2 August, 2026 | 12:59 AM

Latest News

Business

View More →

భారీగా తగ్గిన గ్యాస్ ధరలు.. లీటరుకు రూ. 5 పెంపు

న్యూఢిల్లీ: గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ రిలీఫ్ ఇచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్ల వంటి వాణిజ్య సంస్థల్లో వినియోగించే కమర్షియల్ ఎల్‌పీజీ (19 కిలోల సిలిండర్) ధరను శనివారం భారీగా రూ. 192 మేర తగ్గించారు. అదే సమయంలో, అంతర్జాతీయ ధరల పోకడలకు అనుగుణంగా విమాన ఇంధనం (ATF) ధరను లీటరుకు రూ. 5 చొప్పున పెంచారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల సమాచారం ప్రకారం, ఢిల్లీలో 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ (LPG) సిలిండర్ ధర గతంలో ఉన్న రూ. 2,930 నుండి రూ. 2,738కి తగ్గగా, ఏటీఎఫ్ (ATF) ధర లీటరుకు రూ. 110 నుండి రూ. 115కి పెంచబడింది. జూలై 1న వాణిజ్య ఎల్‌పీజీ (LPG) ధరలను రూ. 183.5 మేర తగ్గించిన తర్వాత, వరుసగా రెండో నెల కూడా ధరలు తగ్గాయి. ఏటీఎఫ్ (ATF) విషయానికొస్తే, తాజా సవరణ ద్వారా జూలై 1న అమలు చేసిన తగ్గింపును అదే స్థాయిలో వెనక్కి తీసుకున్నారు.

01 Aug, 2026

Cinema

View More →

సినీ జానపదాల రాణి ...

దక్షిణాది చలనచిత్ర సంగీత ప్రపంచంలో తన మధురమైన గాత్రంతో దశాబ్దాల పాటు శ్రోతలను మైమరిపించిన ప్రముఖ పాతతరం నేపథ్య గాయని కోకా జమునారాణి (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో, సహజ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆమె, గురువారం తెల్లవారుజామున బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.

02-08-2026
ప్రేక్షకుల అంచనాలు నన్ను ఉత్సాహపరుస్తాయి!

బాలీవుడ్ యంగ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ ప్రస్తుత...

02-08-2026
లవ్ జాతరలో శ్రద్ధగా..

అంకిత్ కొయ్య, మానస చౌదరి హీరో హీరోయిన్లుగా యూ...

02-08-2026
ఆయన ఇచ్చిన గిఫ్ట్.. నా లైఫ్‌లో నిశ్శబ్ద పాఠం!

‘ఇతరులను ఆకర్షించే క్రమంలో మనల్ని మనం కోల్పోత...

02-08-2026

Latest Videos

View More →