డ్రైవర్ నిర్లక్ష్యానికి నలుగురి బలి
21-01-2026
బైంసా, జనవరి 20 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కుబీర్ మండల కేంద్రానికి చెందిన కారు డ్రైవర్ బి వికాస్ (25), కుట్టి గ్రామానికి చెందిన భోజరాం పటేల్(55), పెద్ద రాజన్న( 65), బోయిడి బాబన్నలతో పాటు గంగాధర్, మరో ఇద్దరు హైదరాబాద్కు వెళ్లారు.