24 August, 2026 | 6:23 PM

Districts - Kumarambheem Asifabad

article_35153109.webp
ప్రజావాణిలో ప్రజల సమస్యలకు పరిష్కారం దొరికేనా..?

బెజ్జూర్ ఆగస్టు 24 (విజయ క్రాంతి): బెజ్జూర్ మండల కేంద్రంలో రెండవ వారం ప్రజావాణి కార్యక్రమం మండల నోడల్ అధికారి బండారి ప్రవీణ్ కుమార్ సమక్షంలో నిర్వహించారు. తహసిల్దార్ రామ్మోహన్ రావు, మండల విద్యాధికారి డాక్టర్ సునీత, వ్యవసాయ అధికారి నాగరాజు పలు శాఖల అధికారులు ఇట్టి కార్యక్రమానికి హాజరయ్యారు. పలు గ్రామ పంచాయతీల ప్రజలు 6 ఆర్జీలను అధికారులకు అందజేశారు. సులుగుపల్లి గ్రామ ప్రజలు గిరిజన మత్స్యశాఖ ఏర్పాటు కోసం ఎన్ఓసి సర్టిఫికెట్ కోసం గ్రామపంచాయతీలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్పంచ్ ఇవ్వడం లేదని ప్రజావాణిలో దరఖాస్తు అధికారులకు అందించినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. బెజ్జూర్ తదితర గ్రామాల ప్రజలు విద్యుత్ సమస్యపై వి

24-08-2026

article_17280667.webp
వినతి పత్రం అందజేత

కౌటాల.22(విజయక్రాంతి ): సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబుకు పలు అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. మొగడ్ ధగడ్ ఆశ్రమ పాఠశాలలో 250 మీటర్ల సీసీ రోడ్డు మంజూరు చేయడంతో పాటు అసంపూర్తిగా ఉన్న డార్మిటరీ గదుల నిర్మాణాన్ని పూర్తి చేయాలని, సోలార్ వాటర్ హీటర్ ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేను కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే హరీశ్‌బాబు సమస్యలను పరిశీలించి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.కలిసిన వారిలో ప్రధాన ఉపాధ్యాయులు దుర్గం శ్రీనివాస్,SCERP మడావి.పోచని,పిజికల్ డైరెక్టర్ రాజ్ కుమార్

22-08-2026

article_16701021.webp
రైతుల పక్షాన పోరాటం చేస్తాం..

కుమ్రం భీం ఆసిఫాబాద్(విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం భూభారతి పేరుతో రైతుల భూములను హరించే ప్రయత్నం చేస్తోందని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి(BRS MLA Kova laxmi), మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆరోపించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు.కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంలోని 22ఏ కింద అమాయక రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడంతో వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా పట్టా భూముల్లో సాగు చేసుకుంటున్న రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చడం వెనుక కాంగ్రెస్ పార్టీ కుట్ర దాగి ఉందని ఆరోపించారు.

22-08-2026

article_81010369.webp
రేషన్ బియ్యం పట్టివేత..రెండు వాహనాలు సీజ్

బెజ్జూర్ ఆగస్ట్ 22 (విజయక్రాంతి): బెజ్జూర్ మండలంలోని పాపన్ పేట్, మంచిర్యాల నుండి వచ్చిన ఓ వాహనం మహారాష్ట్రకు అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు ఎస్సై సర్తాజ్ తెలిపారు. ఉదయం ఐదు గంటలకు విశ్వసనీయ సమాచారం మెరకు పోలీస్ సిబ్బందితో మొగవెల్లి, సోమని మధ్యలో వెహికల్ చెకింగ్ చేస్తుండగా అక్కడ అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు ఆటోలను ఆపి తనికి చేయగా అందులో ప్రభుత్వ రాహితీ బియ్యం ను అక్రమంగా తర్తిలిస్తున్న రెండు వాహనాలను పెట్టుకోవడం జరిగిందనీ తెలిపారు.వివరాల్లో కి వెళ్తే దొరికిన రెండు వాహనాలలో ఒకటి తూర్పతి దుర్గయ్య మంచిర్యాల కి చెందిన ఫోర్

22-08-2026