5 March, 2026 | 11:26 AM

Districts

article_60374415.webp
పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యేని పరామర్శించిన కేంద్రమంత్రి బండి సంజయ్

పెద్దపల్లి,(విజయక్రాంతి): పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణ రెడ్డి కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదారబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా విషయం తెలుసుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్(Union Minister Bandi Sanjay ) బుధవారం ఆసుపత్రికి వెళ్లి రామకృష్ణ రెడ్డిని పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. అధైర్య పడవద్దని వైద్యులతో మాట్లాడిన అని త్వరలోనే కొలుకుంటారని దైర్యం చెప్పారు. మంత్రి వెంట మాజీ ఎమ్మెల్యే సుద్దాల దేవయ్య తదితరులు పాల్గొనారు.

04-03-2026