మంథనిలో ఎస్ఐఆర్ ఫేజ్-2పై బీఎల్ఏలకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనుబాబు దిశానిర్దేశం
మంథని, ఆగస్టు 23 (విజయక్రాంతి): ఎస్ఐఆర్ ఫేజ్-2 ప్రక్రియపై బూత్ స్థాయి ఏజెంట్లకు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు సమగ్ర అవగాహన కల్పించారు. మంథని నియోజకవర్గంలోని పాలకుర్తి, కమాన్పూర్, రామగిరి, ముత్తారం, మంథని మండలాలకు చెందిన బీఎల్ఏలకు మంథనిలోని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు క్యాంపు కార్యాలయంలో ఆదివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
24-08-2026