calender_icon.png 31 December, 2025 | 1:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_12236026.webp
మూగరోదన వినిపించదా?

31-12-2025

మణుగూరు,డిసెంబర్ 30 (విజయక్రాంతి): పినపాక నియోజకవర్గం లోని మ ణుగూరు మండల కేంద్రంగా పశువుల అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. పశువుల తరలింపే ఆదాయ వనరులుగా మా ర్చుకుని కొందరు అక్రమార్కులు రెచ్చి పో తున్నారు. దీని వెనుక ప్రధాన పార్టీ అని చె ప్పుకుంటున్న ఓ నేత ఉండటం గమనార్హం. రోజువారీగా హైదరాబాద్ కేంద్రంగా వేలాది పశువులు తరలిపోతున్నఅధికారులలో మా త్రం చలనం కనిపించడం లేదు. మూగజీవాల రోదన ఎవరికి వినిపించడం లేదనే వాదన మండల వ్యాప్తంగా వినిపిస్తుంది. అ యినా వ్యాపారి అక్రమ మార్గాన్ని అడుకునేందుకు ఏ ఒక్క అధికారి ముందుకు కద లలేని పరిస్థితి నెలకొంది. మూగజీవాల అర ణ్య ఘోస ఫై విజయక్రాంతి అందిస్తున్న ప్రత్యేక కథనం...