లింగంపల్లి రైల్వే స్టేషన్లో భారీగా గంజాయి పట్టివేత
19-04-2025
శేరిలింగంపల్లి, ఏప్రిల్ 18, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో గంజాయిపై తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపుతు న్నా.. గంజాయి ముఠాల కు చెక్ పడడం లేదు.ప్రతిరోజు ఎక్కడో చోట గంజాయి ము ఠా పోలీసులకు కంటపడకుండా గుట్టు గా సరఫరాకు తెరలేపుతున్నారు.