3 May, 2026 | 9:18 PM

Districts - Nagarkurnool

article_14300212.webp
డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేయాలి

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నిరుపేదలకు గృహ వసతి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ కొరకు నిజమైన లబ్ధిదారులను ఎంపిక చేయాలని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ అన్నారు. శుక్రవారం నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్సు డిపో వెనుక నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఇప్పటివరకు జరిగిన పనుల పురోగతిపై హౌసింగ్ పీడీతో ఆరా తీసిన ఆయన, ఇంకా పూర్తికాని పనులపై అధికారులను ప్రశ్నిస్తూ ఆలస్యానికి గల కారణాలను తెలుసుకున్నారు.

01-05-2026