25 August, 2026 | 12:53 AM

Districts - Kumarambheem Asifabad

article_35153109.webp
ప్రజావాణిలో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికేనా..?

బెజ్జూర్ ఆగస్టు 24 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో రెండవ వారం ప్రజావాణి కార్యక్రమం మండల నోడల్ అధికారి బండారి ప్రవీణ్ కుమార్ సమక్షంలో నిర్వహించారు. తహసిల్దార్ రామ్మోహన్ రావు, మండల విద్యాధికారి డాక్టర్ సునీత, వ్యవసాయ అధికారి నాగరాజు పలు శాఖల అధికారులు ఇట్టి కార్యక్రమానికి హాజరయ్యారు. పలు గ్రామ పంచాయతీల ప్రజలు 6 ఆర్జీలను అధికారులకు అందజేశారు. సులుగుపల్లి గ్రామ ప్రజలు గిరిజన మత్స్యశాఖ ఏర్పాటు కోసం ఎన్ఓసి సర్టిఫికెట్ కోసం గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్పంచ్ ఇవ్వడం లేదని ప్రజావాణిలో దరఖాస్తు అధికారులకు అందించినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. బెజ్జూర్ తదితర గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్యపై వి

24-08-2026