15 March, 2026 | 11:02 AM

National

article_52583203.webp
పోషకాహార పానీయ విభాగంలో కొత్త అడుగు

న్యూ ఢిల్లీ, మార్చి 13: రస్నా వేసవి సీజన్‌ను లక్ష్యంగా చేసుకుని రస్నా న్యూట్రీ+ అనే కొత్త పోషకాహార పానీయ కాన్సన్ట్రేట్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. సంప్రదా య రుచితో పాటు విటమిన్లు, ఖనిజాలు కలిగిన ఈ ఉత్పత్తి ద్వారా కంపెనీ 15 నుంచి 20 శాతం వార్షిక వృద్ధిని లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం కాన్సన్ట్రేట్ మార్కెట్‌లో 70 శాతానికి పైగా వాటా కలిగిన రస్నా, సెమీ అర్బన్ మరియు గ్రామీణ ప్రాంతాల్లో పంపిణీ వ్యవస్థను మరింత బ లోపేతం చేస్తోంది. ఈ ఉత్పత్తి 32 గ్లాస్ ప్యాక్స్, ఇన్‌స్టా న్యూ ట్రీ+ 500 గ్రాముల ప్యాక్స్‌తో అందుబాటులో ఉంటుంది.

14-03-2026