2 May, 2024 | 5:54 PM
02-05-2024
ఈ ఏడాది భానుడు మండి పోతున్నాడు. తెలుగు రాష్ట్రాలతో పాటుగా దేశంలోని అన్ని ప్రాంతాపై కన్నెర్ర చేస్తున్నాడు
ముదిరాజ్ జాతి లేదా ముదిరాజ్ కులం ఈనాటిది కాదు. మహాభారత కాలంలోనే ముదిరాజ్ల ప్రాదుర్భావం జరిగిందనడానికి చారిత్రక సాక్ష్యాధారాలు వున్నాయి. ముదిరాజ్ వంశ మూలపురుషుడు యయాతి మహారాజు. మహాభారత కాలం (6,195 సంవత్సరాల క్రితం) నాటి చరిత్ర ఇది. చారిత్రక పురాణ పరిణామ క్రమం ఇది
సార్వత్రిక ఎన్నికల్లో ప్రతిసారీ జాతీయ స్థాయిలో ఓ అంశం ప్రధాన ప్రచార అంశంగా ఉంటోంది. గతంలో ఇందిరాగాంధీ హయాంలో గరీబీ హఠావో, ఆ తర్వాతి కాలంలో బాబ్రీ మసీదు కూల్చివేత వివాదం, మండల్ కమిషన్ నివేదిక
కొవిషీల్డ్ (కొవిడ్) వాక్సిన్తో ప్రమాకరమైన మరో అరుదైన వ్యాధి (టిటిఎస్: థ్రాంభోసిస్ విత్ థ్రోంబో సైటోపీనియా) సోకే ప్రమాదం ఉందంటూ వచ్చిన వార్త ఆందోళన కలిగిస్తున్నది
18వ లోక్సభ సార్వత్రిక ఎన్నికల్లో అందరం విధిగా ఓటింగ్లో పాల్గొనాల్సి ఉంది. ప్రత్యేకించి యువత విధిగా ఓటు వేయాలని, దేశానికి మార్గదర్శకులు వారే
రోడ్లపై చెవులు చిల్లులు పడేలా శబ్దాలు చేస్తూ దూసుకుపోయే ద్విచక్ర వాహనదారులు తోటి ప్రజల ఆరోగ్యం గురించి ఒక్కసారి ఆలోచించాలి.
01-05-2024
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏటా మే 1వ తేదీని ‘ప్రపంచ కార్మిక దినోత్సవం’గా జరుపుకోవడం ఆనవాయితీ. అమెరికా, కెనడా, యూరప్, ఆసియా, లాటిన్ అమెరికాసహా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు గుర్తించిన ప్రభుత్వసెలవు దినం కూడా.
మాజీ ప్రధాని హెచ్డి దేవెగౌడ మనవడు, కర్నాటకలోని హాసప్ ఎంపీ ప్రజ్వల్ వేలాదిమంది మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడం రాజకీయంగా పెనుసంచలనం సృష్టించింది. లోక్సభ ఎన్నికల ప్రచారం.
కాకతీయ యూనివర్సిటీ క్యాంపస్లో ఏప్రిల్ 28న జరిగిన ఘర్షణ, దాని తాలూకు ప్రకంపనలు ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యాయి. ఒక సభ జరుగు తుండగా కొందరు వ్యక్తులు వచ్చి అడ్డుకోవటం, గొడవ పడటం నిర్వాహకుల మీద భౌతిక దాడిచేసే వరకూ వెళ్లిందంటే అసలు ఆ సభలో ఏం జరిగింది.
ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్ప దేశమైన ఇండోనేషియా రాజధాని జకార్తా నగరం సముద్ర మట్టాల పెరుగుదల బారిన పూర్తిగా పడటానికి ఇంకెంతో కాలం పట్టేలా లేదని వస్తున్న వార్తలు మానవతావాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.
వినియోగదారులపట్ల అనైతిక చర్యలకు పాల్పడ్డ బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ (ఆర్థిక సంస్థలు)లపై ఆర్బీఐ చర్యలు తీసుకోకుండా వట్టి ఆదేశాలు జారీ చేయడం వల్ల ఏం ఉపయోగం ఉండదు. ఖాతాదారులు, రుణగ్రహీతల నుంచి నియమాలకు విరుద్ధంగా అధిక వడ్డీలు.
తెలంగాణలో ఒకప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాటలకు విలువుండేది. కానీ, ఆయన ఓడిపోయిన తర్వాత ప్రజా విశ్వసనీయతను కోల్పోయారు. మూడోసారి కూడా గెలుస్తామనే అన్నారు కానీ, ఘోరంగా ఓటమి చవిచూశారు.