పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి
హనుమకొండ, జూన్ 1(విజయక్రాంతి): ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కాలుష్య ని యంత్రణ మండలి రూపొందించిన ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2026 గోడపత్రికను వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి, కాకతీయ పట్టణ అభివృద్ధి సంస్థ (కుడా) చైర్మన్ ఇనుగాల వెంక టరామిరెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు చాహత్ బాజ్పాయి, డాక్టర్ సత్య శారదలతో కలసి కుడా కార్యాలయంలో ఆవిష్కరించారు.
02-06-2026