తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కొరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను గుర్తించేందుకు కాంగ్రెస్ పార్టీ కమిటీ వేసేందుకు ముందుకు వచ్చిందనంకు హర్షనీయమని, ఉద్యమకారులను గుర్తించి అందరికీ 250 గజాల ఇంటి స్థలం, రూ.25,000 వేల పెన్షన్, హెల్త్ కార్డ్స్, ఉద్యమకారుడి ఐడి కార్డు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మంథని డివిజన్ కన్వీనర్ గోగుల రాజిరెడ్డి, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకుడు బెజ్జంకి డిగంబర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు.
16-03-2026