రవీంద్రభారతిలో కవి ద్యావరి నరేందర్ రెడ్డికి ఘన సత్కారం
తాండూరు, జూన్ 23,(విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ "తెలంగాణ ప్రజాకళ" ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ లోని రవీంద్రభారతిలో పాల్కురి సోమన్న వేదికపై నిర్వహించిన రాష్ట్రస్థాయి కవి సమ్మేళనంలో ప్రముఖకవి, వికారాబాద్ జిల్లా పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇంగ్లీష్ భాష ఉపాధ్యాయులు ద్యావరి నరేందర్ రెడ్డి పాల్గొని సత్కారాన్ని అందుకున్నారు.
23-06-2026