భాగ్యనగరానికి గణనాథుని శోభ
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 13 (విజయక్రాంతి): మహా నగరంలో వినాయక చవితి(Vinayaka Chaturthi) ఉత్సవాలు ఆధ్యాత్మిక శోభతో పాటు ఆర్థిక వ్యవస్థకు బలమైన ఊపునిస్తున్నాయి. భాగ్యనగరం వ్యాప్తంగా జిహెచ్ఎంసి, సైబరాబాద్, రాచకొండ, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ల పరిధిలో సుమారు రూ.50 వేలకు పైగా భారీ పందిళ్లు ఏర్పాటు కాగా, ఈ 11 రోజుల వేడుకల ద్వారా హైదరాబాద్లోనే ఏకంగా రూ.6,000 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నట్లు అంచనా వేస్తున్నారు.
14-09-2026 | 05:35am