గిరిజనుల హక్కులు, సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి
గిరిజనులకు వంద శాతం ఉపాధి, విద్యావకాశాలు కల్పించడంతో పాటు వృద్ధులు, వికలాంగులు, అనాథ శిశువుల కోసం ఆసిఫాబాద్ ప్రాంతంలో ప్రత్యేక ఆశ్రమాలు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభు త్వం ఏర్పాటు చేసిన గిరిజన సంక్షేమ కమిటీ, మహిళా శిశు సంక్షేమం, వికలాంగులు
26-08-2026