ఉత్తమ విద్య.. సకల సౌకర్యాలు
ప్రభుత్వ పాఠశాలల్లో ఎక్కువమంది విద్యార్థులను చేర్పించాలన్న లక్ష్యంతో విద్యాశాఖ అధికారులు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం మండలంలోని కొంపల్లి గ్రామంలో ప్రారంభించి,పాఠశాలల పరిసర ప్రాంతాల్లోని కాలనీలు, వెళ్లి పిల్లలున్నా, చదువు మానేసిన వారిని సర్కారు బడుల్లో చేర్పించాలంటూ తల్లిదండ్రులను గ్రామ సర్పంచ్ నిర్మల దశరథ, వేదిరే విజయేందర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఉపాధ్యాయులు కోరారు.
22-04-2026