మెరుగైన రవాణా సౌకర్యాలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు తీసుకు రావడమే ప్రభుత్వ లక్ష్యమని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఇన్చార్జి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొంపల్లి,- బహదూర్పల్లి, గండిమైసమ్మ, మియాపూర్ రహదారి నిర్మాణా
28-07-2026