పరీక్షలు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
కుమ్రంభీం ఆసిఫాబాద్/కాగజ్నగర్, మార్చి 23 (విజయక్రాంతి): పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహిం చాలని జిల్లా కలెక్టర్ కె. హరిత అధికారులకు సూచించారు. సోమవారం కాగజ్నగర్ మండ లం ఈజ్గాం గ్రామంలోని శాంతినికేతన్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఈ సందర్భంగా విద్యార్థులకు కూర్చునే సౌకర్యం, తాగునీరు, విద్యుత్, మరుగుదొడ్లు వంటి ప్రాథమిక వసతులను పరిశీలించారు.
24-03-2026