అవాస్తవాలను నమ్మకండి
24-06-2025
ఖానాపూర్, జూన్ ౨౩ (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం విషయం లో ఖానాపూర్ ప్రాంత ప్రజలు అవాస్తవాలను నమ్మొద్దని, కొంతమంది పని కట్టుకొని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడమా బొజ్జు పటేల్ అన్నా రు.