కరీంనగర్ రూరల్ మండలంలో బడిబాటలో విస్తృతంగా పాల్గొన్న సుడా చైర్మన్
18-06-2025
కొత్తపల్లి, జూన్ 17:కరీంనగర్ రూరల్ మండలం చర్లభూత్కూర్,దుబ్బపల్లి,చామన్ పల్లి, నగునూర్ గ్రామాల బడిబాట కార్యక్రమాలలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన అన్ని పాఠశాలలోని కొత్తగా చేరిన విద్యార్థులు దాదాపు వంద మందికి స్వయంగా స్కూల్ బ్యాగులు అందజేశారు.