తీరనున్న తిప్పలు!
02-07-2025
మహబూబాబాద్, జూలై 1 (విజయ క్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో కూరగాయలు, పూలు, పండ్లు, చికెన్, మటన్, ఫిష్ మార్కెట్ ఏర్పాటు కోసం గత బిఆర్ఎస్ ప్రభుత్వం 4.50 కోట్లతో ఏర్పాటు చేసిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ఎట్టకేలకు అందుబాటులోకి తేవడానికి చర్యలు చేపట్టారు.