మరమరాల మర్మం!
ఎవరికైనా, దేనికైనా ఓ రోజంటూ తప్పకుండా వస్తుంది. భారత సర్వోన్నత న్యాయాధిపతి నోట జాలువారిన బొద్దింకలకూ ఓ రోజు వచ్చింది. వంటిళ్లలో, మంచాల కిందా, అక్కడా ఇక్కడా పాకుతూ ముఖ్యంగా రాత్రుళ్లూ స్వేచ్ఛగా తిరుగాడే మన మాండలికం, యాసలో జెల్ల పురుగుల పేరిట ఓ ఉద్యమమే మన దేశంలో జోరుగా మొదలైంది.
14-06-2026