15 May, 2026 | 3:25 PM
Breaking News
బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అం...
వాషింగ్టన్, మే 14: అమెరికన్ టెక్ సంస్థ సిస్క...
చెన్నైకి చెందిన సేపియన్స్ హెల్త్ ఫౌండేషన్ స్వ...
హైదరాబాదు, మే 13, 2026: పిల్లల కోసం స్థిరమైన ...
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి ఆన్ లైన్ లో నీట్ పరీక్ష(NEET Exam Online) నిర్వహిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్(Union Education Minister Dharmendra Pradhan) ప్రకటించారు. వచ్చే ఏడాది నీట్ పరీక్షను సీబీటీ విధానంలో నిర్వహిస్తామని వివరించారు. మళ్లీ మాల్ ప్రాస్టీస్ జరగకుండా చూడటమే తమ ధ్యేయమని పేర్కొన్నారు. జూన్ 21 నుంచి నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. జూన్ 14 నుంచి అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని సూచించారు.
న్యూఢిల్లీ: పరీక్షా ప్రక్రియలో అవకతవకలు జరిగా...
ధర్మశాల, మే 14: టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ప...
లక్నో, మే 14 : ఐపీఎల్ 19వ సీజన్ లీగ్ స్టేజ్ మ...
హైదరాబాద్: తెలుగు ఫిలింఛాంబర్(Telugu Film Chamber) కీలక నిర్ణయం తీసుకుంది. పర్సెంటేజీ విధానంపై కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. 15 మందితో కమిటీ వేయాలని తెలుగు ఫిలింఛాంబర్ నిర్ణయించింది.కమిటీలో ఐదుగురు నిర్మాతలు, ఐదుగురు ఎగ్జిబిటర్లు, ఐదుగురు డిస్ట్రిబ్యూటర్లు ఉండనున్నారు. రెండు నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఫిలింఛాంబర్ ఆదేశించింది. రెండు నెలల్లో సమస్య పరిష్కారం అవుతూందని సి. కల్యాణ్ వెల్లడించారు. సినిమాల విడుదలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని సూచించారు. అరుపులు కేకల మధ్య ఛాంబర్ సమావేశం కొనసాగింది. సమావేశ ప్రారంభంలో నాగవంశీతో సునీల్ నారంగ్ కు వాగ్వాదం జరిగింది. దిల్ రాజు, మరికొందరు జోక్యం చేసుకుని ఇద్దరికీ సర్దిచెప్పారు. 10 నిమిషాల అరుపులు, కేకలతో సమావేశం సాగినట్లు తెలుస్తోంది.
టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్ ప్రస్తుతం...
“అటు తిప్పి ఇటు తిప్పి ‘పెద్ద’ సినిమా ప్రస్తా...
జయకృష్ణ ఘట్టమనేని ‘శ్రీనివాస మంగాపురం’ సినిమా...
అమూఘ్ రెడ్డి, భారతదేశంలోని అత్యంత యువ కౌట్యూర్ డిజైనర్లలో ఒకరైన అమూఘ్ రెడ్డి, హైదరాబాద్లోని కాజా గూడ టెక్ రిడ్జ్ సర్కిల్, లాంకో హిల్స్ రో డ్డులో తన తొలి ప్రత్యేక స్టోర్ అమూఘ్ రెడ్డి బ్రైడల్ ప్రెట్ కౌట్యూర్ను గురువారం సా యంత్రం ఘనంగా ప్రారంభించారు.
నాగరికత పరుగులు కొత్త పుంతలు తొక్కుతున్న...
నేటి ఆధునిక యువత పాశ్చాత్య సంస్కృతి వైపు...
పట్టుదల, కటోర శ్రమ, అందుకు తగ్గ ప్రోత్సా...