మోదీ రాజీనామా చేయాలి
కోల్కతా, ఏప్రిల్ 6: పశ్చిమ బెంగాల్ ఎన్నికల మొదటి దశ పోలింగ్కు మరో రెండు వారాలే గడువు ఉంది. అటు అధికార టీఎంసీ, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్రమోదీ రాజీనామా చేయాలని, ఎన్నికలకు ముందు పహల్గామ్ తరహా దాడికి బీజేపీ బ్లూప్రింట్ సిద్ధమైందా? అని సంచలన ఆరోపణలు చేశారు.
07-04-2026