calender_icon.png 9 February, 2025 | 2:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_37553281.webp
గౌరవెల్లి ప్రాజెక్ట్‌లో తట్టెడూ మట్టి తియ్యని మంత్రి

06-02-2025

గౌరవెల్లి ప్రాజెక్ట్ నిర్మాణం కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం 437 కోట్లు మంజూరీ ఇచ్చిందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొంటున్నప్పటికి నేటి వరకు ప్రాజెక్ట్ నిర్మాణంలో తట్టెడూ మట్టిని సైతం తీయలేదని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్‌కుమార్ దుయ్యబట్టారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్‌లో కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. హుస్నాబాద్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని మంత్రి పొట్లపల్లి ఆలయంలో ప్రమాణం చేసినారని, ఇక హుస్నాబాద్‌కు మంత్రి పదవి వచ్చిందని అభివృద్ధి చేస్తారూ అనుకున్నామని కాని నేడు కాంగ్రెస్ నేతలే తనతో మంత్రి వద్ద ఏం పని కావడం లేదని వాపోతున్నట్లు తెలిపారు.