రోడ్లు, డ్రైనేజీ పనులపై కమిషనర్కు వినతి
కీసర సర్కిల్ పరిధిలోని దమ్మాయిగూడ లో పలు కాలనీల్లో ఉన్న రోడ్లు, భూగర్భ డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ ముప్పా రామారావు, మాజీ వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, అణుశక్తి కాలనీ నివాసుల సంఘం సభ్యులతో కలిసి జోనల్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ కి వినతిపత్రం సమర్పించారు.
30-06-2026