calender_icon.png 1 May, 2025 | 2:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_15821095.webp
మోర్తాడ్‌లో 99% ఉత్తీర్ణత

01-05-2025

మోర్తాడ్, ఏప్రిల్ 30: బుధవారం రోజు విడుదలైన ఎస్‌ఎస్సి పరీక్షల ఫలితాలలో మోర్తాడ్ మండలంలోని ఏడు ప్రభుత్వ పాఠశాలల్లో 144 మంది విద్యార్థులకు గాను 143 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు అలాగే మహాత్మ జ్యోతిబాపూలే పాఠశాల మరియు కేజీబీవీ విద్యార్థులు 105 విద్యార్థులకు గాను 105 విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం జరిగినది అలాగే ప్రైవేట్ పాఠశాల నవోదయ మరియు కృష్ణవేణి పాఠశాల విద్యార్థులు 115 విద్యార్థులకు గాను 115 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు మొత్తం మోర్తాడ్ మండలంలోని 364 విద్యార్థులకు గాను 363 మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనారు ప్రభుత్వ పాఠశాల పరంగా 99% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.

article_84555651.webp
సమస్యల పరిష్కారం కోసమే భూభారతి చట్టం

01-05-2025

తాడ్వాయి, ఏప్రిల్, 30: భూ సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వం కొత్తగా భూభారతి చట్టాన్ని అమలులోకి తీసుకు వచ్చిందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సంఘ్వాన్ తెలిపారు కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో బుధవారం భూభారతి చట్టంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సెక్షన్ 4 ప్రకారం హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు, భూమి హక్కు లు ఉండి రికార్డులో లేని వారికి నమోదు చేయడం కోసం రైతులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సెక్షన్ 5 ప్రకారం వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ లు మ్యూటేషన్ చేసుకోవచ్చని తెలిపారు .