మంథని పట్టణంలో ప్రధాన రహదారి కబ్జా..
18-03-2025
నిత్యం ప్రజలతో రద్దీగా ఉండే మంథని పట్టణంలో ఏకంగా ప్రధాన రహదారిని కొందరు యథేచ్ఛగా కబ్జా చేస్తున్నారు. ప్రధాన రహదారిపై పండ్ల బండ్లు పెట్టి ప్రధాన రహదారిపై అమ్ముతున్న అధికారులు పట్టించుకోకపోవడం లేదని ప్రయాణికులు, పట్టణ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంథని పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద నిత్యం గోదావరిఖనికి, భూపాలపల్లికి వరంగల్ వెళ్లే ఆర్టీసీ బస్సులతో పాటు లారీలు, కార్లు ద్విచక్ర వాహనాలు ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు.