సన్న వరి సాగుకుసై అన్నదాతకు ఆంక్షలు
ఎల్లారెడ్డి, జూలై 3, (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం సన్న వరి రకాలనే సేకరించాలని నిర్ణయించడం, రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలు, కళాశాలలు, హాస్టళ్లలో సన్నబియ్యం భోజనం వడ్డించడం, కేంద్రం కొనుగోలు చేసిన మేరకే ధాన్యం సేకరిస్తామనడంతో రైతులు అనివార్యంగా సన్నవరి రకాల సాగుకు సన్నద్ధమవుతున్నారు.
04-07-2026