7 May, 2026 | 2:35 PM

Breaking News

అక్రమంగా గోవులను తరలిస్తే చర్యలు తప్పవు   •   నిలోఫర్ ఆస్పత్రిలో పేషెంట్ అటెండర్‌పై సెక్యూరిటీ గార్డు దాడి   •   పంట నష్టపోయిన రైతులందరికీ పరిహారం అందేలా చూస్తా: ఎమ్మెల్యే   •   కాంగ్రెస్ మండల కమిటీల అధ్యక్షుల నియామకం   •   కొత్తూరు మున్సిపాలిటీ ప్రత్యేక అధికారిగా సీడీఎంఏ జాయింట్ డైరెక్టర్ పిశ్రీధర్   •   తమిళ రాజకీయాల్లో మరో బిగ్ ట్విస్ట్.. TVK అధినేత విజయ్‌కు మళ్లీ నిరాశ   •   వడ్ల కొనుగోలులో ప్రభుత్వం నిర్లక్ష్యం   •   బీఆర్ఎస్ అహంకార వైఖరిని ప్రజలు ఇంకా మర్చిపోలేదు: మంత్రి తుమ్మల   •   TVK విజయ్‌కి కమల్ హాసన్ మద్దతు   •   కరీంనగర్‌లో టెన్షన్.. టెన్షన్.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిపై దాడి!   •  

News -

article_50950462.webp
కేంద్రమంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ

న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో భేటీ అయ్యారు. ఇరువురు నేతలు అరగంట పాటు భేటీ అయ్యారు. దాదాపు రూ.38,595 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న మెట్రో రెండో దశకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని సీఎం కేంద్రమంత్రికి విజ్ఞప్తి చేశారు. మెట్రోను రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్నట్లు కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మెట్రో రెండో దశ డీపీఆర్ ను వెంటనే ఆమోదించాలని కేంద్రమంత్రిని(Union Minister Manohar Lal Khattar) కోరారు. శంషాబాద్ ఎయిర్ పోర్టు-ఫ్యూచర్ సిటీ కారిడార్ ను ఫేజ్--3 కింద చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరారు. రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో కాంగ్రెస్ అగ్రనేతలను కూడా కలిసే అవకాశముందని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

06-05-2026