మరోసారి జిల్లాల పునర్విభజన
07-01-2026
హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): బీఆర్ఎస్ హయాంలో ఆశాస్త్రీయం గా ఏర్పాటుచేసిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలను మళ్లీ పునర్వ్యవస్థీకర ణ చేస్తామని రెవెన్యూ, హౌసింగ్శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించా రు. మ్యాజిక్ ఫిగర్ కోసమే రాష్ట్రంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను గత ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించిందని విమర్శించారు. మంగళవారం అసెంబ్లీలో ప్రశ్నో త్తరాల సమయంలో సభ్యులు రామ్మోహన్రెడ్డి, వేముల వీరేశం, పాల్వాయి హరీశ్ తది తరులు లేవనెత్తిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.