పేదల భూమిని కబ్జాకోరుల నుండి కాపాడాలి
హనుమకొండ, జూన్ 11,(విజయ క్రాంతి):కాజీపేట మండల కేంద్రంలోని వైఎస్సార్ నగర్ గుడిసెవాసులను బెదిరించి, దాదాపు 300రూపాయల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాజేసేందుకు కాంగ్రెస్ నేతలు కుట్రలు పన్నుతున్నారని బీజేపీ రాష్ట్ర నాయకురాలు రావు పద్మ రెడ్డి విమర్శించారు.
12-06-2026