యువతకు ఉచిత ల్యాప్టాప్లు
చెన్నై, మార్చి 29: తమిళనాడు ఎన్నికల్లో గృహిణులు, విద్యార్థులు, రైతులను ఆకట్టుకునేలా సీఎం ఎంకే స్టాలిన్ హామీల వర్షం కురిపించారు. తాము అధికారంలోకి వస్తే యువతకు ఉచితంగా ల్యాప్ టాప్లు పంపిణీ చేస్తామని, గృహిణుల కోసం రూ. 8 వేల కూపన్ ఇస్తామని తెలిపారు.
30-03-2026