పోగొట్టుకున్న ఫోన్లని బాధితులకి అప్పగించిన ఎస్సై
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ స్టేషన్ పరిధిలోని గర్రెపల్లి గ్రామానికి కి చెందిన దీకొండ తిరుపతి, సుద్దాల గ్రామానికి చెందిన కాలువల నరేష్ , భూపతి పూర్ గ్రామానికి చెందిన ఆత్రం ప్రకాశ్ అనే వ్యక్తులు ఫోన్లు పోగొట్టుకోవడంతో సుల్తానాబాద్ పోలీసు వారికి కంప్లైంట్ చేయగా పోలీసు వారు సిఈఐఆర్ పోర్టల్ లో వివరాలు నమోదు చేసి ఫోన్లని గుర్తించి బుధవారం సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ బాధితులకు ఫోన్లను అందజేశారు.
25-03-2026