ప్రతి ధాన్యపు గింజను కొంటాం..
హనుమకొండ, మే 28 (విజయక్రాంతి): రైతులు పండించిన చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు ఆందోళన పడాల్సిన అవసరం లేదని, అధికారులు సమన్వయం చేసుకుంటూ, వరి ధాన్యాన్ని గోదాల్లోకి తరలించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
29-05-2026