బీసీలకు తీరని అన్యాయం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటైన 1956 నుంచి ఇప్పటి తెలంగాణ లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వరకు బీసీలు, ఈబీసీలు అనుభవిస్తున్న అన్యాయాల చరి త్ర ఒక నిరంతర ప్రక్రియగా కొనసాగుతోం ది. పాలకులు మారినా పాలనలో ముఖ్యమంత్రికి ఉన్న సామాజిక వర్గాధిపత్యం, కులాధిపత్యం మాత్రం మారలేదు. రాష్ట్ర నిర్మాణం, రాజకీయ వ్యవస్థలు, ప్రభుత్వ యంత్రాంగం అన్నీ మారినప్పటికీ సామాజిక న్యాయం మాత్రం అణగారిన వర్గాలకు అందలేదు. ఈ నేపథ్యంలో 1956 నుంచి ఇప్పటి వరకు పలువురు ముఖ్యమంత్రుల పాలనలో చోటుచేసుకున్న కుల ఆధిపత్యం, బీసీలకు జరిగిన అన్యాయాలను పరిశీలించడం అత్యంత అవసరం.
07-04-2026