని,
23-05-2026