టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్ BJP లో చేరారు — మమతకు షాక్!
కోల్కతా: రాబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, భారత టెన్నిస్ దిగ్గజం లీండర్ పేస్(Tennis Star Leander Paes Joins BJP) మంగళవారంనాడు భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 2021లో తృణమూల్ కాంగ్రెస్ (TMC)లో చేరిన పేస్, జాతీయ రాజధానిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో లాంఛనంగా పార్టీ మారారు. కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, సుకాంత మజుందార్ సమక్షంలో ఆయన బీజేపీ కండువా కప్పుకున్నారు.
31-03-2026