కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో మంత్రి ఉత్తమ్ వీడియో కాన్ఫరెన్స్
కలెక్టర్లు, చీఫ్ ఇంజినీర్లతో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ సమీక్ష నిర్వహించారు. భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ సమస్యల పరిష్కారానికి వేగంగా చర్యలు తీసుకోవాలని, భూసేకరణ, ఆర్ అండ్ ఆర్, అటవీ చెల్లింపులకు రూ.5 వేల కోట్లు మంజూరు చేశామని, ఆ నిధులను నిర్వాసితులకు చేరేలా కలెక్టర్లు చూడాలిని మంత్రి ఆదేశించారు.
21-08-2026