అహంకారంతోనే ఓటమి
09-02-2025
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు ఉన్న తీవ్రమైన అహంకారం వల్లే ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలైందని ఆమ్ఆద్మీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ ఆరోపించారు. ఢిల్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ, అరవింద్ కేజ్రీవాల్ ఓటమిపై ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతీ మాలీవాల్ జాతీయ మీడియాతో మాట్లాడారు.