25 August, 2026 | 2:16 PM

Districts - Kumarambheem Asifabad

article_69909684.webp
రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు డిఏవి విద్యార్థుల ఎంపిక

ఆసిఫాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లా కేంద్రంలోని గిరిజన క్రీడా పాఠశాలలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో కాగజ్‌నగర్‌ డి.ఏ.వి. లక్ష్మీపతి సింఘానియా పబ్లిక్ స్కూల్ విద్యార్థులు ప్రతిభ కనబరిచారు.అండర్‌–14 విభాగం ట్రయథ్లాన్ గ్రూప్–బిలో పాఠశాలకు చెందిన నిమిషా సర్దార్, మహమ్మద్ సైఫుద్దీన్ రజా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో వారు పాల్గొననున్నారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ అంబదాస్ రావు, పి ఈ టి బాలకృష్ణ మాట్లాడుతూ జిల్లా స్థాయి పో

25-08-2026

article_35153109.webp
ప్రజావాణిలో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికేనా..?

బెజ్జూర్ ఆగస్టు 24 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో రెండవ వారం ప్రజావాణి కార్యక్రమం మండల నోడల్ అధికారి బండారి ప్రవీణ్ కుమార్ సమక్షంలో నిర్వహించారు. తహసిల్దార్ రామ్మోహన్ రావు, మండల విద్యాధికారి డాక్టర్ సునీత, వ్యవసాయ అధికారి నాగరాజు పలు శాఖల అధికారులు ఇట్టి కార్యక్రమానికి హాజరయ్యారు. పలు గ్రామ పంచాయతీల ప్రజలు 6 ఆర్జీలను అధికారులకు అందజేశారు. సులుగుపల్లి గ్రామ ప్రజలు గిరిజన మత్స్యశాఖ ఏర్పాటు కోసం ఎన్ఓసి సర్టిఫికెట్ కోసం గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్పంచ్ ఇవ్వడం లేదని ప్రజావాణిలో దరఖాస్తు అధికారులకు అందించినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. బెజ్జూర్ తదితర గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్యపై వి

24-08-2026