అంబేద్కర్ ఆశయాలను కొనసాగిద్దాం
15-04-2025
తరిగొప్పుల ఏప్రిల్ 14 (విజయక్రాంతి): అంబేద్కర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఖాతా బాలయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ. జై భీం, జై భీం, కొనసాగిస్తాం, కొనసాగిస్తాం , అంబేద్కర్ ఆశయాలని, దేశంలో ఒక్క నలుగురు వ్యక్తులు దేశం కోసం పని చేశారు. బాబు జన్జీవన్ రావు, పులే,సావిత్రి భాయ్ పులే వీరు పని చేశారు. ఇవ్వాలా ప్రతి ఒక్కరూ చదువుతున్నారు.