calender_icon.png 29 December, 2025 | 11:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_55937376.webp
జమ్మూలో 30 మందికి పైగా ఉగ్రవాదులు

29-12-2025

న్యూఢిల్లీ, డిసెంబర్28: జమ్మూ ప్రాం తంలో 30 మందికి పైగా పాక్ ఉగ్రవాదులు ఉన్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఉగ్ర స్థావరాలను గుర్తించడానికి భద్రతా దళాలు కొండలు, అడవులు, అడవులు, మారుమూల లోయల్లో గాలింపు చర్యలు చేపట్టిన ట్లు అధికారులు వెల్లడించారు. ఉగ్రవాదులను ట్రాక్ చేయడానికి డ్రోన్లు, థర్మల్ ఇమే జర్లు, గ్రైండ్ సెన్సార్లను మోహరించినట్లు అధికారులు తెలిపారు. జమ్మూలో ఉష్ణోగ్రతలు తీవ్రంగా పడిపోవడంతో ఉగ్రవాదు లపై నిరంతర నిఘా కోసం పర్వత ప్రాంతా ల్లో తాత్కాలిక నిఘా స్థావరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.