ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు
చెన్నై, ఆగస్టు 24: తమిళనాడు సీఎం సీ జోసెఫ్ విజయ్ సోమవారం అసెంబ్లీలో మహిళలకు, ట్రాన్స్జెండర్లకు, రైతులకు వరాల జల్లు కురి పించారు. ఆర్డినరీతోపాటు ఎక్స్ప్రెస్, డీలక్స్, లిమిటెడ్ స్టాప్, మోఫుసిల్ బస్సుల్లోనూ మహిళలు, ట్రాన్స్జెండర్లకు ఉచిత ప్రయాణం కల్పి స్తున్నామని ప్రకటించారు.
25-08-2026