2 May, 2024 | 1:12 PM
01-05-2024
నాగర్కర్నూల్ జిల్లా జనరల్ దవాఖానకు వచ్చే రోగులు తాగు నీటి కోసం తిప్ప లు పడుతున్నారు. ఒక్క రూపాయికే లీటరు నీటిని సేవా సంస్థ వారు ఇస్తున్నారు కదా అని చెప్తూ.. అధికారులు తమ బాధ్యతను ఇతరుల భూజాన వేస్తున్నారు. వారు మాత్రం పక్కనే ఉన్న క్యాంటీన్లో ఉచిత తాగునీటికి అలవాటు పడ్డారు.
28-04-2024
పదేండ్లు పాడిపంటలతో అలరారిన తెలంగాణ, కాంగ్రెస్ పాలనలో నాలుగు నెలలకే అల్లాడుతున్నదని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. పచ్చని పంటలతో తులతూగిన పాలమూరు జిల్లా నెర్రెలు
27-04-2024
పాలమూరులో ప్రస్తుతం కరువు కాటకాలు రావడానికి కారణం ఎక్సైజ్ శాఖామంత్రి జూపల్లి కృష్ణారావు పుణ్యమేనని మాజీ మంత్రి నాగం జనార్దన్రెడ్డి విమర్శిం చారు. శుక్రవారం నాగర్కర్నూల్లో ఏర్పాటు
26-04-2024
నల్లమల ప్రాంతంలో జరుగుతున్న సలేశ్వరం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. పోలీసులు ఒకవైపు బందోబస్తు నిర్వహిస్తూనే మరోవైపు భక్తులకు విశిష్ట సేవలు అందించి భక్తులతో శభాష్ .. అనిపించుకుంటున్నారు. నాగర్కర్నూల్కు చెందిన 65 ఏళ్ల వృద్ధురాలు లింగమమ్మ గురువారం సలేశ్వరం జాతరకు వచ్చింది.
24-04-2024
రుణాలు చెల్లించాలంటూ రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బ్యాంకర్లకు సూచించారు. ఆగస్టు 15వ తేదీ నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని, రైతులు అధైర్యపడొద్దని కోరారు
నాగర్కర్నూల్ పార్లమెం ట్ స్థానానికి బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష స్వతంత్ర అభ్యర్థిగా మంగళవారం నామినేషన్ దాఖలు చేశా రు. నాగర్కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల మర్రికల్ గ్రామానికి చెంది న శిరీష
23-04-2024
రాష్ట్రంతోపాటు దేశంలో ఇందిరమ్మ రాజ్యం రావాలంటే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరోసారి పునరావృతం కావాలని ఎక్సైజ్, పర్యాటక శాఖామంత్రి, నాగర్కర్నూల్ పార్లమెంట్ ఎన్నికల ఇన్చార్జి జూపల్లి కృష్ణారావు
నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో సోమవారం రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. శ్రీపురం చౌరస్తా నుంచి ప్రధాన రహదారి పక్కన ఉన్న పలు దుకాణాలు దగ్ధమయ్యాయి. దుకాణాలు దగ్ధమవడంతో లక్షల రూపాయల విలువచేసే వస్తువులు మంటల్లో కాలిపోవడంతో ఆయా దుకాణదారులు బోరుమన్నారు. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చినప్పటికీ అదే సమయంలో తాడూరు మండల కేంద్రంలోనూఅగ్నిప్రమాదం సంభవించిందన్నారు. ఫైరింజన్ వచ్చేలోగా కండ్లముందే దుకాణాలన్నీ ఖాళీ బూడిదయ్యాయని బాధితులు వాపోయారు.- ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు.
సిర్పూర్లో చెల్లని రూపాయి కందనూలులో చెల్లుతుందా అని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ను ఉద్దేశించి నాగర్కర్నూల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ ప్రసాద్ ఎద్దేవాచేశారు. ఒక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి
22-04-2024
మామిడిని ఫలాల్లో రారాజు అంటారు. కానీ మామిడి తోటలు సాగు చేసే రైతులు మాత్రం రాజులు కాలేకపోతున్నారు. సాగు మొదలు.. పంట మార్కెట్లో అమ్మే వరకు కష్టాలే. సాగు సమయంలో తెగుళ్ల
లోక్సభ ఎన్నికల్లో తన కుమారుడు తన కుమారుడు, బీజేపీ ఎంపీ అభ్యర్థి పోతుగంటి భరత్ను గెలిపించాలని నాగర్కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు పిలుపునిచ్చారు.
కాంగ్రెస్తోనే యువతకు బంగారు భవిష్యత్తు సాధ్యమని, లోక్సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు కృషి చేయాలని పార్టీ నాగర్కర్నూల్