మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే దించుకోవాలి
కుమ్రం భీం ఆసిఫాబాద్, మే 25( విజయ క్రాంతి):రైస్ మిల్లర్లు యాసంగి వరి ధాన్యాన్ని వెంటనే దిగుమతి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కె. హరిత సూచించారు.సోమవారం కలెక్టరేట్ లోని పాలనాధికారి చాంబర్లో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) ఎం. డేవిడ్, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లాతో కలిసి రైస్ మిల్లర్లు, వాహనాల కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
26-05-2026