సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి
జిల్లాలో సాగుతున్న సంక్షేమ, అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని, ప్రభుత్వ లక్ష్యాలను ప్రజలకు చేరవేయడంలో అధికారులు మరింత బాధ్యత, పారదర్శకత, జవాబుదారీతనంతో పనిచేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఆదేశించారు. శనివారం పెద్దపల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రోటోకాల్ ప్రజా సంబంధాల ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్,
05-07-2026