నేటి నుంచి ఆమనగల్లు జాతర
వేములపల్లి, ఫిబ్రవరి 28 (విజయక్రాంతి): వేములపల్లి మండల పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో ఉన్న శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి ఆలయం జాతరకు ముస్తాబయింది. ఈ నెల 1 నుంచి 4వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తారు. మొదటి రోజు భద్రకాళి ఊరేగింపు, బోనాలు గణపతి పూజ, చండీ హోమం, ధ్వజారోహణం నిర్వహిస్తారు.
01-03-2026