నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యం
భీమదేవరపల్లి, ఆగస్టు 10 (విజయక్రాంతి): పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించి, వారు తమ కాళ్లపై తాము నిలబడేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంతులు మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్ అన్నారు.
11-08-2026