పేదింటి వెలుగు
23-04-2025
వికారాబాద్, ఏప్రిల్-22: మంగళవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో టెమ్రీస్(తెలంగాణ బాలికల మైనారిటీ కళాశాల, శివా రెడ్డిపేట్ )విద్యార్థి అఫ్షా తరన్నుమ్ 907 మార్కులతో సత్తా చాటింది, తండ్రి మొహమ్మద్ సలీం పెయింటర్, తల్లి గృహిణి. పేదింటి బిడ్డ ప్రభుత్వ కళాశాలలో చదివి ఉత్తమ ఫలితాలు సాధించడం పట్ల తల్లి దం డ్రులు సంతోషం వ్యక్తపరిచారు.