గ్రామాల అభివృద్ధికి అటవీశాఖ కృషి
బెజ్జూర్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): మారుమూల గ్రామాల ప్రజల అభివృద్ధి కోసం అటవీ శాఖ కృషి చేస్తుందని సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్బాబు అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని పెంచికల్పేట్, బెజ్జూర్, చింతలమానేపల్లి, సిర్పూర్ మండలాల్లో ఫారెస్ట్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్తో కలిసి ప్రారంభించారు.
20-04-2026