జ్యూస్ అని యాసిడ్ తాగించిన చిన్నమ్మ
మేడిపల్లి, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): మామ ఆదరణ తమ బిడ్డ కంటే తోడికోడలు కొడుకుపై ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని, అక్కసుతో నాలుగేళ్ల పసివాడికి యాసిడ్ తాగించిన ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బోడుప్పల్ శ్రీనివా స కాలనీలో ఉండే పర్వతం సతీష్ కుమార్, అంజమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు నాగరాజు, జగదీష్ ఉన్నారు.
17-04-2026