బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటు చోరీకి పాల్పడుతున్నాయి
కోదాడ, జాన్ 14 : కేంద్రంలో భాజపా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలో ఓట్ల చోరీకి పాల్పడుతున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఆదివారం జిల్లాలోని కోదాడ పట్టణంలో ఓటర్ జాబితా పరిశీలన, పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సులో మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తో కలిసి పాల్గొన్నారు.
15-06-2026