దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలి
విజయవాడ, మార్చి 18 (విజయక్రాంతి): దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని మాజీ డీజీపీ డాక్టర్ జె పూర్ణచంద్రరావు, ఆల్ ఇండియా బహుజన్ సమాజ్ పార్టీ, క్రైస్తవ కోఆర్డినేషన్ కౌన్సిల్ ప్రతినిధులు, కమ్యూని టీ నాయకులు డిమాండ్ చేశారు.
19-03-2026