రాహుల్ గాంధీతో శశి థరూర్ భేటీ
30-01-2026
న్యూఢిల్లీ, జనవరి29 : కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గురువారం పార్లమెంటులో ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను కలిశారు. పార్టీలో విభేదాల ఊహాగానాలను తోసిపుచ్చు తూ, ఈ భేటీ ఒక సాధారణమైనదని ఆయన పేర్కొన్నారు.ఈ సమావేశానికి ముందు న్యూ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ, థరూర్ తనపై జరుగుతున్న ప్రచారాన్ని కొట్టిపారేశా రు. ‘నేను ఇప్పుడు పార్లమెంటుకు వెళ్తున్నాను. అది జరిగినప్పుడు నేను మీకు తెలియజేస్తాను.