కూరగాయల సాగుకు రాయితీలు
26-07-2025
చేవెళ్ల, జులై 25:కూరగాయల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీలు కల్పిస్తోందని చేవెళ్ల డివిజన్ హార్టికల్చర్ ఆఫీసర్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. టమాట, వంకాయ, పచ్చిమిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ పంటలు సాగు చేయాలనుకునే రైతులు 40 నుంచి 50 రోజుల ముందు దరఖాస్తు చేసుకుంటే..