calender_icon.png 18 July, 2025 | 3:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_44575803.webp
ఉత్కృష్ట సేవా పథకానికి ఎంపికైన డిసిపిని సన్మానించిన టి.జే.యు

10-07-2025

జనగామ వేస్ట్ జోన్ డిసిపి 2025 సంవత్సరానికి గాను ఉత్కృష్ట సేవా పథకానికి ఎంపికైన సందర్భంగా రాజమహేంద్ర నాయక్(Raja Mahendra Naik) కలిసి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ సన్మానించడం జరిగినది, కోశాధికారి చల్లోజ్ నవీన్ చారి అయోధ్యలో ప్రత్యేక పూజలు చేయించి తెచ్చిన ప్రసాదాన్ని అందించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా అధ్యక్షుడు భూస రమేష్ యాదవ్ మాట్లాడుతూ, ఈ అవార్డు మన డిసిపికి రావడం ఎంతో గర్వకారణం అన్నారు. జనగామ పోలీసులు ఎప్పటికప్పుడు శాంతిభద్రతలు కాపాడుతూ ప్రతి విషయాన్ని తెలుపుతూ జర్నలిస్టులకు వారధిగా నిలుస్తూ జనగామ లా అండ్ ఆర్డర్ ను కాపాడుతున్నారన్నారు.