రేపు ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించనున్న మంత్రులు
రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు మరియు శాసన వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు రేపు (ఆగస్టు 1) పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టును సందర్శించనున్నారు. మధ్యాహ్నం 3.50 గంటలకు ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకోనున్న ఇరు మంత్రులు ప్రాజెక్టులోని ప్రస్తుత నీటి నిల్వలు, వరద ప్రవాహ పరిస్థితులు,
31-07-2026