calender_icon.png 16 June, 2025 | 11:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_55693809.webp
నియోజకవర్గ ప్రజలను కనురెప్పల కాపాడుకుంటా..

15-06-2025

మంథని నియోజకవర్గ ప్రజలను కనురెప్పల కాపాడుకుంటానని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు(TPCC General Secretary Duddilla Srinu Babu) అన్నారు. టీపీసీసీగా బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా ఆదివారం పెద్దపల్లి జిల్లాకు వచ్చిన దుద్దిళ్ల శ్రీనుబాబుకు అడుగడుగునా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున నీరాజనాలు పలికారు. మహిళలు మంగళహారతులతో ఘనంగా స్వాగతించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ నుండి పెద్దపల్లి కమాన్ పూర్ సెంటినరీ కాలనీ, పన్నూరు, బేగంపేట్, లద్నాపూర్, రామయ్య పల్లి నుండి మంథని వరకు దారి పొడవునా అభిమానాలు వెలువెత్తాయి.