కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలి
మంథని, నారాయణ్ఖేడ్, ఆగస్టు 2౧(విజయ క్రాంతి) కాంగ్రెస్ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పటిష్టం చేయాలని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సంగారెడ్డి జిల్లా సంగటన్ శ్రీజన్ అభియాన్ పీసీసీ పరిశీలకులు దుద్దిళ్ల శ్రీను బాబు పార్టీ నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
22-08-2026