మంత్రులతో ప్రధాని మోదీ సమీక్ష
పశ్చిమ ఆసియాలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా, పెట్రోలియం, విద్యుత్, ఎరువుల రంగాలను సమీక్షించి, వాటి స్థితిగతులను పరిశీలించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం సీనియర్ మంత్రులతో సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా నిరంతర సరఫరా, స్థిరమైన రవాణా వ్యవస్థ, సమర్థవంతమైన పంపిణీని నిర్ధారించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని, ఈ దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని వర్గాలు తెలిపాయి.
22-03-2026