మంథని పట్టణ అభివృద్ధే శ్రీధర్ బాబు ధ్యేయం
మంథని, సెప్టెంబర్ 17 (విజయక్రాంతి): మంథని పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Minister Duddilla Sridhar Babu) ధ్యేయమని మంథని మున్సిపల్ చైర్మన్ వోడ్నాల శ్రీనివాస్, వైస్ చైర్మన్ ముస్కుల సయేందర్ రెడ్డి తెలిపారు.
17-09-2026 | 07:33pm