calender_icon.png 12 November, 2025 | 5:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_87192407.webp
దోపిడీకి తొందరలో ముగింపు పలుకుతాం

09-11-2025

యాదగిరిగుట్ట (విజయక్రాంతి): శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పవిత్ర యాదాద్రి ఆలయంలో ఇటీవల బయటపడుతున్న అవినీతి అక్రమ వ్యవహారాలు భక్తుల హృదయాలను, స్థానికులు కలిసి వేస్తున్నాయి. దేవాలయ సంప్రదాయాలకు విరుద్ధంగా జరుగుతున్న ప్రక్రియలను అంగీకరించలేమని, ఈ అవకతవకలు వెంటనే నిలిపివేయాలని, ఆలయాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రం ఉపయోగించవద్దని, ప్రభుత్వం, ఎండోమెంట్స్ శాఖకు కఠినంగా హెచ్చరిస్తున్నామని, ఇక్కడ పరిపాలన గాలికి వదిలేసి డిఇఓ, ఏఈ స్థాయి అధికారులు నిబంధనలకు విరుద్ధంగా విదేశాలకు స్వామి వారిని తీసుకెళ్లి ప్రైవేట్ కార్యక్రమాలను నిర్వహించడం