వంద శాతం ఉత్తీర్ణత సాధించండి
19-03-2025
మహబూబాబాద్. మార్చి18 . (విజయ క్రాంతి) మహాబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఎదుళ్ల పల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం లో స్థానిక ఎస్సై పోలోజు కుశకుమార్ కార్య క్రమానికి ప్రత్యేక అతిధిగా పాల్గొని, పాడ్లు, పెన్నులు, ఇతర సామాగ్రి స్వయంగా అంద జేశారు.