గుత్తా అమిత్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు
20-11-2025
చిట్యాల,(విజయక్రాంతి): చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన పలువురు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్ర డయిరి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ కుమార్ రెడ్డి సమక్షంలోగురువారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి ఆయన పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారిలో సాగర్ల వెంకన్న, పెండ్యాల ప్రభు, కొత్త పెంటయ్య, ఉయ్యాల లక్ష్మయ్య, రూపని రమణ, రూపని అశోక్ , రూపని వెంకటయ్య, పాకాల పెద్ద పెద్దలు, గుండెగోని గోపాల్. ఈ కార్యక్రమమం లో మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షులు చెరుకు సైదులు, మాజీ ఎంపీటీసీ పోలగోని స్వామి, సీనియర్ నాయకుడు పల్లపు బుద్ధుడు, మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య, సోషల్ మీడియా ఇంచార్జీ పట్ల జనార్ధన్, జనపాల శ్రీను, సాగర్ల భిక్షం, కురుపటి లింగయ్య, పాకాల దినేష్, బొడ్డు శ్రీను, గుత్తా రవీందర్ రెడ్డి, ఉయ్యాల నరేష్, మేడబోయున శ్రీను, రూపని భిక్షం, రూపని యాదయ్య తదితరులు పాల్గొన్నారు.