‘అల్పాహారం’ వంటగది కోసం స్థల పరిశీలన
మేడ్చల్, జూన్ 16 (విజయక్రాంతి): ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన అల్పాహారం పథకం కేంద్రీకృత వంటగది కోసం కలెక్టర్ మను చౌదరి స్థల పరిశీలన చేశారు. అలియాబాద్, కేశవరం లోని మూ సి ఉన్న బీసీ హాస్టల్ ను పరిశీలించారు. ఈ హాస్టల్స్ ఎప్పటి నుంచి మూసి ఉన్నాయి, స్థలం ఎంత ఉందని బీసీ వెల్ఫేర్ అధికారిని అడిగి తెలుసుకున్నారు.
17-06-2026