పసి పిల్లలపై అంత పగెందుకు?
26-09-2025
మహబూబాబాద్, సెప్టెంబర్ 25 (విజయక్రాంతి): 9 నెలల వ్యవధిలో అన్నదమ్ములైన ఇద్దరు చిన్నారులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం గ్రామా నికి చెందిన పందుల ఉపేందర్, శిరీష దంపతులు. వారికి కుమారులు మనీష్కుమార్(6), మోక్షిత్(4), నిహాల్ (18 నెలలు). ఉపేందర్ గ్రీన్ ఫీల్ హైవే పనుల్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు.