30 June, 2026 | 5:15 AM
Breaking News
బోధన్ పట్టణంలోని ఆర్డీవో కార్యాలయంలో డివిజనల్ ప్రజావాణి లో బోధన్ ఆర్డీవో కార్యాలయంలో సోమవారం రోజున ఉదయం ఎం.విజయ కుమారి ప్రజావాణి దరఖాస్తులు స్వీకరించారు. నిజం ప్రజావాణిలో 4 దరఖాస్తులు నమోదు అయ్యాయి.
29-06-2026
బోధన్ పట్టణంలో చేపడుతున్న సర్ ప్రక్రియను ఆర్డీఓ విజయకుమారి సోమవారం పరిశీలించారు. ఎన్యూమరేషన్ కార్యక్రమంలో భాగంగా బోధన్ పట్టణంలోని బసవతారక నగర్, పాండు తర్ఫాలో గల 72,73 బూత్ లలో చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియను స్పాట్ విజిట్ చేశారు. అక్కడ బిఎల్ఓ, బిఎల్ఏ లతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
హిందూ చిన్నారులను మత మార్పిడి చేయడానికి కుట్ర పన్నిన వారిపై పూర్తి స్థాయి విచారణ జరిపి కఠినంగా శిక్షించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేసారు. ఆర్మూర్ పట్టణం పెర్కిట్లోని భవిష్య దర్శిని అప్పర్ ప్రమరీ స్కూల్ (భరత్ చంద్ర స్కూల్)లో ముస్లిం మైనార్టీ ఉపాధ్యాయులు హిందూ విద్యార్థులకు ఉర్దూ, నమాజ్, కల్మా చదవడం నేర్పించడాన్ని నిరసిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో సోమవారం నిరసన ర్యాలీ నిర్వహించారు.
నిజాంసాగర్, జూన్ 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ మండలంలో ప్రతి గ్రామంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ని గ్రామ పంచాయతీల పరిధిలో ఆశ వర్కర్లు హెల్త్ సూపర్వైజర్లు అంగన్వాడీ కార్యకర్తలు చిన్నారులకు పోలియో చుక్కలను వేశారు.
తాడ్వాయి, జూన్, 28( విజయ క్రాంతి): ఐదేళ్ల లోపు ప్రతి చిన్నారికి పోలియో చుక్కల మందు వేయించాలని ఎర్రపహాడ్ వైద్యాధికారి కాసిం తెలిపారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం ఎర్రపహాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆదివారం ఆయన స్థానిక సర్పంచ్ మల్లవ్వ తో కలిసి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
సదాశివనగర్, జూన్ 28 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంతో పాటు భూంపల్లి, జనగాం, లింగంపల్లి, తుక్కుజివాడి, తిమ్మాజివాడి, ఉత్తనూర్, వజ్జపల్లి. వజ్జపల్లి తండా. యాచారం తండా సజ్జనాయక్ తాండ.
బోధన్ పట్టణంలోని బోధన్ ఆర్డీవో ఎం.విజయ కుమారి బోధన్ పట్టణంలోని 29వ వార్డులో గల ఏరియా ఆసుపత్రిలో పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొని, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో బోధన్ మునిసిపల్ చైర్పర్సన్ తూము పద్మ శరత్ రెడ్డి మునిసిపల్ కమీషనర్ జాదవ కృష్ణ మునిసిపల్ కౌన్సిలర్ ఫ్లోర్ లీడర్ తూము శరత్ రెడ్డి,
28-06-2026
తెలంగాణ వచ్చి నంకనే బీసీలకు ఎక్కువ అన్యాయం జరుగుతుందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. శనివారం రాత్రి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కేర్ డిగ్రీ కళాశాలలో తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమా
బోధన్,జూన్ 27(విజయ క్రాంతి): రైతు భరోసా పథకానికి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు బోధన్ మండల వ్యవసాయ అధికారి సంతోష్ కుమార్ శనివారం తెలిపారు. ఈ నెల 15వ తేదీలోపు భూముల రిజిస్ట్రేషన్పూర్తయిన రైతులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తుతోపాటు ఆధార్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం, బ్యాంకు ఖాతా బుక్ జీరాక్స్ ప్రతులను సమర్పించాలన్నారు. జులై 5వ తేదీలోగా దరఖాస్తు చేసేందుకు గడువు విధించినట్లు వెల్లడించారు.
27-06-2026
బోధన్, జూన్ 26 (విజయక్రాంతి): బోధన్ మండలంలోని ఎరాజ్పల్లిలో వర్షాలు సమృద్ధిగా కురిసి, పంటలు బాగా పండాలని కోరుతూ గ్రామస్థులు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి జలాలను గ్రామానికి తీసుకువచ్చి గ్రామదేవతలకు అభిషేకాలు చేశారు. బాజాభజంత్రీలు, సంప్రదాయ నృత్యాల నడుమ సాగిన గోదావరి జలాల ఊరేగింపు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
బోధన్, జూన్ 26 (విజయక్రాంతి): గ్రామపంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి ఆరు నెలలు దగ్గర పడుతోంది. నూతన పాలకవర్గాలు కొలువుదీరిన నెలరోజుల్లోనే గ్రామపాలనలో అనుభవజ్ఞులైన వారిని కో-ఆప్షన్ సభ్యులుగా ఎన్నుకునే ప్రక్రియ చేపడుతారు. మున్సిపాలిటీ ఎన్నికలు ముగిసిన వెంటనే కో-ఆప్షన్ సభ్యులు ఎన్నిక కూడా పూర్తిచేశారు.
ఆర్మూర్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో పోయినటువంటి మొబైల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా సేకరించి ఆరుగురు బాధితులకు మొబైల్ ఫోన్లను అప్పగించినట్లు ఆర్మూర్ సీఐ సత్యనారాయణ గౌడ్ తెలిపారు. ఇందులో రెండు మొబైల్ సంవత్సర క్రితం, నాలుగు మొబైల్స్ ఐదు నెలల్లోపు పోయినవి బాధితులకు అప్పగించినట్లు తెలిపారు.
26-06-2026