ప్రత్యేక సమగ్ర సవరణను పకడ్బందీగా చేపట్టాలి
03-01-2026
ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎలక్టోరల్ అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం హైదరాబాద్ నుండి ఇతర ఎన్నికల అధికారులతో కలిసి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులు -కలెక్టర్లు, రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులతో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై సమీక్ష నిర్వహించారు.