ప్రజాసేవలో నిబద్ధతతో పని చేస్తా
మంథని నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్గా బుద్ధి స్వామి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ స్టేషన్లో సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల నుంచి అభినందనలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఐ స్వామి మాట్లాడుతూ... మంథని ప్రాంతంలో శాంతి భద్రతల పరిరక్షణే నా మొదటి ప్రాధాన్యత ఉంటుందని,
17-06-2026