చేయుత (ఆసరా) పింఛన్లలో ‘చిల్లర’ కోత
బోధన్: మే 31 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం అర్హులైన పేదలు, వృద్ధులు, దివ్యాంగులు, బీడీ కార్మికులు, వితంతువులు, చేయూత పథకం కింద ప్రతి నెలా పింఛన్లను అందిస్తోంది. ప్రభుత్వం మండల వారీగా ఈ పింఛన్లను బోధన్,సాలుర, 8,965 రెంజల్ 17552, మండలంలో నాలుగు రోజుల నుంచి పంపిణీ చేస్తున్నారు.
01-06-2026