ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచేందుకు కృషి చేయాలి
ప్రతి విద్యార్థి ప్రభుత్వ పాఠశాలలో చేరేలా ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు సమిష్టిగా కృషి చేయాలని గ్రంథాలయ కమిటీ చైర్మన్ కామ్డే అనిల్ అన్నారు. శనివారం ఎం.పి.యు.పి.ఎస్. కైరగాం పాఠశాలలో నిర్వహించిన పాఠ్యపుస్తకాలు, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి మాట్లాడారు.
20-06-2026