బీసీ సమరభేరి
యాదాద్రి భువనగిరి/చిట్యాల, జూలై 5 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 59 మంది రెడ్డి, వెలమ, కమ్మ సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్యేలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) సర్జికల్ స్ట్రైక్ నిర్వహించబోతుందని, రాబో యే ప్రభుత్వం బీసీ సామాజిక వర్గానికి చెందిన తమ పార్టీదేనని ఆ పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు.
06-07-2026