పేదల ప్రభుత్వ భూముల్లో వ్యాపారుల దౌర్జన్యం
తాండూరు, ఏప్రిల్ 10, (విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం పాషాపూర్ గ్రామ పరిధిలో ఉన్న ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 43 /28లో (ఎర్ర మట్టి) లాటరైట్ తవ్వకాలు అనుమతులు ఏవి లేకుండా జోరుగా సాగుతున్నాయి. గ్రామస్తులు భూ యజమానులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొన్ని ఏళ్ల క్రితం ఓమ్లా నాయక్ తండా కు చెందిన గేమ్యా నాయక్, హనుమ నాయక్, బదిలీ బాయ్, హంసింగ్ , రుకీ బాయి తదితరులకు ప్రభుత్వం భూమి కేటాయించింది.
11-04-2026