గురుకులాలు, వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించాలి
జిల్లాలోని సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, వసతి గృహాలకు సొంత భవనాలు నిర్మించి మౌలిక సదుపాయాలు కల్పించాలని కేవీపీఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యకు వినతిపత్రం అందజేశారు.జిల్లాలోని ఎస్సీ వసతి గృహాల్లో కనీస సౌకర్యాల లేమితో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,
17-07-2026