వేద తత్వశాస్త్రంపై ఆధారపడిన వెంకంపల్లి
01-05-2025
ఎల్లారెడ్డి, ఏప్రిల్ 30: ఆ గ్రామం అంత దైవ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నారు.ఆ గ్రామానికి ప్రత్యేకత స్వాధ్యాయ పరివారం. ప్రతి సంవత్సరం కు ఒక్క సారి గ్రామస్తులు అందరు సుమారు 100 కుటుంబాలు కలిసి పరమ పూజ్య పాడురంగా,అథవాలే కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అనంతరం గ్రామంలో ప్రజలు తమ ఇంటి నుండి మంగళ హారతి లతో అమృతలయం నుండి గ్రామ విధులగుండ,హరస్ బోలో,జై యోగేశ్వర్ అంటూ,బూమి పూజ చేసే క్షేత్రానికి చేరుకొని బుధవారం గ్రామస్తులంతా ప్రత్యే క పూజలు నిర్వహించారు.