బంగ్లాదేశ్లో భారత వీసా కేంద్రం మూసివేత
18-12-2025
ఢాకా, డిసెంబర్ 17 : బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఉన్న భారత వీసా దరఖా స్తుల కేంద్రాన్ని భద్రతా కారణాల రీత్యా తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. కొందరు బంగ్లాదేశ్ నేతలు చేస్తున్న రెచ్చగొట్టే వ్యాఖ్యలు, అసాంఘిక శక్తుల నుంచి వస్తున్న బెదిరింపుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టమ వుతోంది.