calender_icon.png 20 August, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_28856600.webp
పెండ్యాల శశిధర్ రెడ్డిని సన్మానించిన సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి

19-08-2025

సమాజంలో ప్రతి ఒక్కరూ సేవాస్ఫూర్తిని అలవర్చుకొని కొనసాగించాలని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం తన కార్యాలయంలో సామాజిక సేవ రంగంలో విశిష్ట సేవలు అందించిన పెండ్యాల శశిధర్ రెడ్డికి నమో మిషన్ వందేమాతరం సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పెండ్యాల శశిధర్ రెడ్డిని నియమిస్తూ ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు వీర మద్విరాజ్ ఆచారి సీపెళ్లి ఉత్తర్వులు జారీ చేయడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పెండ్యాల శశిధర్ రెడ్డికి ధ్రువపత్రం అందించి శాలువాతో సన్మానించారు.