కాంగ్రెస్ రియల్ ఎస్టేట్ దందా చేస్తోంది
హైదరాబాద్, ఏప్రిల్ 25 (విజయక్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రియల్ ఎస్టేట్ దందా చేస్తోందని, వేలం..భూదందాల మీదే గవర్నమెంట్ రన్ అవుతోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వరరెడ్డి ఆరోపించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్తో కలిసి ఆయన మాట్లాడారు.
26-04-2026