Latest News

Business

View More →

Sports

View More →

బంగ్లాపై భారీ విజయం.. ఫైనల్‌కు...

ఆసియా క్రీడల మహిళల టీ20 క్రికెట్ ఫైనల్‌లోకి డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ వరుసగా రెండోసారి దూసుకెళ్లింది. బంగ్లాదేశ్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో 114 పరుగుల భారీ తేడాతో విజయం సాధించి స్వర్ణ పతక పోరుకు చేరడం ద్వారా మహిళల క్రికెట్ జట్టు మరో పతకాన్ని ఖాయం చేసుకుంది. 196 పరుగులతో లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ 15.4 ఓవర్లలో 81 పరుగులకే ఆలౌట్ అయింది. బంగ్లాదేశ్‌పై బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తరఫున షఫాలీ వర్మ కేవలం 49 బంతుల్లోనే అజేయంగా 100 పరుగులు చేసి తన తొలి T20I సెంచరీని సాధించడంతో, జట్టు 4 వికెట్ల నష్టానికి 195 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్ లో నందినీ శర్మ, దీప్తీ శర్మ చెరో మూడు వికెట్లు, శ్రీచరణి 2, క్రాంతి, శ్రేయాంక చెరో వికెట్ తీసుకున్నారు. ఈనెల 22న ఫైనల్ లో శ్రీలంకతో టీమిండియా తలపడనుంది.

20-09-2026 | 02:13pm
షెఫాలీ అజేయ శతకం: బంగ్లాదేశ్‌పై భారత్ స్కోరు

నిస్షిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో భాగంగా ఆదివ...

20-09-2026 | 12:23pm
స్మృతి మంధాన సరికొత్త రికార్డు.. టీ20ల్లో నంబర్ వన్!

భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన అంతర్జాతీయ టీ...

20-09-2026 | 11:29am
ఆసియా క్రీడల్లో​ భారత్​ బోణీ.. షూటింగ్‌లో రజతం

Asian Games: నాగోయా: ఐచి-నాగోయా ఆసియా క్రీడలల...

20-09-2026 | 10:06am

Cinema

View More →

‘ప్యారడైజ్’ ప్రీరిలీజ్ ఈవెంట్‌...

హైదరాబాద్: నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ప్యారడైజ్’ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముహూర్తం ఖరారైంది. రేపు హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు ‘జడల్ జమానా తన అడ్డాకు చేరుకొంది’ అంటూ క్యాప్షన్‌తో కూడిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఇక ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇప్పటికే విడుదలైన ‘ఆయా షేర్’, ‘ఏష నాగుల’ పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి టాక్‎ను సొంతం చేసుకున్నాయి. దీంతో సినిమా విడుదలపై నాని అభిమానుల్లోనూ, సినీ ప్రేక్షకుల్లోనూ ఆసక్తి నెలకొంది.

20-09-2026 | 03:20pm
రాకాలోకి ఎంట్రీ ఇస్తున్న హాలీవుడ్ విలన్!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ ...

20-09-2026 | 02:55pm
వెండితెరను ఉయ్యాలలూపుతున్న జానపదం

నాని ‘ది పారడైజ్’ కోసం జంగిరెడ్డి, ప్రభ పాడిన...

20-09-2026 | 05:35am
ఆడపిల్ల పుట్టలేదని.. మా అమ్మ నాకే జడలు, గౌను వేసేది!

నేను తొమ్మిదో క్లాసులో ఉండగా ‘జగడం’ సినిమాని ...

20-09-2026 | 05:30am

దక్కనులో మొఘలుల సామ్రాజ్యం...

బహమనీ రాజ్యం ముక్కలైన తర్వాత ఏర్పడ్డ ముఖ్య పాలనా ప్రాంతం అహ్మద్‌నగర్. నిజాం షాహీల పరిపాలనలో మొఘల్ చక్రవర్తి జోక్యం చేసు కోవడమొక రాజకీయ పరిణామం. బేరారు, బాలా ఘాట్లను స్వాధీనం చేసుకోవడం అక్బరు వ్యూహం. ఖాందేశ్ నుంచి బాలాఘాట్‌ను వశపరచుకుంది అహ్మద్ నగర్ రాజ్యం. అది అహ్మద్‌నగర్, గుజరాతుల మధ్య వివాద కారణమైంది. మొఘలులు బేరారును ఆక్రమిం చారు. కానీ, అహ్మద్‌నగర్ మొఘల్ ప్రభుత్వాన్ని అం గీకరించింది.

20-09-2026 | 05:15am
సమంత సీమంతం అలా చేయడం తప్పే!

సీమంతం.. ఈ పదం తెలియని మహిళలు ఉండరు. ముఖ...

20-09-2026 | 05:30am
డైట్ అంటే బరువు తగ్గడం కాదు!

డైట్.. అంటే కేవలం బరువు తగ్గడమేనా? రోజూ ...

20-09-2026 | 05:30am
ఆరోగ్య మంత్రం

లయ మీద దశాబ్దాలుగా ప్రయోగాలు చేసి అద్భుత...

20-09-2026 | 05:30am