30 May, 2026 | 11:28 PM

Breaking News

ఆర్టీసీ బస్సు ఢీకొని తీవ్ర గాయాలు ఆసుపత్రికి తరలింపు   •   ఖాతాదారుల సేవా కేంద్రం నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం   •   గిరిజన యువతీ యువకులకు ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం   •   మండల టాపర్‌ మేకా మాన్వితకు ట్రిపుల్ ఐటీ సీటు   •   పెద్దమల్లారెడ్డిలో అగ్నిప్రమాదం.. గడ్డివాము, ట్రాక్టర్ దగ్ధం   •   వరికొయ్యలు కాల్చవద్దు... బహిరంగ వ్యర్ధాలు కాల్చవద్దు   •   కూచిపూడి నృత్యంతో అలరించిన మోక్ష ధృతి   •   అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులను చేర్పించాలి: సీడీపీవో జ్యోతి   •   ఘట్కేసర్ లో ప్రారంభమైన సిపిఎం శిక్షణ తరగతులు   •   రైతు డిస్కమ్ రైతాంగానికి శాపం   •  

News -

article_56223390.webp
కాంగ్రెస్ అన్ని వర్గాలను మోసం చేసింది: కేటీఆర్

హైదరాబాద్: కేసీఆర్ పాలనలో(KCR's Administration) అధికారులకు స్వేచ్ఛ ఇచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) తెలిపారు. తెలంగాణలో గురుకుల పాఠశాలలను అభివృద్ధి చేశామని కేటీఆర్ పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) ఎస్సీ, ఎస్టీలను మోసం చేసిందని కేటీఆర్ ఆరోపించారు. కాంగ్రెస్ అన్ని వార్గాలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. ఇందిరా పార్క్‌(Indira Park) వద్ద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ధర్నా కార్యక్రమంలో KTR పాల్గొన్నారు. ఇంకో సంవత్సరం కష్టపడితే ప్రజలను సతాయించే కాంగ్రెస్, బీజేపీ నేతలకు మిత్తితో సహా చెల్లించే బాధ్యత తనదని కేటీఆర్ స్పష్టం చేశారు.

30-05-2026