భూముల రీ సర్వేతో భవిష్యత్తులో వివాదాలు ఉండవు
ప్రభుత్వం చేపట్టిన భూముల రీ సర్వే ప్రక్రియతో భవిష్యత్తులో భూ వివాదాలు ఉండవని జిల్లా కలెక్టర్ కె.హరిత అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదరపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, జిల్లా రెవెన్యూ అధికారి దాసరి వేణు, ఆసిఫాబాద్, కాగజ్ నగర్ రాజస్వ మండల అధికారులు లోకేశ్వర్ రావు, చెన్నూరి కిష్టయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్ ఎ.డి. వినయ్ లతో కలిసి భూముల రీ సర్వే మండలాల తహసిల్దార్లు, మండల సర్వేయర్లు, గిర్ధవార్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
13-07-2026