జాతీయ రక్షణ నిధికి రూ.లక్ష విరాళం
20-05-2025
గద్వాల, మే 19 ( విజయక్రాంతి ) : జాతీయ రక్షణ నిధికి విరాళంగా లక్ష రూపాయ ల విలువ గల చెక్కును అందజేసిన గోరంట్ల లక్ష్మికాంతా రెడ్డి ని జిల్లా కలెక్టర్ బి.యం సంతోష్ అభినందించారు. సోమవారం కలెక్టర్ ఐడీఓసీ సమావేశం హాల్ నందు వడ్డే పల్లి మండలం కోయిల దిన్నె గ్రామానికి చెందిన గోరంట్ల లక్ష్మికాంతా రెడ్డి రైతు,వి శ్రాంత ఉపాధ్యాయులుగా, సమాజ సేవకు అంకితమై, అపారమైన దేశ భక్తిని ప్రదర్శించారు.