రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదగాలి
హనుమకొండ, మార్చి 13 (విజయక్రాంతి): రాజకీయ శక్తిగా టీఆర్పీ ఎదగాలని, ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాడాలని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలని టీఆర్పీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మా ర్ మల్లన్న అన్నారు. హనుమకొండలోని రెడ్డికాలనీ, శారద గార్డెన్స్ వద్ద ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్పీ) ముఖ్య నాయకులతో పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ముఖాముఖి సమావేశాన్ని శుక్రవారం నిర్వహించారు.
14-03-2026