కదిలిపోతున్న మేఘాలు... నేలరాలని చినుకు
కొండపాక, జూలై 16: సిద్దిపేట జిల్లాలో వర్షాభావ పరిస్థితులు రైతులను తీవ్ర ఆం దోళనకు గురిచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఆకాశంలో నల్లని మేఘాలు కమ్ము కుంటున్నప్పటికీ, నేలను తడిపే వర్షం మా త్రం కురవడం లేదు. అప్పుడప్పుడు చల్లని గాలులు వీచి, మేఘాలు చేరినా కొద్దిసేపటికే చెదిరిపోతుండటంతో రైతుల్లో నిరాశ పెరుగుతోంది.
17-07-2026