calender_icon.png 14 November, 2025 | 3:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_59475889.webp
చేప పిల్లల ఉత్పత్తితో జీవనోపాధి

08-11-2025

జనగామ, నవంబర్ 7 (విజయక్రాంతి)జిల్లా లో ఉచిత చేప పిల్లల విడుదల కా ర్యక్రమాన్ని శుక్రవారం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రారంభించారు. ఘనపూర్, గండి రామరము రిజర్వాయర్ లో జరిగిన ఈ కార్యక్ర మం సందర్భంగా.. ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం చేప పిల్లలను ఉచితంగా పంపిణీ చేస్తూ మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి దోహదపడుతోంద న్నారు. ఈ రిజర్వాయర్ ద్వారా ఏటా సు మారు నాలుగు వందల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుందని.. దాదాపు నాలుగు కోట్ల రూపాయల విలువైన చేపలు మార్కెట్లోకి వస్తున్నాయి అని తెలిపారు.