ఇటు వాన.. అటు ఎండ!
ఎల్లారెడ్డి, మే 25 (విజయ క్రాంతి): ఎల్లారెడ్డి, మండలం లోని ఎల్లారెడ్డి, పలు గ్రామాల్లో సోమవారం మధ్యానం,కురిసిన వర్షానికి ధాన్యం కుప్పలు తడిసి ముద్దయ్యాయి. బారీగా వీచిన గాలికి ధాన్యం కుప్పల పైనుండి ఎగిరిపోయి అన్నదాతకు, అపరా, అవస్థలు, పడుతున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద నుండి ధాన్యాన్ని త్వరగా విక్రయించాలని, రైతులు, ప్రభుత్వంను వేడుకుంటున్నారు.
26-05-2026