అధికార పక్షాలకు గట్టి హెచ్చరిక
హైదరాబాద్, మే 4 (విజయక్రాంతి): దేశంలో ప్రస్తుతం ఐదు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కీలకంగా మారాయి. తమిళనాడు, పశ్చి మ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి, అసోం అసెంబ్లీల ఎన్నికల ఫలితాలు మరోసారి ప్రజాస్వా మ్యానికి అసలైన అర్థాన్ని గుర్తుచేస్తూ అధికార పక్షాలకు గట్టి హెచ్చరికను చేశాయి.
05-05-2026