శిథిలావస్థలో రైతు వేదిక
వాంకిడి, మే 24 (విజయక్రాంతి): రైతును రాజు చేయాలన్న సంకల్పంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని గ్రామాలను కలిపి క్లస్టర్ గా ఏర్పాటు చేసి రైతు వేదికలను నిర్మించింది. వాంకిడి మండలంలోని సోనాపూర్, బెండర గ్రామ పంచాయతీ పరిధిలలో నిర్మించిన రైతు వేదిక నిర్వహణ లేక దుమ్ము దూళికి నిలయంగా మారి శిథిలావస్థకు చేరుతోంది.
25-05-2026