వామన్ రావు హత్య కేసులో బిగ్ ట్విస్ట్
తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన హైకోర్టు న్యాయవాద దంపతులు గట్టు వామన్ రావు, నాగమణి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసు దర్యాప్తులో భాగంగా మాజీ ఎమ్మెల్యే, పెద్దపల్లి జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ పుట్ట మధును సీబీఐ అధికారులు గురువారం మళ్లీ విచారణ కోసం పిలిచినట్లు సమాచారం.
20-08-2026