2 September, 2026 | 4:01 PM

Districts - Hanumakonda

article_60072142.webp
బీజేపీ ప్రజావ్యతిరేక విధానాలపై సీపీఐ చలో ఢిల్లీ

హనుమకొండ,(విజయక్రాంతి): కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను(BJP anti people policies) నిరసిస్తూ సెప్టెంబర్ 1న సిపిఐ ఛలో డిల్లీ కార్యక్రమం తలపెట్టిందని, ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట బిక్షపతి పిలుపునిచ్చారు. గురువారం హనుమకొండ మండలంలోని గుండ్ల సింగారం సురవరం సుధాకర్ రెడ్డి నగర్ లోని ముఖ్య కార్యకర్తల సమావేశం సిపిఐ మండల సహాయ కార్యదర్శి గుంటీ రాజేందర్ అధ్యక్షతన జరుగగా ముఖ్య అతిథిగా సిపిఐ జిల్లా కార్యదర్శి తోట బిక్షపతి హాజరై మాట్లాడుతూ దేశంలో మార్పు కోసం సిపిఐ పోరాటం సాగిస్తోందని అన్నారు.

27-08-2026 | 02:32pm