నిర్మల్ లో కంటి ఆసుపత్రి ప్రారంభించిన మంత్రి
నిర్మల్ పట్టణంలో ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో, కూచాడి శ్రీహరి రావు తల్లిదండ్రులు సత్యమ్మ–ప్రకాశ్రావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన కూచాడి సత్యమ్మ–ప్రకాశ్రావు కంటి పరీక్ష కేంద్రంను రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు.
13-06-2026