మానకొండూర్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, కంటి పరీక్షల శిబిరం
(ఆదివారం) మానకొండూర్ మండల కేంద్రంలోని జడ్పీ హైస్కూల్లో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల శిబిరాన్ని నిర్వహించనున్నారని మానకొండూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ధ్యావ శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహిస్తారని వివరించారు. శుక్రవారం మండల కేంద్రమైన మానకొండూరులో మర్రి ఓదెలు యాదవ్, రామిడి తిరుపతిరెడ్డి, రేమిడి శ్రీనివాసరెడ్డి, ముద్దసాని శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి సంపత్ గౌడ్, వరహాలచారి, రేవెల్లి రాజలింగం, తదితరులు, పార్టీ శ్రేణులతో కలిసి ఏర్పాటు చేసిన
21-08-2026