ప్రజారోగ్యం గాల్లో దీపం!
13-11-2025
మెట్ పల్లి, నవంబర్12(విజయక్రాంతి)మెట్ పల్లి డివిజన్ పరిధిలోని మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలోని హోటల్స్, టిఫిన్ సెంటర్స్, రెస్టారెంట్ లలో ఆహార పదార్థాల తయారీలో నాసిరకం సరుకులు ఉపయోగిస్తూ నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలు ఇస్తున్నారు. ఆహార పదార్థాల తయారీలో నాణ్యత కరువావడంతో గాలిలో దీపంల ప్రజల ఆరో గ్యం మారుతోంది.