రాష్ట్రానికి రూ.5,681 కోట్లు
యూసీఎఫ్ నిధుల కింద రాష్ట్రానికి రూ.5, 681 కోట్లు ఇవ్వడానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పంపిన మూడు ప్రతిపాదనలకూ అపెక్స్ కమిటీ ఆమోదం తెలిపింది. దీంతో వరంగల్కు రూ.4,674 కోట్లు, కరీంనగర్కు రూ.840 కోట్లు, ఖమ్మం-కరీంనగర్ కారిడార్ డిజిటల్ గవర్నెన్స్
22-05-2026