ప్రజా పాలన ప్రణాళిక విజయవంతం కోసమే 2 కె రన్....
సుల్తానాబాద్,(విజయక్రాంతి): ప్రజా పాలన ప్రణాళిక విజయవంతం చేసేందుకు గాను 2 కె రన్ నిర్వహించడం జరిగిందని సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బిరుదు రాధాకృష్ణ అన్నారు, మంగళవారం సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రినగర్ అయ్యప్ప స్వామి దేవాలయం నుండి ప్రభుత్వ జూనియర్ కళాశాల వరకు టు కె రన్ నిర్వహించడం జరిగింది, ఇందులో పాల్గొన్న వారికి టీ షర్ట్ లు క్యాప్ లు అందజేశారు.
10-03-2026