12 March, 2026 | 9:26 AM

Breaking News

National

article_17177822.webp
మోదీ రాజీపడ్డారన్న రాహుల్‌పై రవిశంకర్ ప్రసాద్ మండిపాటు.. "పార్లమెంట్ ప్రతిష్ట మంటగలపొద్దు!"

న్యూఢిల్లీ: మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(Narendra Modi) రాజీపడ్డారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్(BJP MP Ravi Shankar Prasad) అభ్యతరం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని ఎప్పుడూ రాజీ పడలేదని రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఇప్పుడు స్పీకర్ పై అవిశ్వాస తీర్మానం ప్రస్తావన వచ్చిందని తెలిపారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తినప్పుడు చర్చకు అస్కారం లేదని సూచించారు. ప్రతిపక్ష సభ్యులు.. స్పీకర్ ను చాలాసార్లు అవమానించారని రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు.

11-03-2026