calender_icon.png 17 October, 2025 | 1:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_65970663.webp
ఆస్తులు అమ్ముకొని పార్టీ కోసం పనిచేసిన

17-10-2025

మునుగోడు,అక్టోబర్ 16 (విజయ క్రాంతి): కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఎక్కడ చెయ్యి చాప లేదు కష్టకాలంలో కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆస్తులు అమ్ముకొని బతికించే విధంగా పనిచేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.సంఘటన సృజన్ అభియాన్ లో భాగంగా డిసిసి అధ్యక్షుని ఎంపిక కొరకు నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకోవడానికి గురువారం మునుగోడు కు ఎఐసిసి మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మహంతి తో పిసిసి పరిశీలకులు మునుగోడు లోని క్యాంప్ కార్యాలయంలో హాజరై ముఖ్య కార్యకర్తలు నాయకులతో డిసిసి అధ్యక్షుని ఎంపికకు సంబంధించి అభిప్రాయాన్ని తీసుకొని మాట్లాడారు.

article_27986532.webp
ఆస్తుల అమ్ముకొని పార్టీని బ్రతికించడానికి పనిచేసిన...

16-10-2025

మునుగోడు (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ పేరు చెప్పి ఎక్కడ చెయ్యి చాప లేదు కష్టకాలంలో కమిట్మెంట్తో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆస్తులు అమ్ముకొని బతికించే విధంగా పనిచేసిన మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. సంఘటన సృజన్ అభియాన్ లో భాగంగా డిసిసి అధ్యక్షుని ఎంపిక కొరకు నియోజకవర్గంలోని ముఖ్య నాయకుల అభిప్రాయం తీసుకోవడానికి గురువారం మునుగోడు కు ఎఐసిసి మాజీ జనరల్ సెక్రటరీ బిశ్వరంజన్ మహంతితో పిసిసి పరిశీలకులు మునుగోడు లోని క్యాంప్ కార్యాలయంలో హాజరై ముఖ్య కార్యకర్తలు నాయకులతో డిసిసి అధ్యక్షుని ఎంపికకు సంబంధించి అభిప్రాయాన్ని తీసుకొని మాట్లాడారు.

article_70155098.webp
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల విక్రయించి మద్దతు ధర పొందాలి..

16-10-2025

మునుగోడు (విజయక్రాంతి): ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని రైతులు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని దళారులను నమ్మి మోసపోవద్దని నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ కుంభం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం మునుగోడు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిపిసి సెంటర్ పులిపల్పుల, కల్వలపల్లి, ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చే ధాన్యం తేమ శాతం 17% ఉండే విధంగా తాలు, మట్టి, పెళ్లా లేకుండా శుభ్రంగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు.

article_40869980.webp
ధాన్యం కళ్ళలోకి వచ్చిన ప్రారంభించని కొనుగోలు కేంద్రాలు..

16-10-2025

మునుగోడు (విజయక్రాంతి): ఆరుగాలం కష్టపడి పండించిన రైతుల ధాన్యం వడ్ల కొనుగోలు కేంద్రాల్లో పోశారనీ, అయితే నేటికీ ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు ప్రారంభించకపోవడం రైతాంగాన్ని తీవ్రంగా నిరాశపరుస్తోందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు బండ శ్రీశైలం అన్నారు. మునుగోడు మండలం కల్వలపల్లి గ్రామంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని రైతు సంఘం ఆధ్వర్యంలో రైతు సంగం నాయకులతో కలిసి మాట్లాడారు. రైస్ మిల్లుల కేటాయింపు ఇప్పటికీ జరగలేదని, రైతులు మాచర్ వచ్చినప్పటికీ ధాన్యం కొనుగోలు లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. దీంతో రైతులు నేరుగా రైస్ మిల్లులకు ధాన్యం ఇచ్చే పరిస్థితి ఏర్పడి, క్వింటాలుకు రూ.1600–1800 మాత్రమే ఇస్తూ మధ్యవర్తులు దోపిడీ చేస్తున్నారని ఆయన తీవ్రంగా విమర్శించారు.

article_60470151.webp
అక్టోబర్ 18 బంద్ ను జయప్రదం చేయండి

16-10-2025

నల్గొండ టౌన్: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పెంపును అడ్డుకుంటున్న ఆధిపత్య శక్తులకు వ్యతిరేకంగా అక్టోబర్ 18 తెలంగాణ బంద్ ను విజయవంతం చేయాలని బీసీ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ లు జెనిగల రాములు, గిరి లింగయ్య గౌడ్, విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కోర్టులో బంద్ పోస్టర్ ను బి.సి అడ్వకేట్ జేఏసీ అధ్వర్యంలో కోర్టు ఆవరణంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశం అంటేనే కుల పునాదుల మీద నిర్మితమైన వ్యవస్థ అన్నారు. జనాభా దామాషా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణలో ఉద్యమం కొనసాగుతుందన్నారు. జనాభా నిష్పత్తి ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించడం ఒక ప్రజాస్వామిక బద్ధమైన సూత్రమని, రిజర్వేషన్ల లక్ష్యం సామాజిక వర్గాల మధ్య సమానత్వం సాధించడమే తప్ప సామాజిక వర్గాల లోపల అసమానత్వం సాధించడం కాదన్నారు.