భారత్ స్లోవేకియా మైత్రి బలోపేతం
బ్రాటిస్లావా, జూన్ 15: భారత్, స్లోవేకియా మధ్య స్వేచ్ఛా వాణిజ్యం, రక్షణ, తది తర రంగాల్లో సహకారానికి ఒప్పందం కుదిరిందని, ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతుందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్- యూనియన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
16-06-2026