విద్యార్థులు లక్ష్యం వైపు పయనించాలి
విద్యార్థులు లక్ష్యం వైపు పయనించాలని పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు వేముల రామ్మూర్తి , ఆయిల రమేష్ లు అన్నారు. శుక్రవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో కీర్తిశేషులు పెగడ చందు జయంతిని పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు పెగడ శారద ఐలయ్య, పరశురాములు లు జిల్లా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షుడు సాయిరీ మహేందర్ ,
07-08-2026