calender_icon.png 19 March, 2025 | 1:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_88147600.webp
అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో 2025 ఉగాది పురస్కారాలు

18-03-2025

యాదవ చారిటబుల్ ట్రస్ట్, పెద్దపల్లి జిల్లా అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలోని నిష్టాతులైన యాదవులను గుర్తించి పురస్కారాలు అందజేయడం జరుగుతుందని మంగళవారం మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో జిల్లా ఉగాది పూరిస్కారాల కన్వీనర్ మంద భాస్కర్ యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మంథని మండల యాదవ సంఘం అధ్యక్షుడు మోహన్ యాదవ్ తో పాటు పలువురితో కలిసి మాట్లాడుతూ... యాదవులలో నిష్టాతులైన యాదవులను గౌరవించుకునే కార్యక్రమం ఉగాది పురస్కారాలు-2025 సన్నాహక సమావేశంను అఖిల భారత యాదవ మహాసభ పెద్దపల్లి జిల్లా, అనుబంద సంఘాలు సెలక్షన్ కమిటీ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు.