మంథనిలో రహదారి భద్రత అవగాహన ర్యాలీ
09-01-2026
న్యాయ సేవాధికార సంస్థ సమన్వయంతో మంథని పట్టణంలో రహదారి భద్రత అవగాహన ర్యాలీ శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంథని అదనపు జెఎఫ్ సీఎం సుధారాణి, సీనియర్ న్యాయవాదులు చందుపట్ల రమణ కుమార్ రెడ్డి, హరిబాబు, శశిభూషణ్ కాచె తో పాటు గోదావరిఖని 2-టౌన్ సీఐ ప్రసాద్ రావు, రామగిరి, ముత్తారం, మంథని ఎస్ఐలు