ఒంగోలులో భూకంపం.. భయపడ్డ జనం
అమరావతి: ఒంగోలులో శుక్రవారం రాత్రి స్వల్ప భూకంపం(Mild Earthquake Hits Ongole) సంభవించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ ప్రకంపనల ప్రభావం ముఖ్యంగా గద్దులగుంట, వడ్డీపాలెం, సంజీవ్ గాంధీ కాలనీ, సీతారాంపురం, రిమ్స్ సెంటర్, మంగమూరు రోడ్డు, దేవచెరువు, నెల్లూరు బస్టాండ్, మంగోపాలెం ప్రాంతాల్లో ఎక్కువగా కనిపించిందని స్థానికులు తెలిపారు.
09-05-2026