పత్తికి బ్రేక్.. మిరపకు జై!
ఇటిక్యాల, జూలై 19 :ఒకప్పుడు తెల్లబంగారంగా పేరొందిన పత్తి పంటతో కళకళలాడిన ఉమ్మడి ఇటిక్యాల మండలంలోని పొలాలు ఈ ఏడాది కొత్త రూపు దాల్చుతున్నాయి. వరుసగా ఎదురవుతున్న వాతావరణ ప్రతికూల పరిస్థితులు, పెరుగుతున్న సాగు ఖర్చులు, ఆశించిన దిగుబడి లేకపోవడం, మార్కెట్లో ధరల అనిశ్చితి కారణంగా రైతులు పత్తికి దూరమవుతున్నారు.
20-07-2026