దేవాదుల రిజర్వాయర్ నీరు విడుదల
భీమదేవరపల్లి, జూలై 27 (విజయక్రాం తి) : వర్షాభావంతో ఎండిపోతున్న పంటలకు దేవాదుల ద్వారా సాగునీటిని రైతులకు అందించడంతో భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మండలాలకు చెందిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భీమదేవరపల్లి, ఎల్కతుర్తి మం డలాలకు చెందిన రైతులు వేలాది ఎకరాల్లో మొక్కజొన్న, పత్తి, వరి పంటలు వేస్తున్నారు.
28-07-2026