శభాష్ నాగినెని.. మంత్రి శ్రీధర్బాబు
ముత్తారం, ఏప్రిల్ 14(విజయక్రాంతి): శభాష్ నాగినెని... అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రశంసించారు. ముత్తారం మాజీ సర్పంచ్, మాజీ ఎంపీపీ, జడ్పీటీసీ నాగినేని జగన్మోహన్ రావు ముత్తారం మండల కేంద్రంలో నాడు ప్రభుత్వ కాలేజీకి సొంత భూమి విరాళంగా ఇచ్చి, నేడు ఇందిరమ్మ ఇండ్ల కు ముత్తారంకు చెందిన నిరుపేద కుటుంబాలకు తన సొంత భూ మిని ఇచ్చి, ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో భూమి పూజ కూడా చేయించారు.
15-04-2026