మక్కజొన్నలను ప్రభుత్వం కొనాలి
నాగర్కర్నూల్/లక్ష్మణ చందా, ఏప్రిల్ 16(విజయక్రాంతి): మక్కజొన్న ధాన్యాన్ని ప్రభుత్వం తక్షణమే కొనాలని, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు ప్ర భుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం నాగర్కర్నూల్, నిర్మల్ జిల్లాల్లో రోడ్లపై మక్కజొన్న పంటను పారబోసి ధర్నా చేశారు.
17-04-2026