థాయ్లాండ్ కార్గోషిప్పై క్షిపణిదాడి!
టెహ్రాన్, మార్చి 11: మధ్య ఆసియా దేశాల్లో గత 12 రోజులుగా వైమానిక, డ్రోన్లు, క్షిపణుల దాడులు తీవ్రంగా జరుగుతున్నయి. ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి గుండా వెళ్తున్న థాయ్లాండ్ కార్గోషిప్పై క్షిపణి దాడి జరిగింది.
12-03-2026