జంక్షన్ల అభివృద్ధికి సహకరించండి
హనుమకొండ పట్టణంలోని పలు జంక్షన్లైన అంబేద్కర్, రాంనగర్,గోకుల్ నగర్, వడ్డేపల్లి చర్చి ప్రాంతాల్లోని జంక్షన్ లను అభివృద్ధిపరిచేందుకు ప్రజలు సహకరించాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. గోకుల్ నగర్ జంక్షన్ లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బంక సంపత్ యాదవ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ రోడ్లు ఇరుకుగా ఉండడంవల్ల ప్రజల రవాణాకు అంతరాయం ఏర్పడుతుందని,
07-04-2026