17 August, 2026 | 12:13 AM
Breaking News
పుణే, 15 ఆగస్టు 2026: భారతదేశంలోని ప్రముఖ ప్ర...
బ్యాంక్ ఆఫ్ బరోడా అంతర్జాతీయ మార్కెట్ నుంచి న...
అమెజాన్ మెగా డీల్ డేస్ ను ప్రకటించింది. స్మార...
హైదరాబాద్: ఆగస్టు 2026 : స్వాతంత్ర్య దినోత్సవ...
గాలె, ఆగస్టు 15 : ఈసారి టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణలతో భారత్ బరిలోకి దిగింది. రవీంద్ర జడేజా, మానవ్ సుతార్, కుల్దీప్ యాదవ్లతో ముగ్గురు స్పిన్నర్లను కూడా తుది జట్టులోకి తీసుకుంది.
ఆమ్ స్టీరెవెన్, ఆగస్టు 15: బెల్జియం మరియు నెద...
డార్విన్, ఆగస్టు 15 : బంగ్లాదేశ్తో జరుగుతున్...
హైదరాబాద్, ఆగస్టు 15 : హైదరాబాద్ పోలో రైడింగ్...
ముంబై: మహారాష్ట్ర రాష్ట్రంలో నిషేధించబడిన విమల్ పాన్ మసాలాకు పరోక్ష ప్రచారంగా ఉందని ఆరోపిస్తూ, విమల్ ఏలకుల ప్రకటన విషయంలో బాలీవుడ్ నటులు అజయ్ దేవ్గన్, షారుఖ్ ఖాన్, టైగర్ ష్రాఫ్లకు మహారాష్ట్ర ఆహార, ఔషధ పరిపాలన (FDA) షో కాజ్ నోటీసులు జారీ చేసింది. మహారాష్ట్రలో పొగాకు మరియు పాన్ మసాలా అమ్మకాలు, ప్రచారానికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ఎఫ్డిఎ (FDA) చర్యలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఇప్పుడు ముగ్గురు నటులు ఆ నియంత్రణ సంస్థ పరిశీలన పరిధిలోకి వచ్చారు.
మాస్ మహారాజా రవితేజ నుంచి వస్తున్న తాజాచిత్రం...
ఒక సాధారణ వస్తువు (టూత్ బ్రష్) చుట్టూ తిరిగే ...
విక్టరీ వెంకటేశ్, నందమూరి కల్యాణ్రామ్ హీరోలు...
సిరిసిల్లకు చెందిన చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ మరో అద్భుతాన్ని ఆవిష్కరించాడు. సాంప్రదాయ చేనేత మగ్గంపై కేవలం 2 గంటల 50 నిమిషాల్లో 5.5 మీటర్ల పొడవు, 45 అంగుళాల వెడల్పు గల పూర్తి చేనేత చీరను తయారు చేశాడు. అనంతరం అదే చీరను అవలీలగా అగ్గిపెట్టెలో పెట్టాడు.
కామారెడ్డి (విజయక్రాంతి): ఆషాఢ మాసం ప్రా...
అతివలకు అద్భుతమైన డిజైన్లలో ఆభరణాలను ప్ర...
మామిడి పండ్లలో రారాజుగా, ప్రపంచంలోనే అత్...