18 April, 2026 | 4:22 PM

Districts - Peddapalli

article_31536037.webp
కమాన్ పూర్ లో మంత్రి శ్రీధర్ బాబు చిత్రపటానికి పాలాభిషేకం

కమాన్ పూర్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండల మండల కేంద్రంలోని బస్టాండ్ లోని అంబేద్కర్ విగ్రహం ఆవరణలో రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు చిత్రపటానికి గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో పాలాభిషేకాన్ని నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సయ్యద్ అన్వర్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రెబల్ రాజ్ కుమార్, పాల్గొని సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, ఉప సర్పంచ్ రఫిక్ సోహెల్, పాలకవర్గ సభ్యులు, ఇతర కాంగ్రెస్ నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు.

18-04-2026

article_76954450.webp
ముఖ్యమంత్రి కాళేశ్వరం పర్యటన విజయవంతం చేయాలి: మంత్రి శ్రీధర్ బాబు

మంథని,(విజయక్రాంతి): ఈ నెల 20వ తేదీన మంథని నియోజకవర్గంలోని భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని మెడిగడ్డ ముఖ్యమంత్రి పర్యటను రైతులు, ప్రజలు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, రెండో విడత రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర మంత్రులు కాటారం మండలంలోని నస్తూరి పల్లి లో ఏర్పాటుచేసిన బహిరంగ సభలో పాల్గొంటారని శనివారం మంథనిలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కోరారు.

18-04-2026