02-05-2024
సబ్బుల నుంచి గృహో పకరణాలు.. రియల్ ఎస్టేట్లో వేళ్లూను కున్న 127 ఏండ్ల గోద్రేజ్ గ్రూప్ చీలిపోయిం ది. వారసులు ఈ వ్యాపారా లను పంచుకోవడానికి ఒక ఒప్పందం కుదుర్చుకున్నారు
02-05-2024
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు ఈ ఏప్రిల్ నెలలో రికార్డు స్థాయికి పెరిగాయి. గత ఏడాది ఇదేనెలతో పోలిస్తే 12.4 శాతం వృద్ధిచెంది రూ.2.10 లక్షల కోట్లకు చేరాయి. ఒకే నెలలో రూ.2 లక్షల కోట్ల మార్క్ను అధిగమించడం ఇదే ప్రధమమని బుధవారం కేంద్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ప్రకటన తెలిపింది
02-05-2024
దేశీయంగా పాసింజర్ వాహన (పీవీలు) విక్రయాల్లో వృద్ధి కన్పించలేదు. దాదాపు గత ఏడాది ఏప్రిల్ తరహాలోనే ఈ ఆర్థిక సంవత్సరం తొలి నెలలో 3.38 లక్షల పీవీలు మాత్రమే అమ్ముడయ్యాయి
02-05-2024
దేశంలో ఉత్పత్తయ్యే ముడి చమురుపై కేంద్ర ప్రభుత్వం విండ్ఫాల్ ట్యాక్స్ను తగ్గించింది. టన్ను క్రూడాయిల్పై పన్నును రూ.9,600 నుంచి రూ.8,400కు తగ్గిస్తున్నట్టు కేంద్రం బుధవారం విడుదల చేసిన నోటిఫికేషన్లో తెలిపింది
02-05-2024
దేశంలో 8 కీలక మౌలిక రంగాలు ఈ ఏడాది మార్చి నెలలో 5.2 శాతం వృద్ధిచెందినట్టు తాజాగా విడుదలైన అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. క్రూడాయిల్, సిమెంట్, విద్యుత్ రంగాలు మంచి పనితీరును కనపర్చడంతో 8 కీలక రంగాల ఉత్పత్తి
01-05-2024
పుత్తడి ధర విపరీతంగా పెరిగినా భారతీయులకు ఈ లోహంపై మోజు పెరుగుతూనే ఉన్నది. బంగారం ధర చరిత్రాత్మక గరిష్ఠస్థాయిని చేరినప్పటికీ, ఈ ఏడాది జనవరి త్రైమాసికంలో పసిడి డిమాండ్ 136.6 టన్నులకు చేరిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) వెల్లడించింది.