‘సర్’పై పూర్తి అవగాహన కలిగి ఉండాలి
హనుమకొండ అర్బన్, మే 29 (విజయక్రాంతి): ప్రతి ఆరుగురికి ఓటు హక్కు కల్పించడమే లక్ష్యంగా బీ ఎల్ ఎ, బీ ఎల్ వో లు కలిసి ప్రతి ఇంటికి ప్రచారం చేపట్టాలని, రాష్ట్రంలో అమలు చేస్తున్న ‘సర్’ విధానం అమలు తీరుపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య అన్నారు. ప్రతి బూత్ ఏజెంట్ పార్టీకి సైనికుడిలా పనిచేయాలని, ఓటు చోరీ ప్ర యత్నాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు.
30-05-2026