7 March, 2026 | 9:03 AM

Latest News

Business

View More →

అనిల్ అంబానీ, రిలయన్స్ పవర్ కంపెనీలపై ఈడీ దాడులు

న్యూఢిల్లీ: వ్యాపారవేత్త అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీ అయిన రిలయన్స్ పవర్ లిమిటెడ్ పై మనీలాండరింగ్ దర్యాప్తులో భాగంగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శుక్రవారం ముంబై, హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించిందని అధికారులు తెలిపారు. రెండు నగరాల్లో ఆ కంపెనీకి, దాని కార్యనిర్వాహకులకు సంబంధించిన దాదాపు 10-12 ప్రదేశాలలో సోదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఏజెన్సీకి చెందిన దాదాపు 15 బృందాలు ఈ చర్య తీసుకుంటున్నాయని అధికారులు తెలిపారు. బ్యాంకు మోసంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో భాగంగా అనిల్ అంబానీకి సంబంధించిన బహుళ కంపెనీలను ఈడీ దర్యాప్తు చేస్తోంది.

06 Mar, 2026

Sports

View More →

కలిసొచ్చేనా?...

అహ్మదాబాద్, మార్చి 6 : మన దేశంలో సెంటిమెంట్లు ఎక్కువ.. అది క్రికెట్ అయినా, ఇంకెక్కడయినా సరే వాటిని ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. భారత క్రికెట్ జట్టు కూడా దీనికి మినహాయింపు కాదు. ప్రస్తు తం ఈ చర్చంతా టీ20 ప్రపంచకప్ ఫైనల్‌కు ఆతిథ్యమిస్తున్న అహ్మదాబాద్ స్టేడియం గురించే.. ఎందుకంటే ఈ స్టేడియం భారత జట్టుకు ఎంతమాత్రం కలిసిరాలేదు.

07-03-2026
జెమీమా హాఫ్ సెంచరీ, భారత్ 198

పెర్త్, మార్చి 6: ఆస్ట్రేలియా పర్యటనలో ఏకైక ట...

07-03-2026
ప్లేయర్ ఆఫ్ ది టోర్నీకి సంజూ నామినేట్

దుబాయ్, మార్చి 6 : టీ20 ప్రపంచకప్ ప్లేయర్ ఆఫ్...

07-03-2026
హెచ్‌సీఏపై సీఐడీ విచారణ

హైదరాబాద్, మార్చి 6: హైదరాబాద్ క్రికెట్ అసోసి...

07-03-2026

Latest Videos

View More →