ప్రజలతో మమేకమై ప్రజాసేవ చేస్తాం
20-01-2026
చెన్నూర్, జనవరి 19 : ప్రజలతో మమేక మై ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను సమర్ధవంతంగా అమలు చేస్తు న్నామని రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ, కర్మా గార, గనులు భూగర్భ శాఖ మంత్రి గడ్డం వివే క్ వెంకటస్వామి అన్నారు. సోమవారం చెన్నూ ర్ మండల కేంద్రంలో చేపట్టిన అడ్వానస్డ్ టెక్నాలజీ సెంటర్ నిర్మాణానికి రాష్ట్ర పర్యా టక, సాంస్కృతిక శాఖ మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్లతో కలిసి భూమి పూజ చేశారు.