మంత్రి శ్రీధర్ బాబు సహకారంతో మంథని అభివృద్ధికి మరింత ప్రాధాన్యం
మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సహకారం, మార్గదర్శకత్వంతో మంథని పట్టణ అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇస్తున్నట్లు మున్సిపల్ పాలకవర్గం తెలిపింది. పట్టణంలో పారిశుద్ధ్యం, రహదారులు, తాగునీరు, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తూ అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నట్లు పేర్కొంది.
20-08-2026