సుల్తానాబాద్ లో మంత్రుల పర్యటనను విజయవంతం చేయండి
గతంలో మున్నెన్నడు లేని విధంగా పెద్దపల్లి నియోజకవర్గంలో ఈనెల 17న రూ. 250 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు రాష్ట్ర మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులచే శంకుస్థాపన కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు తెలిపారు.
14-08-2026