మద్యం ప్రియులకు చేదు వార్త
హైదరాబాద్: శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు(Sri Ujjaini Mahankali Bonalu) 2026 ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా, సికింద్రాబాద్లోని కొన్ని ప్రాంతాల్లోని మద్యం దుకాణాలను తాత్కాలికంగా మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశించారు. ఆదేశాల ప్రకారం, మల్కాజ్గిరి జోన్లోని మార్కెట్, గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వైన్ షాపులు, కల్లు దుకాణాలు, రెస్టారెంట్లకు అనుబంధంగా ఉన్న బార్లు అన్నీ ఆగస్టు 2 ఉదయం 6 గంటల నుండి ఆగస్టు 4 ఉదయం 6 గంటల వరకు మూసివేయబడి ఉంటాయి.
02-08-2026