నేడే కేంద్ర బడ్జెట్
01-02-2026
న్యూఢిల్లీ, జనవరి 31 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం (ఫిబ్రవరి 1న)ఉదయం 11గంటలకు పార్లమెంటులో 2026--27 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈసారి బడ్జెట్లో వృద్ధి వేగాన్ని కొన సాగిస్తూనే, సంక్షేమ పథకాలకు, ఆర్థిక క్రమశిక్షణకు మధ్య ప్రభుత్వం సమతుల్యత పాటిం చనుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నా రు. ముఖ్యంగా రక్షణ, మౌలిక సదుపాయా లు, మూలధన వ్యయం, విద్యుత్, అందుబా టు ధరల్లో గృహ నిర్మాణం వంటి రంగాలకు ప్రాధాన్యత ఇవ్వవచ్చని భావిస్తున్నారు.