యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ.50 కోట్ల నిధులను మంజూరు చేయండి
యాదగిరిగుట్ట, జూన్ 12: యాదగిరిగుట్ట అభివృద్ధికి ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య నిరంతరం కృషి చేస్తున్నారని, రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తే యాదగిరిగుట్టను సర్వాంగ సుందరంగా, ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మున్సిపల్ చైర్ పర్సన్ గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ అన్నారు.
13-06-2026