ప్రతి ఒక్కరూ భక్తి భావన కలిగి ఉండాలి
సుల్తానాబాద్, జూన్ 6 (విజయక్రాంతి): ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరికి భక్తి భావన అవసరమని, ఆధ్యాత్మికతతో మానసిక ప్రశాంతత కలుగుతుందని టీటీడీ ధర్మ ప్రచార పరిషత్ పెద్దపల్లి జిల్లా ధర్మచార్యులు మేంగానీ చంద్రశేఖర్, ధర్మ ప్రచార పరిషత్ వ్యాఖ్యాత ఎల్లంకి వైకుంఠం లు అన్నారు , పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు రెండు నుంచి ఆరు వరకు నిర్వహించిన ఆధ్యాత్మిక కార్యక్రమాలలో భాగంగా నేడు భజన కార్యక్రమాలు కోలాహలం తో ఈ కార్యక్రమం ముగిసింది.
06-06-2026