ఆర్గానిక్ పంటల సాగుపై రైతులు ద్రుష్టి సారించాలి
తాండూరు, మే 4, (విజయక్రాంతి): సేంద్రియ ఎరువులు వినియోగించి ఆర్గానిక్ పంటలు సాగు చేసేందుకు రైతన్నలు ముందుకు రావాలని... తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వచ్చే పంటలను దిగుబడి చేసుకోవాలని... రాష్ట్రంలో ఉన్న రైతన్నల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక లక్ష 40 వేల కోట్ల రూపాయలను వారి ఖాతాల్లో జమ చేసిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
05-05-2026