15 May, 2026 | 3:25 PM

Breaking News

ముమ్మరంగా కొనసాగుతున్న జనగణన   •   శాతవాహన అర్థశాస్త్ర విభాగాధిపతి డా. శ్రీవాణికి పేటెంట్   •   ఇంధన ధరలు పెరిగితే అందరిపై భారం   •   రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసిన కాంగ్రెస్ నేతలు   •   మంత్రి తుమ్మలను కలిసిన కల్లూరు, సత్తుపల్లి ఆర్యవైశ్య నాయకులు   •   సత్తుపల్లిలో నల్లమోతు శ్రీనివాస రావు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి తుమ్మల   •   తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణయం.. కమిటీ ఏర్పాటు   •   Fuel Price Hike: ‘మోదీ తప్పుకు ప్రజలు మూల్యం చెల్లిస్తున్నారు’: కేంద్రంపై రాహుల్ విమర్శలు   •   ఫిల్మ్ ఛాంబర్‌లో కీలక సమావేశం   •   ఐదు దేశాల పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ   •  

Latest News

Business

View More →

Sports

View More →

ఇక OMR పత్రాలు ఉండవు: ఆన్‌లైన్...

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్ లో నీట్ పరీక్ష(NEET Exam Online) నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) ప్రకటించారు. వచ్చే ఏడాది నీట్ పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహిస్తామని వివరించారు. మళ్లీ మాల్ ప్రాస్టీస్ జరగకుండా చూడటమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. జూన్ 21 నుంచి నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. జూన్ 14 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని సూచించారు.

15-05-2026
NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు

న్యూఢిల్లీ: పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరిగా...

15-05-2026
తెలుగోడి విధ్వంసం

ధర్మశాల, మే 14: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ప...

15-05-2026
చెన్నై జోరు కొనసాగేనా?

లక్నో, మే 14 : ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ మ...

15-05-2026

Cinema

View More →

తెలుగు ఫిలిం ఛాంబర్ కీలక నిర్ణ...

హైదరాబాద్: తెలుగు ఫిలింఛాంబర్(Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజీ విధానంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 15 మందితో కమిటీ వేయాలని తెలుగు ఫిలింఛాంబర్ నిర్ణయించింది.కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు ఎగ్జిబిటర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు ఉండనున్నారు. రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఫిలింఛాంబర్ ఆదేశించింది. రెండు నెలల్లో సమస్య పరిష్కారం అవుతూందని సి. కల్యాణ్ వెల్లడించారు. సినిమాల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. అరుపులు కేకల మధ్య ఛాంబర్ సమావేశం కొనసాగింది. సమావేశ ప్రారంభంలో నాగవంశీతో సునీల్ నారంగ్ కు వాగ్వాదం జరిగింది. దిల్ రాజు, మరికొందరు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. 10 నిమిషాల అరుపులు, కేకలతో సమావేశం సాగినట్లు తెలుస్తోంది.

15-05-2026
శర్వా సరసన..?

టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం...

15-05-2026
పెద్ది సినిమాతో మాకేం సంబంధం?

“అటు తిప్పి ఇటు తిప్పి ‘పెద్ద’ సినిమా ప్రస్తా...

15-05-2026
ఏ మంగా హే మంగా..

జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా...

15-05-2026

Latest Videos

View More →