calender_icon.png 27 January, 2026 | 9:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

News

article_56653674.webp
బీజేపీపై వ్యతిరేకత

27-01-2026

హైదరాబాద్, సిటీబ్యూరో జనవరి 26 (విజయక్రాంతి): దేశంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా, మహిళా వ్యతిరేక విధానాలపై అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా) ధ్వజమెత్తింది. క్షేత్రస్థాయిలో సామాన్య మహిళలు సైతం కేంద్ర ప్రభుత్వ మోసపూరిత విధానాలను గమనిస్తున్నారని, దీంతో కాషాయ పార్టీపై వ్యతిరేకత పెరుగుతోందని ఐద్వా ప్రధానకార్యదర్శి మరియం ధావలే స్పష్టం చేశారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న ఐద్వా 14వ జాతీయ మహాసభలు సోమవారం నాటికి రెండో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ కళ్యాణ మండపంలో జరిగిన మీడి యా సమావేశంలో ఆమె దేశవ్యాప్త రాజకీయ పరిస్థితులను వివరించారు.