పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి
11-12-2025
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి), డిసెంబర్10: నేడు జరిగే మొదటి విడత గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించా లని జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ అన్నారు. బుధవారం మండలంలోని జాజిరెడ్డిగూడెం, తిమ్మాపురం, అడివెంల, కుంచమర్తి గ్రామాలలో పోలింగ్ కేంద్రాలను అధికారులతో కలిసి పరిశీలించారు.