తడిసిన ప్రతి గింజను కొనుగోలు చేయాలి
నాగర్కర్నూల్,(విజయక్రాంతి): అకాల వర్షానికి తడిపిన మొక్కజొన్న, వేరుశనగ, వరి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నాగం శశిధర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్లో తడిసిన ధాన్యాన్ని పరిశీలించారు.
29-04-2026