700 పాఠశాలలు.. 40 వేల మంది విద్యార్థులకు అల్పాహారం
మంథని, ఆగస్టు 24 (విజయ క్రాంతి): మంథని పట్టణంలో సెంట్రలైజ్డ్ కమ్యూనిటీ కిచెన్ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కమ్యూనిటీ కిచెన్ను యూహెచ్కేఎం చారిటబుల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయగా, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ సహకారం అందిస్తోంది. ప్రజలకు అవసరమైన సమయంలో నాణ్యమైన
24-08-2026