రైల్వే ఆర్ఓబీ భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలి
జనగామ, ఏప్రిల్ 15 (విజయక్రాంతి) పెంబర్తిలో నిర్మించనున్న ఆర్ఓబీ కింద భూ సేకరణ ప్రక్రియ, ఇసుక తరలింపుపై బుధవారం, జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా రైల్వే, రెవెన్యూ, పంచాయతీ రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
16-04-2026