భట్టుపల్లిలో ప్రభుత్వ భూమిని క్షేత్రస్థాయిలో పరిశీలించిన కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ, జూలై 29(విజయ క్రాంతి): ప్రభుత్వ భూముల రక్షణ, వాటి వివరాలపై స్ప ష్టత అత్యంత ముఖ్యమని హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి అన్నారు. బుధవా రం కాజీపేట మండలం భట్టుపల్లి గ్రామ పరిధిలో గతంలో స్వాతంత్య్ర సమరయోధులు, మాజీ సైనికులకు కేటాయించిన ప్రభు త్వ భూమిని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
30-07-2026