పుదుచ్చేరిలో 89.81 శాతం పోలింగ్
అస్సాం/కేరళ/పుదుచ్చేరి,ఏప్రిల్9: అస్సాం, కేరళ, పుదుచ్చేరిలలో స్వల్ప చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. గురువారం ఉదయం 7 గంటల కు పోలింగ్ ప్రారంభమై సాయంత్రం 6 గంటలకు ముగిసింది. మూడు రాష్ట్రాల్లోని కొన్ని పోలింగ్ స్టేషన్లలో సమయం మించిపోయినా అప్పటికే ఓటర్లు క్యూలో ఉండటంతో వారికి ఓటువేసే అవకాశం కల్పించారు.
10-04-2026