సమాజ శ్రేయస్సుకే మహాలక్ష్మియాగం
కాగజ్నగర్, మార్చి 2 (విజయ క్రాంతి): కాగజ్నగర్ పట్టణంలో త్వరలో నిర్వహించనున్న మహాలక్ష్మి యాగం సమాజ శ్రేయస్సుకు, ప్రజల ఆయురారోగ్యాలకు, సౌభాగ్య సమృద్ధికి దోహదపడాలని శ్రీశ్రీశ్రీ రామానుజ జీయర్ స్వామి పేర్కొన్నారు.
03-03-2026