ప్రతి ఇల్లు ఇక పాకశాల
19-10-2025
కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని పెద్దపల్లి జిల్లా మంథని గోదావరి తీరాన ఆత్మీయత, ఆధ్యాత్మికత, ఆహారం మూడు కలిసిన ఊరు. మంథని బ్రాహ్మణ వంటల్లో శాకాహారం ప్రధానమైనది. పప్పులు, కూరగాయలు, పెరుగు, నెయ్యి, కారం పసుపు సమతుల్యంగా ఉండడం ప్రత్యేకత.