టెట్లో ఉత్తీర్ణత 43.94 శాతం
తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టీజీ టెట్)లో 43.94 శాతం ఉపాధ్యాయులు ఉత్తీర్ణులయ్యారు. ఈ పరీక్షలో 14 వేలమంది టీచర్లు ఫెయిల్ అయ్యారు. పేపర్1లో 23,590 మంది, పేపర్2లో 17,987 మంది మాత్రమే పాసయ్యారు. టెట్ పేపర్1లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా, పేపర్2లో భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల జిల్లాలు
14-07-2026