అరైవ్ ఉద్యమంగా సాగించాలి
బెల్లంపల్లి, ఏప్రిల్ 12 : అరైవ్ - అలైవ్ కార్యక్రమాన్ని ఒక ఉద్యమంగా సాగించాలని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) బి శివధర్ రెడ్డి పేర్కొన్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆది వారం బెల్లంపల్లి సబ్ డివిజన్ పోలీసుల ఆధ్వర్యంలో బెల్లంపల్లి పోలీస్ హెడ్క్వార్టర్స్లో నిర్వ హించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మల్టీజోన్-I ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా, మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ లతో కలిసి మాట్లాడారు.
13-04-2026