అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి
మహబూబాబాద్, జూలై 13 (విజయక్రాంతి): అక్రమ వలసదారుల గుర్తించి, అలా ఉన్న వారి పై విచారణ జరిపి, కఠిన చర్యలు తీసుకోవాలని, అర్హులైన ప్రతి ఓటరును ఎస్ ఐ ఆర్ ద్వారా మ్యాపింగ్ చేయించే విధంగా చర్యలు తీసుకోవాలని న్యాయవాది, బిజెపి నేత తుంపిల శ్రీనివాస్ కోరారు. గ్రామాల్లో ’సర్’ హెల్ప్లైన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు.
13-07-2026