ఏసీబీకి పట్టుబడిన కీసర సీఐ ఆంజనేయులు, ఎస్ఐ జ్ఞానేందర్ రెడ్డి
మేడ్చల్, సెప్టెంబర్ 17(విజయక్రాంతి): కీసర సీఐ ఆంజనేయులు,ఎస్ఐ జ్ఞానేందర్రెడ్డి ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి, సీఐ ఇంట్లో రూ.5లక్షల నగదు, స్థిరాస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు అధికారులు పట్టుబడటంతో స్థానికులు కీసర పోలీస్ స్టేషన్ ఎదుట బాణసంచా కాల్చి సంబరాలు నిర్వహించారు. కేసుపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది.
17-09-2026 | 05:08pm