వంతెనతో రాకపోకలు సులభతరం
కుమ్రం భీం ఆసిఫాబాద్ ఆగస్టు18( విజయ క్రాంతి):గ్రామీణ ప్రాంతాలను ప్రధాన రహదారులతో అనుసంధానించి ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఆబ్కారీ, మద్యనిషేధ, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
19-08-2026