21 July, 2026 | 4:47 AM
Breaking News
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలైన తొలిరోజే ఉభయసభల్లో గందరగోళం ఏర్పడింది. లోక్సభ ప్రారం భం కాగానే స్పీకర్ ఓంబిర్లా సభ ప్రశ్నోత్తరాల సమయాన్ని ప్రారంభించేందుకు ప్రయత్నించారు. సభ్యులు అర్థవంతమైన చర్చ లేవనెత్తాలని పిలుపునిచ్చారు. ప్రజా ప్రయోజనాలే ధ్యే యంగా సభ్యులు
21-07-2026
చిట్యాల, జూలై 20 : ఒకప్పుడు ఇంటికే పరిమితమై, సమాజంలో కలవలేక, తమ భావాలను వ్యక్తపరచలేక మౌనంగా గడిపిన చిన్నారులు... నేడు చిరునవ్వుతో పాఠాలు నేర్చుకుంటూ, ఆటలు ఆడుతూ, తమ పనులు తామే చేసుకునే స్థాయికి చేరుకుంటున్నారు.
కన్నెపల్లి పంపుహౌస్ నుంచి నీటిని ఎత్తిపోసి, సాగు నీరు అందించి రైతులను ఆదుకోవాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లా మల్యాల ఎక్స్రోడ్డు వద్ద సాగునీటి కోసం సోమవారం రైతులు రాస్తారోకో చేపట్టారు.
బాన్సువాడ ఆసుపత్రిలో 10 మంది బాలింతలు ఇన్ఫెక్షన్ బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, 10 రోజులైనా ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడం నేరపూరిత నిర్లక్ష్యమని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. బాన్సువాడ మాతా-శిశు ఆసుపత్రిలో శస్త్రచికిత్స అనంతరం తీవ్ర అస్వస్థత
హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీలో చోటుచేసుకున్న వరుస పరిణామాలు రాష్ట్ర పోలీస్ వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ చేసిన లైంగిక వేధింపుల ఆరోపణలు, ఆపై శాఖాపరమైన చర్యల నేపథ్యంలో తీవ్ర మానసిక ఒత్తిడి
మహబూబ్ నగర్ జూలై 20 (విజయ క్రాంతి) : వర్షం భావ పరిస్థితులను అధిగమించిందికు ఉమ్మడి జిల్లా రైతన్న సమర్థవంతంగా ఎదుర్కునేలా ప్రత్యమ్నయ పంటల వైపు మళ్లించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ స్పష్టం చేశారు.
నల్లగొండ టౌన్, జూలై 20 (విజయక్రాంతి): రాష్ట్రంలో అత్యధికంగా ఎల్ నీనో ప్రభావం ఉన్నందున రైతులు మెట్ట పంటల సాగు వైపు మొగ్గు చూపాలని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి సూచించారు. ఎల్ నినోను ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయా లని ఆదేశించారు.
ఖమ్మం, జూలై 20(విజయక్రాంతి): ఆయిల్ పామ్తో రైతులకు స్థిరమైన ఆదాయం వస్తుందని, వర్షాభావ పరిస్థితు ల్లోనూ ఇబ్బందులుండవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. సాగుకు దేశంలో విస్తారమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహిస్తున్న సరూర్నగర్ వాలీబాల్ అకాడమీలో ప్రవేశాల కోసం సోమవారం ఎంపికలపై ట్రయల్స్ నిర్వహించారు. ఈ ఎంపికల ట్రయల్స్కు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి మొత్తం 136 మంది బాలురు, 22 మంది బాలికలు హాజరై తమ ప్రతిభను ప్రదర్శించారు.
20-07-2026
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండల కేంద్రంలో సోమవారం అక్రమంగా నిలువ చేసిన 169.4 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు. టాస్క్ ఫోర్స్ అడిషనల్ ఎస్పీ ప్రభాకర్, గణపురం ఎస్ఐ బొరగల అశోక్ సివిల్ సప్లై, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా దాడులు చేసి ఒకే చోట నిల్వ చేసిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్యూటీఎఫ్) రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కోనరావుపేట మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల, ఎంఆర్సీలో పనిచేస్తున్న సర్వ శిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ఉద్యోగులు సోమవారం పోస్ట్కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు.
తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సంఘం (టీఎస్యూటీఎఫ్) ఆధ్వర్యంలో కేజీబీవీ, సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ సోమవారం పోస్టుకార్డు ఉద్యమం నిర్వహించారు. వాంకిడి మండల కేంద్రంలోని కేజీబీవీ పాఠశాల ఆవరణలో మధ్యాహ్న భోజన విరామ సమయంలో ఉద్యోగులు ముఖ్యమంత్రి పేరుతో పోస్టుకార్డులు రాసి తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.