31 July, 2026 | 1:05 AM
Breaking News
భారత్లో వేగంగా గుర్తింపు తెచ్చుకుంటున్న మైక్...
అవోర్ ఎలక్ట్రిక్, సమర్థ్ ఇ-మొబిలిటీకి చెందిన ...
న్యూఢిల్లీ, జూలై 29: భారత దేశంలో అపర కుబేరుల ...
ముంబై: బలహీనమైన అమెరికన్ కరెన్సీ, తక్కువ ముడి...
గ్లాస్గో, జూలై 30 : కామన్వెల్త్ గేమ్స్లో భారీ అంచనాలు పెట్టుకున్న జావెలిన్ త్రో లో భారత్కు శుభారంభం లభించింది. ఒ లింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రాతో పాటు రోహిత్ యాదవ్, యశీ వీర్ సింగ్ ముగ్గు రూ పురుషుల జావెలిన్ త్రో ఫైనలు దూసుకెళ్లారు..
ముంబై, జూలై 30 : క్రికెట్లో ఆటగాడి నైపుణ్యం ...
గ్లాస్గో, జూలై 30 : కామన్వెల్త్ గేమ్స్ పారా ...
గ్లాస్గో, జూలై 30 : కామన్వెల్త్ గేమ్స్లో ఖచ...
హైదరాబాద్: తెలంగాణలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మల్టీ-బ్రాండ్ మొబైల్ రిటైల్ చైన్లలో ఒకటైన సెల్బే, ప్రముఖ స్మార్ట్ఫోన్ బ్రాండ్ భాగస్వాముల సమక్షంలో తన 10వ వార్షికోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకుంది. ఈ మైలురాయిని పురస్కరించుకుని, నటి, బిగ్ బాస్ ఫేమ్ సుభాశ్రీ రాయగురు, సెల్బే మేనేజింగ్ డైరెక్టర్ నాగరాజు సోమ, హాకీ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు గోల్డ్ మ్యాన్ కొండా విజయ్ కుమార్, సెల్బే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కృష్ణ ప్రసాద్, ఇతర ప్రముఖుల సమక్షంలో 10వ వార్షికోత్సవ వినియోగదారుల ఆఫర్ల పోస్టర్ను అధికారికంగా ప్రారంభించారు.
ఎలాంటి సినిమా నేపథ్యం లేకుండా స్వయంకృషితో వచ్...
విక్టరీ వెంకటేశ్ ‘చిట్టిబాబు’గా, శ్రీనిధి శెట...
కన్నడ బ్యూటీ ఆషికా రంగనాథ్, యువ నటుడు తిరువీర...
కామారెడ్డి (విజయక్రాంతి): ఆషాఢ మాసం ప్రారంభం కావడంతో గోరింటాకు సందడి నెలకొంది. మహిళలు నోములు, వ్రతాలు, శుభకార్యాల సందర్భంగా గోరింటాకు పెట్టుకోవడం ఆనవాయితీ. విద్యార్థినులు, మహిళలు, యువతులు,
అతివలకు అద్భుతమైన డిజైన్లలో ఆభరణాలను ప్ర...
మామిడి పండ్లలో రారాజుగా, ప్రపంచంలోనే అత్...
మహిళా సాధికారతతో పాటు చిన్న తరహా పరిశ్రమ...