ఘనంగా కిసాన్ దివస్ అభినందన
బ్యాంక్ ఆఫ్ ఇండియా (బీఓఐ) ఆధ్వర్యంలో శనివారం కిసాన్ దివస్ అభినందన కార్యక్రమాన్ని వరంగల్ లోని దీపు ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఓఐ హెడ్ ఆఫీసు జనరల్ మేనేజర్ ముఖే ష్ శర్మ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ వ్యాపార, వ్యవసాయ, గృహ నిర్మా ణ, వాహనాలు, విద్య
19-07-2026