కాంగ్రెస్ కన్నెర్ర
హైదరాబాద్, జూలై 22 (విజయక్రాంతి) : కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ బుధవారం కాంగ్రెస్ చేపట్టిన ‘చలో లోక్భవన్’ కార్యక్రమం హైదరాబాద్లో ఉద్రిక్తతకు దారితీసింది.
23-07-2026