మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ప్రధాన పోటీ
09-02-2026
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి మధ్యనే ప్రధాన పోటీ ఉంటుందని, కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు చిల్లి గవ్వ కూడా ఇవ్వడం లేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి, కిషన్ రెడ్డి అన్నారు, సోమవారం సుల్తానాబాద్ కు వచ్చిన కిషన్ రెడ్డి కి నాయకులు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికి సన్మానించారు.