బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ బీజేపీలో చేరిక
07-12-2025
కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ మండలంలోని తుంపల్లి బీఆర్ఎస్ మాజీ సర్పంచ్, ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి వరలక్ష్మి, 8 మంది వార్డు మెంబర్ సభ్యులతో కలసి ఆదివారం భాజపా సీనియర్ నాయకులు, వన్ నేషన్ వన్ ఎలక్షన్ జిల్లా కన్వీనర్ అరిగెల నాగేశ్వరావు ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అరిగెల మాట్లాడుతూ గతం గుడెన్ఘాట్, తుంపల్లి గ్రామాలలో చాలా అభివృధి పనులు చేపట్టామని అన్నారు.