2 May, 2024 | 10:20 AM
02-05-2024
బీఆర్ఎస్పై ప్రజలకు నమ్మకం పోవడంతోనే ఆ పార్టీ నుంచి కాంగ్రెస్లోకి భారీగా వలసలు వస్తున్నాయని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు
29-04-2024
ఈ ప్రాంతంలో ఉపాధి, ఉద్యోగాలు కల్పించకపోవడంతో తెలంగాణ ప్రజలు గల్ఫ్ బాటపట్టారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు. ఆదివారం ఆయన యూఏఈ ఇండియన్ పీపుల్స్ ఫోరం ప్రతినిధి జితేందర్ వైద్యతో కలిసి మీడియాతో మట్లాడారు
28-04-2024
కాంగ్రెస్తోనే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమని కాంగ్రె స్ ఎంపీ అభ్యర్థి జీవన్రెడ్డి అన్నా రు. శనివారం ఆయన బాల్కొండ మండలంలోని రెంజర్ల, మెండోర గ్రామా
27-04-2024
నిజామాబాద్ మీదుగా త్వరలోనే వందేభారత్ రైలు ప్రారంభం కానున్నదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నిజామాబాద్లోని పాలిటెక్నిక్ గ్రౌండ్.
22-04-2024
లోక్సభ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే నిజామాబాద్ను స్మార్ట్ సిటీగా మారుస్తానని, వ్యవసాయ, ఇంజినీరింగ్, మహిళా డిగ్రీ కళాశాలలు ఏర్పాటు.
21-04-2024
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని, ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి దీనిపై కమిటీ వేశారని నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం బోధన్
20-04-2024
నిజామాబాద్ పసుపు రైతులు తనను ఆశీర్వదించి, తన నామినేషన్కు వారే డబ్బులు ఇవ్వడం తన అదృష్టమని నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ పేర్కొన్నారు. పంటకు మంచి మద్దతు ధర
బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అభివృద్ధిని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో నాశనం చేసిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు
బీఆర్ఎస్ నిజామాబాద్ పార్లమెంటు అభ్యర్థి బాజిరెడ్డి గోవర్థన్ కు కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చింది. ఆయన ముఖ్య అనుచరుడు, ఇందూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసై టీ (ఐడీసీఎంఎస్) చైర్మన్ సాంబారి మోహన్