28 June, 2026 | 1:45 PM

Breaking News

రూ.15 లక్షలతో సీసీ రోడ్డు, పైప్ డ్రైన్ నిర్మాణ పనులకు భూమి పూజ   •   జూలై 2న జరిగే "భూ పోరాటం – ఉప్పల్ భగాయత్" కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న వైద్యుల అంజన్ కుమార్   •   పెంచికలపేట మండలంలో పల్స్ పోలియో కార్యక్రమం   •   సభా స్ధలాన్ని పరిశీలించిన మంత్రి పొంగులేటి   •   పకడ్బందీగా ఓటర్ జాబితా   •   గ్రామాల్లో కప్పతల్లి ఆటలు... దేవతలకు జలాభిషేకాలు..   •   పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి   •   సీఐ, ఎస్సై సస్పెన్షన్   •   ల్యాండ్ పూలింగ్‌పై రైతులకు, భూ యజమానులకు తహసిల్దార్ చంద్రశేఖర్ విజ్ఞప్తి   •  

Districts - Hanumakonda

article_83587249.webp
డ్రైనేజ్ కాలువలో పడి గాయ‌ప‌డిన మ‌హిళ‌ను ప‌రామ‌ర్శించిన మాజీ ఎమ్మెల్యే దాస్యం విన‌య్ భాస్క‌ర్

అభివృద్ధి పనుల్లో భాగంగా బాల‌స‌ముద్రం వ‌ద్ద జ‌రుగుతున్న డ్రెయిన్ ప‌నుల్లో ప్ర‌భుత్వం, కాంట్రాక్ట‌ర్ నిర్ల‌క్ష్యం కార‌ణంగా గాయ‌ప‌డిన విమ‌ల అనే మ‌హిళ శ్రీ‌చ‌క్ర ఆస్ప‌త్రిలో చికిత్స పొందుతుండ‌గా మాజీ శాస‌న‌స‌భ్యులు దాస్యం విన‌య్ భాస్క‌ర్ శ‌నివారం రోజున ప‌రామ‌ర్శించారు. ఇటీవ‌ల హ‌నుమ‌కొండ ప్రెస్ క్ల‌బ్ వ‌ద్ద డ్రెయినేజీ నిర్మాణం కోసం రోడ్డును త‌వ్వారు,కానీ అక్క‌డ ఎటువంటి జాగ్ర‌త్త చ‌ర్య‌లు తీసుకొని కార‌ణంగా శ్రీ చ‌క్ర ఆస్ప‌త్రిలో ప‌ని చేస్తున్న విమ‌ల అనే మ‌హిళ ప్ర‌మాద‌వ‌శాత్తు`ఆ గొయ్యిలో ప‌డ‌గా, న‌డుము విరిగింది.

27-06-2026