2 May, 2024 | 6:12 AM
02-05-2024
రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు చేస్తున్న బీజేపీకి వ్యతిరేకంగా ఈ నెల 4న ధర్నా చేయనున్నట్లు మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత ఏ చంద్రశేఖర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన గాంధీభవన్లో పార్టీ నేతలు ప్రీత మ్, గజ్జెల కాంతం, సతీష్ మాదిగతో కలిసి మీడియాతో మాట్లాడారు.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కార్మికుల పాత్ర అద్వితీయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బుధవారం నిర్వహించిన మే డేలో ఆయన జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ..
నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎన్నికల్లో తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని యూత్ కాంగ్రెస్ తీర్మానం చేసింది. అందు కు తగ్గట్టుగా యూత్ కాంగ్రెస్ శ్రేణులంతా మల్లన్న గెలుపు కోసం కష్టపడి పని చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ మన్నె క్రిశాంక్, ఓయూ విద్యార్థి నేత నాగేందర్ను ఓయూ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూని వర్సిటీ హాస్టల్స్కు సెలవులు ప్రకటించడాన్ని వక్రీకరించి సోషల్ మీడియాలో దుష్ప్రచా రం చేశారనే ఆరోపణల నేపథ్యంలో వీరిద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు ఈస్ట్జోన్ డీసీపీ గిరిధర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థుల కడుపు నింపే ‘సీఎం బ్రేక్ ఫాస్ట్’ స్కీం అటకెక్కేలా కనబడుతోంది. ఖాళీ కడుపుతో సర్కారు బడులకు వచ్చే విద్యార్థుల ఆకలి తీర్చే సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లు రద్దు చేసి.. దేశాన్ని అంబానీ, అదానీలకు అమ్మేసే కుట్ర జరుగుతుందని, దాన్నే ప్రశ్నించినందుకే ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా
ఆరు గ్యారెంటీలు అంటూ కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఆగం చేసిందని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. అడ్డగోలు హామీలతో ప్రజలను మోసం చేసిందని విమర్శించారు
రాహుల్గాంధీ, సోనియాగాంధీ, మల్లికార్జున ఖర్గే ఆదేశాలతో ఎంపీ అభ్యర్థిగా గడ్డం వంశీకృష్ణను పెద్దపల్లి పార్లమెంట్ బరిలో ఉంచా రని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. ప్రజలకు మేలు చేయాలన్న మంచి మనసుతోనే కాకా
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సకుటుంబ సపరివారం ప్రచారంలో పాలుపం చుకుంటున్నది.
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో ఉత్పత్తయ్యే వస్త్రాలను రికగ్నైజ్డ్ బ్రాండ్ను కేటాయించి, పరిశ్రమను కాపాడుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో బుధవారం మేడే వేడుకల సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు
రిజర్వేషన్లు రద్దు చేస్తారంటూ ఫేక్ వీడియోలు సృష్టించింది కాంగ్రెస్ పార్టీనేనని, దానికి పూర్తి బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వహించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి అన్నారు
ప్రత్యేక తెలంగాణ ఆకాంక్షిస్తూ ఓరుగల్లు జిల్లా కేంద్రంలో 1969 జూన్ 26వ తేదీన కొంత మంది విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఓరుగల్లు విద్యార్థుల స్ఫూర్తితో ఇతర జిల్లా కేంద్రాల్లోను విద్యార్థులు ఆందోళనలు