2 May, 2024 | 5:28 PM
02-05-2024
పార్లమెంట్ ఎన్నికల్లో తెలుగుదేశం నాయకు లు కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డికి మద్దతిచ్చి సహకరించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు. నేరుగా తమతో కలిసి పనిచేయొచ్చని సూచించారు
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ఉమ్మడి ఏపీ మాజీ సీఎం ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాల్సిందేనని రెవెన్యూ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఖమ్మం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి
01-05-2024
గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు కర్రు కాల్చి వాతపెట్టిన బుద్ధి రాలేదని, జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ రాజకీయంగా బొందపెట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు
దేశ రక్షణ కోసం ప్రజాస్వామిక శక్తులనీ ఏకం కావాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహా యం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
ఖమ్మం జిల్లా అంటేనే కాంగ్రెస్ అని, కాంగ్రెస్ పార్టీకి కంచు కోటలాంటిదని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో మంగళవారం జరిగిన సమావేశంలో భట్టి మాట్లాడారు
రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి చేదు అనుభవం ఎదురైంది
28-04-2024
ఖమ్మం లోక్సభ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
కమ్యూనిస్టులు బలపర్చిన ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘు రాం రెడ్డి ప్రజలతో మమేకమవుతూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. శనివారం నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదురుగా ఉన్న టీస్టాల్కి వెళ్లి టీ మరిగించి తన వెంట వచ్చిన కాంగ్రెస్ నాయకులకు అందించారు
27-04-2024
ఖమ్మం కలెక్టరు కార్యాల యంలో జరిగిన నామినేషన్ల స్క్రూటినీ కార్యక్రమంలో కొద్దిసేపు దు మారం రేగింది
24-04-2024
ఒక్క అవకాశం కల్పిస్తే సత్తుపల్లి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బా ధ్యత తనదేనని ఖమ్మం బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్రావు హామీ ఇచ్చారు. ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల ప్రచారం
22-04-2024
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆదివారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తం గా ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షం కురిసింది. ఖమ్మం జిల్లాలో పలుచోట్ల చెదురుమదురు వానలు పడ్డా యి
తెలంగాణ ప్రజలను గొంతును పార్లమెంట్లో వినిపించిందని ఒక్క బీఆర్ఎస్ ఎంపీలేనని, నాడు బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలునోరు మెదపలేదని బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు.