జిల్లాస్థాయి చెకుముకి సైన్స్ పోటీల పోస్టర్లను ఆవిష్కరించిన డీఈవో
31-10-2025
పాఠశాలలో విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సైన్స్ పట్ల ఆసక్తిని పెంపొందించడానికి చెకుముకి సైన్స్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జనవిజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షులు దండ నాయక ఉమాకాంత్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఉట్నూర్ ITDA కార్యాలయంలో జిల్లా విద్యాధికారి, ఐటీడీఏ పీవో కుష్బూ గుప్త చేతుల మీదుగా గోడ ప్రతులను ఆవిష్కరించారు.