హాస్టల్ తనిఖీ
02-12-2024
భీమదేవరపల్లి, డిసెంబరు 1 (విజయక్రాంతి): బాలసముద్రంలోని కస్తూర్బాగాంధీ ఆశ్రమ వసతి గృహాన్ని హనుమకొండ కలెక్టర్ ప్రావిణ్య ఆదివారం తనిఖీ చేశారు. వివిధ వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. భోజనశాల, శానిటరీ, ఇతర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి మెడికల్ క్యాం పులు నిర్వహించాలని సిబ్బందికి సూచించారు.