100 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
02-05-2024
దేశ రాజధాని ఢిల్లీలో బాంబు బెదిరింపులు తీవ్ర కలకలం రేపాయి. ఎన్సీఆర్, ద్వారకా, చైతన్యపురి, మయూర్ విహార్, వసంత్ కుంజ్, సాకేత్ ప్రాంతాల్లోని 100 స్కూళ్ల యాజమాన్యాలకు బుధవారం ఉదయం ఈమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు సందేశాలు వచ్చాయి. ఒక్కసారిగా ఉలిక్కిపాటుకు గురైన యాజమాన్యాలు,