అక్షిత రాణి ఆత్మహత్యకు కారకులైన వారిపై కేసు నమోదు చేయాలి...
సుల్తానాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): బీటెక్ విద్యార్థి తాండ్ర అక్షిత రాణి ఆత్మహత్యకు కారకులైన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు(SC/ST Atrocity Case) నమోదు చేయాలని, ప్రభుత్వం ఆ కుటుంబానికి అండగా నిలవాలని పౌర హక్కుల సంఘం వారు కోరారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దికుంట గ్రామానికి బుధవారం వారు వెళ్లి మృతురాలి అక్షిత తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను పరామర్శించారు.
16-09-2026 | 11:09pm