ఠంయాల శ్రీధరాచార్యులు జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
వరంగల్ కు చెందిన ప్రముఖ వ్యాఖ్యాత, గాయకులు, తెలంగాణ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఠంయ్యాల శ్రీధరాచార్యులను జీ సీ ఎస్ వల్లూరి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వినాయక చవితి, ఉపాధ్యాయ దినోత్సవం పూరస్కరించుకొని రవింద్రభారతి మెయిన్ హాల్ లో జరిగిన కార్య క్రమంలో జాతీయ స్ధాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందచేస్తు సత్కరించింది. విద్యా, సాహిత్య, సాంస్కృతిక రంగాలలో వారు అందచేసిన, అందచేస్తున్న సేవలను గుర్తించి ఈ అవార్డు అందచేసారు.
12-09-2026 | 07:40pm