ఢిల్లీలో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం
28-12-2025
భారత జాతీయ కాంగ్రెస్ తన 140వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఢిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జరుపుకుంది. ఇందిరా భవన్లో జరిగిన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, సీనియర్ నాయకులు పాల్గొన్నారు.