‘కథ చెబుతా వింటారా’ కథల పోటీ
హనుమకొండ అర్బన్, జూన్ 1 (విజయక్రాంతి): హనుమకొండకు చెందిన సాగంటీస్ ఆరట్స్ అకాడమీ చిన్నారులకు తెలుగు పట్ల మక్కువ పెంచాలని, అమ్మ భాష ఐన తెలుగు భాషని గౌరవించాలని, మరుగున పడుతున్న సంస్కృతిని వికసింపజేయాలనీ, తెలుగు భాష మీద పట్టు, పదాల కూర్పు, సమయస్ఫూర్తి, వ్యాఖ్య నిర్మాణం, భాష సరళత, విలువలు, పద ధారలత, చక్కని వ్యాఖ్యనం ఇవ్వన్నీ పెంపొందించే దిశగా ‘కథ చెబుతా వింటారా’అనే పేరుతొ కథలు చెప్పే పోటీని నిర్వహిస్తున్నామని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ మంజుల సాగంటి తెలిపారు.
02-06-2026