భూ వివాదాలకు శాశ్వత పరిష్కారం
16-06-2025
జగిత్యాల అర్బన్, జూన్ 15 (విజయక్రాంతి): ఇటీవల భూముల ధరలు అధికం గా పెరిగి క్రమంగా లక్షల నుండి కోట్ల రూ పాయల వరకు పలుకుతుండడంతో గ్రామీ ణ ప్రాంతాల్లో భూ వివాదాలు, సమస్యలు అధికమవుతున్నాయి. రెవెన్యూ రికార్డుల్లో తప్పులు నమోదు కావడం, సర్వే నంబర్ల వారీగా మ్యాపులు లేకపోవడం, కొన్ని గ్రా మాల్లో కనీస నక్షాలు లేకపోవడంతో రైతు లు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.