అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు పారదర్శకంగా అందిస్తున్నాం
చిట్యాల, జూలై 16: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాల ప్రయోజనాలు పారదర్శకంగా అందిస్తున్నామని గురువారం ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు. నార్కెట్పల్లి మండలానికి చెందిన 102 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.
17-07-2026