కష్టకాలంలో దుష్ట రాజకీయాలు చేయవద్దు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(PM Narendra Modi) నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించారు. జెవర్ వద్ద రూ. 11,200 కోట్లతో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ఫేజ్ -1( Phase I of Noida International Airport) అభివృద్ది చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Union Minister Rammohan Naidu), యూపీ సీఎం ఆదిత్య నాథ్, పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. నోయిడా ఆధునిక ఎయిర్ పోర్టు రోడ్డు, రైలు, మెట్రో అనుసంధాన కేంద్రంగా మారింది. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ... భారత ప్రగతి.. ఆటంకం లేకుండా ముందుకెళ్తోందని తెలిపారు.
28-03-2026