calender_icon.png 30 January, 2026 | 1:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

National

article_57430992.webp
ప్రపంచానికి భారత్ ఆశాకిరణం

29-01-2026

న్యూఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగం 140 కోట్ల మంది భారతీయుల ఆత్మ విశ్వాసాన్ని ప్రతిబింబించిందని ప్రధాని మోదీ(PM Narendra Modi) పార్లమెంట్ వద్ద మాట్లాడుతూ అన్నారు. ఈయూతో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం శుభసూచికమని పేర్కొన్నారు. ప్రపంచానికి భారత్ ఆశాకిరణం అన్నారు. వికసిత్ భారత్ కోసం ఎంపీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా భారత్ దూసుకెళ్తోందని ప్రధాని తెలిపారు. ఎంతో కాలం నుంచి పెండింగ్ లో ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తోందన్నారు. ఏ నిర్ణయం తీసుకున్నా.. సామాన్య ప్రజలకు మేలు చేసేలా ఉంటాయని పేర్కొన్నారు.