ప్రైవేట్ దళారులను నమ్మి మోసపోవద్దు
నిర్మల్/లక్ష్మణచందా, ఏప్రిల్ 20 (విజయక్రాంతి): రైతులు ప్రైవేట్ దళారులను నమ్మి మోసపోవద్దని, ధాన్యాన్ని ప్రభుత్వ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే విక్రయించాలని బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సూచించారు.
21-04-2026