కంకేర్లో ఐఈడీ పేలుడు.. ముగ్గురు జవాన్లకు గాయాలు
కాంకేర్: ఛత్తీస్గఢ్లోని కాంకేర్ జిల్లాలో శనివారం నాడు జరిగిన మందుపాతరల తొలగింపు ఆపరేషన్ (demining operation) సందర్భంగా, నక్సలైట్లు గతంలో అమర్చిన ఒక పేలుడు పదార్థం (IED Blast) పేలిపోవడంతో, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (DRG)కు చెందిన ముగ్గురు జవాన్లు(Jawans ) గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
02-05-2026