20 February, 2026 | 3:07 AM
20-02-2026
మేడ్చల్, ఫిబ్రవరి 19 (విజయ క్రాంతి): నామినేటెడ్ పదవులు భర్తీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించడంతో మేడ్చల్ జిల్లాలో ఆ పార్టీ నేతల్లో ఆశలు రేకెత్తుతున్నాయి.
గ్రేటర్ హైదరాబాద్ మేడ్చల్ కార్పొరేషన్ సర్కిల్ పరిధిలో గల,గిర్మాపూర్.మునీరాబాద్ పట్టణాలలో చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజిగిరి పార్లమెంటు బిజెపి అభ్యర్థి మాజీ మంత్రి వర్యులు ఈటల రాజేందర్
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం, మైనారిటీ సంక్షేమ శాఖ మేడ్చల్ - మల్కాజిగిరిజిల్లా ఆధ్వర్యంలో మైనారిటీ యువత ( ముస్లిములు, క్రిసియన్లు, సిక్కులు, జైనులు, బౌద్ధులు )కు క్లౌడ్ కంప్యూటింగ్ కోర్స్ల
మేడ్చల్, ఫిబ్రవరి19 (విజయక్రాంతి): విలువలతో కూడిన విద్య, నైతికత అనేది దేశ సమగ్రతకు తోడ్పాటు నిస్తుందని గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ అన్నారు. జీడిమెట్లలో బీడీఎల్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న
19-02-2026
మేడ్చల్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ దుండిగల్ సర్కిల్ కార్యాలయంలో ఏసీబీ అధి కారులు బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మర్యాద పూర్వకంగా కలవడం జరిగిందని మేడ్చల్ జిల్లా గ్రంధాలయ మాజీ చైర్మన్ బాసురాధి భాస్కర్ యాదవ్ పేర్కొన్నారు.
మేడ్చల్, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): మల్కాజ్గిరి నియోజకవర్గంలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కలెక్టర్ మను చౌదరికి విన్నవించారు. ఈ మేరకు బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): ఇటీవల మేడ్చల్ ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న ఎం నరేందర్ 235 808 మృతి చెందిన సందర్భంగా ఆయన కుటుంబానికి తోటి మిత్రుడు 1,70,000 416 రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు.
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఎల్లమ్మ కళ్యాణం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది, గుండ్ల పోచంపల్లి చుట్టూ పక్కల మహిళలు పెద్దఎత్తున బోనాలు సమర్పించారు.
18-02-2026
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): మేడ్చల్ సర్కిల పరిధిలోని అత్వెల్లిలో నూతనంగా నిర్మించిన పోచమ్మ ముత్యాలమ్మ ఆలయంలో మంగళవారం రుద్ర చండీ హోమంను ఘనంగా నిర్వహించారు.
మేడ్చల్ అర్బన్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): కేంద్ర ప్రభుత్వ పథకం ప్రధానమంత్రి సూర్యా ఘర్ ముక్త్ బిజిలీ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారందరికీ మీటర్లు అంద చేయాలని డి ఈ కి బిజెపి నాయకులు వినతి పత్రం సమర్పించారు.
మేడ్చల్, ఫిబ్రవరి 17 (విజయ క్రాంతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ మేడ్చల్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించలేకపోయింది.