అధిష్ఠానం కన్ను అందరిపై ఉంది!
కాంగ్రెస్ పార్టీకి పటిష్టమైన విధివిధానాలు, క్రమశిక్షణ ఉన్నాయని, ఎవరు ఏం చేస్తున్నా రో అధిష్ఠానం కన్ను అందరిపై ఉందని, అం దరినీ నిశితంగా గమనిస్తోందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్ప ష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనను కేంద్రం ఎందుకు అడ్డుకుందో సమా ధానం
25-08-2026