జాతీయ సమైక్యత ర్యాలీలో ‘కిట్స్’ విద్యార్థినులు
26-11-2025
కోదాడ, నవంబర్ 25: జాతీయ సమైక్యత, దేశభక్తి ని పెంపొందించడం, ప్రత్యేకించి జాతిని ఏకీకృతం చేయడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పాత్ర మరువలేనిదని జాతీయ స్థాయిలో జరిగే యూనిటీ మార్చ్ లో కూడా పాల్గొనాలని పలువురు పిలుపునిచ్చారు.