భారత రాజ్యాంగం డిజిటల్ వెర్షన్ను విడుదల చేసిన రాష్ట్రపతి ముర్ము
26-11-2025
75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో జరిగిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. మలయాళం, మరాఠీ, నేపాలీ, పంజాబీ, బోడో, కాశ్మీరీ, తెలుగు, ఒడియా, అస్సామీ భాషలలో భారత రాజ్యాంగం డిజిటల్ వెర్షన్ను రాష్ట్రపతి ముర్ము విడుదల చేశారు.