Breaking News
న్యూఢిల్లీ: భారతదేశంలో ఐఫోన్ లకు ఉండే క్రేజ్ ...
హైదరాబాద్: బంగారం ధరలు రోజురోజుకు కొండెక్కుతు...
హైదరాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): మహిళల...
నిషిన్ (జపాన్): ఆసియా క్రీడల్లో భారత్ మహిళల జట్టు విజయపరంపర కొనసాగిస్తోంది. శుక్రవారం జరిగిన ఆసియా క్రీడల మహిళల క్రికెట్ మ్యాచ్లో ఓపెనర్ షఫాలీ వర్మ అద్భుతమైన ఆల్రౌండ్ ప్రదర్శన, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ శ్రీ చరణి విధ్వంసకర బౌలింగ్, డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ అనుభవం లేని జపాన్ జట్టుపై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి సెమీఫైనల్కు దూసుకెళ్లింది. చరణి (4/10), షఫాలీ (2/13) కలిసి ఆరు వికెట్లు పడగొట్టి జపాన్ను కేవలం 57 పరుగులకే ఆలౌట్ చేయగా, భారత్ ఆ లక్ష్యాన్ని కేవలం ఐదు ఓవర్లలోనే ఛేదించి సెప్టెంబర్ 20న బంగ్లాదేశ్తో తలపడే అవకాశాన్ని దక్కించుకుంది.అత్యల్ప లక్ష్య ఛేదనలో షఫాలీ (40 నాటౌట్, 15 బంతులు), రిచా ఘోష్ (12, ఆరు బంతులు)తో కలిసి కీలక పాత్ర పోషించింది.
కార్డిఫ్లో జరిగిన రెండో టీ20 మ్యాచ్లో శ్రీల...
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 17: టాస్ గెలిచిన ఆఫ్గన...
ముంబై, సెప్టెంబర్ 17: బీసీసీఐ సెలక్షన్ కమిటీక...
తెలుగు సమాజంలో ఒకరి ఎదుగుదలను మరొకరు అడ్డుకునే ప్రతికూల ధోరణిపై నటి శోభితా ధూళిపాళ్ల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. ఒక తెలుగు ఇన్ఫ్లూయెన్సర్ చేసిన పోస్టుకు స్పందిస్తూ, శోభిత తన మనసులోని మాటను నిర్మొహ మాటంగా పంచుకున్నారు.
హైదరాబాద్ పాతబస్తీ బోనాల వేడు కల్లో పాల్గొన్న...
న్యాచురల్ స్టార్ నాని పాన్ ఇండియా పీరియడ్ యాక...
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్...
హైదరాబాద్, సెప్టెంబర్ 15(విజయక్రాంతి): దేశవ్యాప్తంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా భక్తులు మండపాలను ఏర్పాటు చేసి వినాయకుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తున్నారు. రెండో రోజు గణపతి నవరాత్రిలో స్వామివారిని వికట వినాయకుడిగా పూజించాలి. లంబోదరశ్చ వికటో అని వినాయకుడి షోడశ నామాలను స్మరించాలి. ఈరోజు గణపతికి అటుకులను నైవేద్యంగా సమర్పించాలి
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలంలోని మారు...
విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు. జ్ఞానా...
వరలక్ష్మీ వ్రతం: శ్రావణ మాసంలో పౌర్ణమికి...