ప్రజా ప్రభుత్వంలో ప్రతి కాలనీని అభివృద్ధి చేస్తాం
23-01-2026
వర్ధన్నపేట నియోజకవర్గం గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 46,64 డివిజన్ల పరిధిలోని మడికొండలో శుక్రవారం వర్ధన్నపేట ఎమ్మెల్యే కే.ఆర్ నాగరాజు, మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి ఎస్సీ కాలనీ, వెస్ట్ సిటీ, అంబేద్కర్ విగ్రహం, గవర్నమెంట్ స్కూల్, టీఎన్జీవోస్ కాలనీ, సాయి ఆర్కేడ్ కాలనీలలో సుమారు 3 కోట్ల రూపాయలతో సిసి రోడ్లు, డ్రైనేజీ నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు.