18 February, 2026 | 2:07 AM
18-02-2026
నిజామాబాద్, ఫిబ్రవరి 17 (విజయక్రాం తి): వేసవిలో దాహం ఎక్కువగా ఉండటం, బలహీనత, తలనిరుత్తరం, నోరు ఎండిపోవడం, మూత్రం తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే అది డీహైడ్రేషన్ సంకేతం కావచ్చు అని,
నిజామాబాద్ ఫిబ్రవరి 17(విజయ క్రాంతి) : దశాబ్దాలుగా ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలే ఎజెండాగా ఉద్యమిస్తున్న ప్రజా ఉద్యమకారినిగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 37 డివిజన్ కార్పొరేటర్ గా స్వతంత్ర అభ్యర్థిగా
నిజామాబాద్, ఫిబ్రవరి 17(విజయ క్రాంతి) : ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు రాష్ట్ర విద్యా శాఖ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ లోని దోమలగూడలో గల ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాలలో నిర్వహించిన
నిజామాబాద్ ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా జక్రాన్ పల్లి మండల కేంద్రంలో మంగళ వారం నాడు విశ్వాసనీయ సమాచారం అందిన మేరకు సీపీ సాయి చైతన్య, ఏసీపీ ట్రాఫిక్ మస్తాన్ అలీ ఆదేశం మేరకు సీసీఎస్ ఎస్ఐ
17-02-2026
నిజామాబాద్, ఫిబ్రవరి 16(విజయ క్రాంతి) : నిజామాబాద్ జిల్లాలోని నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్, భీంగల్ మున్సిపాలిటీల ప్రత్యేక సమావేశాలు సోమవారం ప్రశాంతంగా ముగిసా యి.
సిరికొండ ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): సిరికొండ మండలం చిన్న వాల్గోట్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఉత్సవాలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 16(విజయ క్రాంతి): రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తున్న క్రీడా పోటీల్లో జిల్లాకు చెందిన బాలబాలికలు తమ ప్రతిభను చాటి నిజామాబాద్ ప్రతిష్టను పెంపొందించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 16(విజయ క్రాంతి) : ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమా
నాగిరెడ్డిపేట్, ఫిబ్రవరి 16 (విజయ క్రాంతి): శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నాగిరెడ్డిపేట్ మండలంలోని తాండూర్ త్రిలింగేశ్వర ఆలయం వద్ద మూడు రోజులపాటు జాతర మహోత్సవం ఘనంగా నిర్వహిస్తారు.
నిజామాబాద్, ఫిబ్రవరి 16 (విజయక్రాంతి): కాంగ్రెస్ రెండేళ్ల ప్రజాపాలనకు మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బ్రహ్మరథం పట్టారని నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు.
16-02-2026
ఆర్మూర్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేసింది. ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పీఠం జనరల్ మహిళకు రిజర్వు కాగా సోమవారం నిర్వహించిన ఎన్నికల్లో చైర్ పర్సన్గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోనె లహరి, వైస్ చైర్ పర్సన్గా కాటిపల్లి వెంకట్రెడ్డి విజయం సాధించారు.
సిరికొండ ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ లొంక రామలింగేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తుల సమక్షంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు, అర్చనలు, హోమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసింది.