బొమ్మ గన్ ఉపయోగించి డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడి అరెస్ట్
31-12-2025
జనగామ, డిసెంబర్ 30 (విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఆదివారం రోజున మధ్యాహ్నం 02:30 గంటలకు బాధితుడు అయిన మల్లి సతీష్ జనగామ లోని గవర్నమెంట్ ఆసుపత్రి ముందు ఉన్నటువంటి సింధు లిక్కర్ మార్ట్ లో తన స్నేహితులతో కలిసి మద్యం సేవిస్తుండగా నిందితుడు అయిన ఇంజ ప్రశాంత్ అలియాస్ ప్రసాద్ తండ్రి ఐలయ్య,వయసు, గబ్బెట గ్రా మం, రఘునాథపల్లి మండలం కు చెందిన నిందితుడు తన వద్ద ఉన్న బొమ్మ గన్ ఉపయోగించి.