నిజామాబాద్ రూరల్లో కాంగ్రెస్ ఘన విజయం
18-12-2025
నిజామాబాద్, డిసెంబర్ 17 (విజయ క్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయిలో బలంగా నిలిచిందని, సర్పంచ్, వార్డు మెంబర్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతి రెడ్డి తెలిపారు.