సమీకృత వ్యవసాయం చేస్తే అధిక లాభాలు
24-12-2025
నూతన పద్ధతులను అనుసరించి సమీకృత విధానంలో వ్యవసాయం చేస్తే అధిక లాభాలు పొందవచ్చని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు. చిట్యాల మండలంలో తాళ్ల వెళ్ళాంల గ్రామంలోని రైతు రత్న అవార్డు గ్రహీత పజ్జురి అజయ్ కుమార్ రెడ్డి, వ్యవసాయ క్షేత్రాన్ని మంగళవారం ఆయన సందర్శించారు.