పది ఫలితాల్లో అక్షర విజదుందుభి
02-05-2024
పదోతరగతి ఫలితాల్లో రామడుగు మండలం గుండి అక్షర హైస్కూల్ విజయదుందుభి మోగించింది. పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు కే తేజశ్రీ, డీ హారిక, డీ అక్షిత 10 జీపీఏ సాధించారు. చగా, జీ శివరామకృష్ణ, ఏ మేఘన, జే కృతిక 9.8 జీపీఏ సాధించారు.