30-06-2025
జూలై 1 నుండి మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో నాన్-ఏసీ తరగతి ఛార్జీలను కిలోమీటరుకు 1 పైసా చొప్పున అన్ని ఏసీ తరగతుల ఛార్జీలను 2 పైసలు పెంచుతూ రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం అధికారిక సర్క్యులర్ జారీ చేసింది. జూన్ 24న మంత్రిత్వ శాఖ అధికారులు ముందుగా ప్రతిపాదిత ఛార్జీల సవరణను సూచించిన విషయం తెలిసిందే. అయితే, రైళ్లు తరగతుల వర్గాల ప్రకారం ఛార్జీల పట్టికతో కూడిన అధికారిక సర్క్యులర్ ఇవాళ ప్రకటించింది.
29-06-2025
వానకాలంలో దోమల బెడద సహజంగా పెరుగుతుంది. వాటితో వ్యాధుల ముప్పు కూడా వస్తుంది. ఈ క్రమంలో బాల్కనీ, టెర్రస్పై కొన్ని రకాల మొక్కలను పెంచుకుంటే.. దోమలతో ఇబ్బంది తప్పుతుంది.
29-06-2025
గుల్లచేస్తున్నది. మనదేశంలో ఆస్టియో పోరోసిస్ కేసులు అధికం. ఇక మహిళల్లో ఈ రుగ్మత ముప్పు మరింత ఎక్కువ. యాభై ఏళ్లు దాటాక మహిళల్లో దాదాపు 40 శాతం మంది ఆస్టియోపోరోసిస్ వ్యాధితో బాధపడుతున్నారు.
29-06-2025
అధిక రక్తపోటు గలవారు డిమెన్షియాతో పాటు విషయాన్ని త్వరగా గ్రహించలేరని పరిశోధనలు చెబుతున్నాయి. డిమెన్షియాలో జ్ఞాపకశక్తి, ఆలోచన సామర్థ్యం తగ్గుతాయి. ఇవి రోజువారీ వ్యవహారాల్లో బాగా ఇబ్బంది కలిగిస్తాయి.
29-06-2025
కరివేపాకును నిత్యం పలురకాల వంటల్లో వేస్తుంటాం. వంటకాల్లో వచ్చే కరివేపాకులను దాదాపుగా చాలామంది పడేస్తుంటారు. కానీ ఆయుర్వేదం ప్రకారం చూస్తే కరివేపాకు అద్భుతమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. కరివేపాకును తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో చూద్దాం..
29-06-2025
అరిగిపోయిన టూత్బ్రష్ పాత టూత్బ్రష్ వాడకం వల్ల నోటి ఆరోగ్యం పాడైపోతుంది. అరిగిపోయిన బ్రిసిల్స్ ఉన్న టూత్బ్రష్లు పళ్ల మీద పాచిని పూర్తిగా తొలగించలేవు. దాంతో నోట్లో పాచి పెరిగిపోతుంది. చిగుళ్ల సమస్యలకు దారితీస్తాయి.