పూలాజీ బాబాకు డిసీసీ నివాళులు
జైనూర్, (విజయక్రాంతి): జైనూర్ మండలం పాట్నాపూర్లో సద్గురు పూలాజీ బాబా 102వ జన్మదిన మహోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వం అధికారికంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ హరిత, ఐటీడీఏ పీఓ మంద మకరంద్, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి శ్యాంనాయక్తో కలిసి డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క పాల్గొన్నారు.ఈ సందర్భంగా పూలాజీ బాబా సమాధి వద్ద సుగుణక్క ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలమాల వేసి నివాళులర్పించారు.
30-08-2026