ప్రైవేట్ స్కూళ్ల పుస్తకాల దోపిడీ
ఖమ్మం ఎడ్యుకేషన్, జులై 9 (విజయక్రాంతి): ఖమ్మం జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల దోపిడి రోజురోజుకూ మితిమీరుతోంది. ఒకవైపు అడ్మిషన్ ఫీజులు, ట్యూషన్ ఫీజులు, బస్ ఫీజులు, టర్మ్ ఫీజుల పేరుతో తల్లిదండ్రుల నుంచి భారీ మొత్తాలు వసూలు చేస్తుండగా, మరోవైపు పుస్తకాలు, నోట్బుక్లు, యూనిఫాంలు, షూస్, బ్యాగులు, ఇతర విద్యా సామగ్రి పేరుతో అదనపు భారం మోపుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
10-07-2026