2 March, 2026 | 11:31 AM
Breaking News
మంథని, మార్చి 1 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నూతనంగా నిర్మించిన ఇంట్లోకి విజయక్రాంతి దినపత్రిక చైర్మన్ సీఎల్ రాజం, మేనేజింగ్ డైరెక్టర్ విజయరాజం దంపతులు, డైరెక్టర్లు శ్రీకాంత్, సౌమ్య దంపతులు గృహప్రవేశం చేశారు.
02-03-2026
జనసంఘ్, కమ్యూనిస్ట్, కాం గ్రెస్, స్వతంత్ర పార్టీ వంటి రాజకీయ పక్షాలకు ఒకప్పుడు నిర్దిష్టమైన సిద్ధాంతాలు ఉండేవని, నేటి రాజకీయాల్లో ఆ సిద్ధాంతాలు పూర్తిగా లోపించాయని మాజీ ఉపరా ష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఆత్మ ఇక్కడి కళల్లోనే ఉందని, మన సంస్కృతి, సంప్రదాయాలకు ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్లోని ఎల్బీ ఇండోర్ స్టేడియంలో సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యం
తాడ్వాయి, మార్చి,1 (విజయ క్రాంతి): రైతులు ఎంతో కష్టపడి పండించిన ధాన్యాన్ని తామే కొనుగోలు చేసి రైతులకు మద్దతు ధర అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
03-03-2026
వేగం, విస్తరణ, స్థిరత్వం నేటి టెక్నాలజీ ప్రపంచంలో కీలక అంశాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు. ‘జస్ట్బాట్’ స్థానిక వ్యాపారుల సాధికారతను ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని క్విక్ కామర్స్ రం గంలో ప్రవేశించడం అభినందనీయమన్నా రు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ సోమవారం హైదరాబాద్కు రానున్నారు. వికారాబాద్ జిల్లా అనంతగిరి హిల్స్లో జరిగే ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల శిక్షణ ముగింపు కార్యక్రమానికి ఆయన హాజరుకానున్నారు.
నిర్మల్, మార్చి ౧ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో మిర్చి పంటను పండించిన రైతులకు అమ్ముకునేందుకు మార్కెట్ సౌకర్యం లేదు. దీంతో పంటను అమ్ముకోవడానికి రైతులు సరిహద్దు మహారాష్ట్రలో ఉన్న మార్కెట్లకు తరలించవలసి వస్తుంది.
కుబీర్, మార్చి ౧ (విజయక్రాంతి): కుబీర్ మండలంలోని నిగ్వ రహదారి అద్వానంగా మారడంతో ప్రజలకు పాల సంకటనగా తయారైంది. మాలేకం ప్రధాన రహదారి నుండి నిగ్వ వరకు 12 కిలోమీటర్ల రహదారి గుంతల మయంగా మారింది.
నూతనకల్, మార్చి1 : రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి నిర్మించిన భవనాలు అధికారుల ఉదాసీనత వల్ల నిరుపయోగంగా మారుతున్నాయి.
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో స్థానికు లకే ఉద్యోగాలు ఇవ్వాలని మాజీ మంత్రి హీరీశ్రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శనివారం కాజీపేటలో నిర్వహించిన కొలువుల కొట్లాట మహా ధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు.
01-03-2026
తొలినాళ్లలో అన్నాడీఎంకే కార్యకర్తగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన పన్నీరు సెల్వం సీఎం వరకూ ఎదిగారు. పార్టీ అధినేత్రి జయలలితకు విశ్వాసపాత్రుడయ్యారు. ఆమె జైలుకు వెళ్లిన సందర్భాల్లో మూడుసార్లు ఆపత్కాల సీఎంగా బాధ్యతలు చేపట్టారు. ఆమె మరణం తర్వాత అనూహ్యంగా పార్టీ నుంచి బహిష్కృతుడయ్యారు. తాజాగా డీఎంకే గూటికి చేరారు. ఆయన గమనమేంటో ఇకపై తేలాలి..
నిడిగొండ చరిత్రపూర్వయుగాల నుంచి, మధ్యయుగాల నాటి చారిత్రక కాలాల దాకా వికసించిన మానవ నాగరికతల నగరం. ఇక్కడ జైన, శైవ, వైష్ణవ ధర్మాల బసదులు, దేవాలయాల నిర్మాణాలు, అద్భుత శిల్ప సంపద, శాసనాలున్నాయి.