calender_icon.png 21 January, 2025 | 10:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Cinema

article_48409694.webp
'భైరవం' మమ్మల్ని మరో మెట్టుపైకి తీసుకెళ్తుంది

20-01-2025

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కాంబోలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ భైరవం’. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌పై డాక్టర్ జయంతి లాల్ గడా సమర్పణలో శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ నిర్మించారు. అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. సోమవారం ఈ మూవీ టీజర్‌ను లాంచ్ చేశారు మేకర్స్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పాత్ర తన కలలో సృష్టించిన వైలెన్స్ వివరిస్తూ, అతని యాక్షన్‌ని శ్రీకృష్ణుడితో పోలుస్తూ లేడీ వాయిస్ ఓవర్‌తో టీజర్ ప్రారంభమైంది.