15 April, 2026 | 5:06 AM
Breaking News
ఇరాన్తో తమకున్న ద్వైపాక్షిక సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అమెరికాకు చైనా బలమైన హెచ్చరికలు జారీచేసింది. హోర్ముజ్ జలసంధిని దిగ్బంధించాలని అగ్రరాజ్యం చేస్తున్న ప్రయత్నాలను తూర్పారబట్టింది. జలసంధి వద్ద అమెరికా నావల్ బ్లాకేడ్
15-04-2026
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౪: మహిళా రిజర్వేషన్ల అమలు దిశగా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన అడుగు వేసింది. అలాగే, లోక్సభ స్థానాల సంఖ్యను డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) ద్వారా ప్రస్తుతం ఉన్న 543 నుంచి 850కి పెంచాలని ప్రతిపాదించింది.
పాట్నా, ఏప్రిల్ 14: బీహార్ సీఎంగా సామ్రాట్ చౌదరి ఎంపికయ్యారు. ముఖ్యమంత్రి పదవికి నితీష్ రాజీనామా అనంతరం బీజేపీ శాసనసభా పక్ష నేతగా ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరిని అధిష్ఠానం ఎంపిక చేసింది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ ౧౪: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం యావత్ దేశవ్యాప్తంగా వేడుకలు జరిగాయి. ఊరూరా వీధి విధినా సంబురాలు మిన్నంటాయి.
చెన్నై, ఏప్రిల్ 14: మూడు ఎల్పీజీ సిలిండర్లు ఉచితం, మహిళలకు నెలకు రూ. 2వేలు, జల్లికట్టు పోటీల్లో మృతిచెందిన వారి కుటుంబాలకు 10 లక్షలు అందజేస్తామని తమిళనాడు బీజేపీ మ్యానిఫెస్టోలో ప్రకటించింది.
న్యూఢిల్లీ / వాషింగ్టన్, ఏప్రిల్ ౧౪: ‘చమురు, ఎల్పీజీ సరఫరాకు కీలకమైన హోర్ముజ్ జలసంధి సురక్షితంగా ఉండటం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అత్యంత అవసరం. జలసంధి ద్వారా నౌకల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడటం
లక్నో, ఏప్రిల్ 14: నోయిడా కార్మికుల సమ్మె హింసాత్మకంగా మారడం వెనుక పాక్ పక్కా వ్యూహం ఉందని, రాష్ట్రంలో అస్థిరత సృష్టించేందుకు ముందుగానే పెద్ద కుట్ర జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
పాట్నా, ఏప్రిల్ 14: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ తన పదవికి రాజీనామా సమర్పించారు. మంగళవారం ఉప ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి, మంత్రి విజయ్ చౌదరిలతో కలిసి లోక్భవన్ చేరుకొని గవర్నర్ సయ్యద్ అతా హుస్సేన్కు రాజీనామా సమర్పించారు.
టెహ్రాన్, ఏప్రిల్ ౧౪: అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా చేపట్టిన దాడుల కారణంగా ఇరాన్ దారుణంగా నష్టపోయింది. దాడుల్లో అభం శుభం ఎరుగని వందలాది మంది పిల్లలు కన్నుమూశారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 13(విజయక్రాంతి) : ఇఫ్కో దేశవ్యాప్తంగా నానో ఎరువుల అవగాహన మెగా ప్రచారాన్ని ప్రారంభించినట్లు ఇఫ్కో చైర్మన్ దిలీప్ సంఘాని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఢిల్లీ నుంచి ఐదు నానో ప్రమోషన్ వ్యాన్లను జెండా ఊపి ప్ర చారానికి చారిత్రాత్మకమైన నాంది పలికారు.
14-04-2026
సరికొత్త చరిత్ర లిఖించేందుకు భారత్ అతిచేరువలో ఉందని, మహిళా రిజర్వేషన్ల బిల్లు ద్వారా దేశంలో నవ శకం ఆరంభం కాబోతున్నదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో దేశంలో తీసుకునే అతిపెద్ద నిర్ణయం ఇదేనని అభివర్ణించారు. న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్
మహిళా రిజర్వేషన్ల బిల్లును అడ్డంపెట్టుకుని ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటి డీలిమిటేషన్ (నియోజకవర్గాల పునర్విభజన) బిల్లును ఆమోదింపజేసేందుకు కుట్ర పన్నుతున్నదని ఏఐసీసీ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ఆరోపించారు. ఆయా బిల్లుల