నర్సింగ్ విద్యార్థులకు చట్టాలపై అవగాహన
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో జిల్లా ఎస్పీ నితికా పంత్ , అదనపు ఎస్పీ చిత్తరంజన్ ఆదేశాల మేరకు భరోసా టీం ఆధ్వర్యంలో విద్యార్థులకు చట్టాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా భరోసా సెంటర్ ద్వారా లైంగిక దాడులు, అత్యాచారాలకు గురైన బాధితులకు అందించే న్యాయ, వైద్య, మానసిక, కౌన్సెలింగ్ తదితర సేవలను విద్యార్థులకు వివరించారు.
07-07-2026