సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి ఫ్లెక్సీకి క్షీరాభిషేకం
19-03-2025
కరీంనగర్ క్రైమ్, మార్చి18 (విజయక్రాంతి): ఎస్సీ ,ఎస్టీ, బీసీ,, మైనార్టీ సోదరులకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరువేల కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం పేరుతో సంక్షేమ పథకాన్ని ప్రారంభించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ నగర కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు లింగంపల్లి బాబు ఆధ్వర్యంలో నగరంలోని కార్ఖానగడ్డలోని గాంధీ విగ్రహం వద్ద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.