పదిలో వెనుకంజ
01-05-2025
కుమ్రం భీం ఆసిఫాబాద్,ఏప్రిల్30( విజ యక్రాంతి): టెన్త్ ఫలితాల్లో కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా ఈ ఏడాది వెనకంజలో నిలి చింది. గత ఏడాదితో పోలిస్తే ఒక స్థ్దానం కిందకి దిగజారింది. గత ఏడాది 31వ స్థ్దాయి లో నిలిచిన జిల్లా ఈసారి 32వ స్థ్దానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 6,480 మంది పరీక్షలు రాయగా 5,654 మంది పాసయ్యా రు. 3,035 మంది బాలురులు పరీక్షలు రాయగా 2,539 మంది పాస్ అయ్యారు.