శ్రీచైతన్యలో పుస్తకాల అక్రమ దందా
పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో ఉన్న శ్రీ చైతన్య పాఠశాలలో నిబంధనలకు విరు ద్ధంగా యాజమాన్యం విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా పాఠ్య పుస్తకాలను విక్రయిస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఎస్ఎఫ్ఐ , పిడిఎస్యు విద్యార్థి, సిఐటియు, కేవీపీఎస్, ప్రజా సంఘాల నాయకులు గురువారం అడ్డుకున్నారు.
03-07-2026