మంథని మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్కు సన్మానం
మంథని, సెప్టెంబర్ 12 (విజయక్రాంతి): మంథని మున్సిపల్ చైర్మన్గా ఎన్నికైన వొడ్నాల శ్రీనివాస్ను పద్మశాలి సంఘం నాయకులు, కుల బాంధవులు ఘనంగా సన్మానించారు. హైదరాబాద్లోని రాజమౌళిలో ఉన్న పద్మశాలి భవన్లో తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, అఖిల భారత పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ఇటీవల ఎన్నికైన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.
12-09-2026 | 07:02pm