ఎల్డీఎఫ్ పతనానికి కౌంట్ డౌన్
తిరువనంతపురం, ఏప్రిల్ 4: ఓటుబ్యాంకు కాపాడుకునేందుకు వామపక్షాలు, కాంగ్రెస్ తీవ్రవాద శక్తులకు మద్ధతు ఇస్తున్నాయని, హిందూ, క్రైస్తవ కుటుంబాలను బెదిరిస్తుంటే ఏం తెలియనట్లు నటిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నా రు.
05-04-2026