కిశోర బాలికల ఆరోగ్యం, భద్రతపై అప్రమత్తంగా ఉండాలి
చిట్యాల, ఏప్రిల్ 28 : కిశోర బాలికలు తమ ఆరోగ్యం, విద్య, వ్యక్తిగత భద్రత పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఐ.సి.డి.ఎస్. ఏ.సి.డి.పి.ఓ. వెంకటమ్మ అన్నారు. మంగళవారం మండలంలోని ఉరుమడ్ల గ్రామంలో కిశోర బాలికల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్నేహ అవగాహన సదస్సు’కు ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
29-04-2026