పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కావాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, జూన్ 10 (విజయక్రాంతి): పట్టణాన్ని పరిశుభ్రంగా, పచ్చగా మార్చడమే మన అందరి లక్ష్యం కావాలని మున్సిపల్ చైర్మన్ ఆకాష్, వైస్ చైర్మన్ ఎండీ అహ్మద్ అన్నారు. బుధవారం పట్టణంలోని జనకాపూర్ లోని రైతు వేదికలో మున్సిపల్ ఆధ్వర్యంలో 1, 13, 14, 15 వార్డుల ప్రత్యేక సభలు నిర్వహించారు.
11-06-2026