21 August, 2026 | 5:04 AM

Districts - Peddapalli

article_12340859.webp
కార్మిక హక్కులు చట్టాల రక్షణకై పోరాటాలకు సిద్ధం

కార్మిక హక్కులు చట్టాల రక్షణకై పోరాటాలకు సిద్ధం సుల్తానాబాద్, ఆగస్టు 20 (విజయ క్రాంతి): కార్మికుల హక్కులు, చట్టాల రక్షణకై సమరశీల పోరాటానికి సిద్ధం కండి అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ పిలుపునిచ్చారు, గురువారం పెద్దపెల్లి జిల్లా ఏఐటీయూసీ నాలుగవ మహాసభ సుల్తానాబాద్ ఐబి గెస్ట్ హౌస్ నుండి భారీ కార్మిక ప్రదర్శన బయలుదేరి యశోద నరహరి ఫంక్షన్ హాల్ వరకు సాగింది, అనంతరం అమరవీరులను స్మరిస్తూ ఎర్రజెండాను ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ ఎస్ బాలరాజు ఆవిష్కరించారు. ..అనంతరం జరిగిన మహాసభకు అధ్యక్ష వర్గముగా కామ్రేడ్ వైవి రావు.

20-08-2026

article_22692619.webp
మంథని అభివృద్ధే లక్ష్యం.. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తా

మంథని, ఆగస్టు 20 (విజయక్రాంతి): మంథని నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. బుధవారం మంథని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ.. గత పదిహేనేళ్లలో జరగని అభివృద్ధిని తక్కువ సమయంలోనే చేసి చూపించామని అన్నారు. మంథని ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచేలా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు.

20-08-2026