పదో తరగతి పబ్లిక్ పరీక్షల పాఠ్య మూల్యాంకన ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్
పదవ తరగతి పరీక్షల నిర్వాహన అనంతరం జరిగే పేపర్ మూల్యాంకన కార్యక్రమాన్ని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ పరిశీలించారు. నిర్వహణ విధానం, భద్రతా చర్యలు, పరీక్ష పత్రాల సంరక్షణ వంటి అంశాలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. మూల్యాంకనం పూర్తిగా పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, అత్యంత జాగ్రత్తగా నిర్వహించాలన్నారు.
20-04-2026