ముగిసిన‘ బాలమంగళం’ శిబిరం
హనుమకొండ, మే 13 (విజయక్రాంతి): చిన్నారుల్లో క్రమశిక్షణ, నైతిక విలువలు, భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, సృజనాత్మకతను పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ‘బాలమంగళం‘ బాల బాలికల వేసవి శిక్షణ శిబిరం బుధవారం నాడు ఘనంగాముగిసింది. మే 5వ తేదీన ప్రారంభమైన శిబిరం 9 రోజులపాటు విద్యార్థుల ఉత్సాహభరిత భాగస్వామ్యంతో కొనసాగింది.
14-05-2026