భారీ వర్షాలపై అత్యవసర సమీక్ష నిర్వహించిన మంత్రి శ్రీధర్ బాబు
జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఏర్పడిన పరిస్థితులపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పెద్దపల్లి జిల్లా ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
30-07-2026