అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 8 (విజయక్రాంతి): అర్హత గల ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆబ్కారీ - మధ్య నిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
09-05-2026