క్వారీ మట్టికి మునుము!
మహబూబాబాద్, జూన్ 5 (విజయక్రాంతి): మట్టి మాఫియా మరో కొత్త దందాకు తెరలేపింది. మహబూబాబాద్ జిల్లాలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ భూములు, బంజరాయి భూములు, మట్టి గుట్టల నుంచి ఇంతకాలం మట్టి తొలగించిన మాఫియా దందా ఇప్పుడు.. మూతపడ్డ గ్రానైట్ క్వారీల్లో మట్టిపై కన్నేశారు. జిల్లాలో కేసముద్రం, గూడూరు, నెల్లికుదురు, డోర్నకల్, ఇనుగుర్తి మండలాల్లో గ్రానైట్ క్వారీల్లో బ్లాక్ గ్రానైట్ తీయడానికి అనుమతి పొందారు.
06-06-2026