24 August, 2026 | 1:42 PM

Districts - Medchal Malkajgiri

article_46344735.webp
అమ్మవార్ల దయ జవహర్ నగర్ ప్రజలపై ఉండాలి

జవహర్ నగర్,ఆగస్టు 23 (విజయక్రాంతి): అమ్మలగన్న అమ్మలు విశ్వభారత శక్తి స్వరూపిణులు ముగ్గురమ్మల మూలపుటమ్మలు స్వరూపిణులు, ఆ పోచమ్మ మారమ్మ పోలేరమ్మ ఎల్లమ్మ, మైసమ్మ, ఉప్పలమ్మ, కాలిక సింహ వాహిని మాత లేనని మేడ్చల్ నియోజకవర్గం బిఆర్ఎస్ ఇంచార్జ్ చామకూర మహేందర్ రెడ్డి పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ లోని బోనాల ఉత్సవాలను పురస్కరించుకొని ఆదివారం పార్టీ శ్రేణులతో కలిసి జవహర్ నగర్ లోని వివిధ ఆలయాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని, భక్తి భావానికి శక్తి భావానికి అవినాభావ సంబంధం ఉందని భక్తి భావంతోనే ఏదైనా సాధించవచ్చునని తెలిపారు.

23-08-2026

article_42122630.webp
కాంగ్రెస్‌లో చేరిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా: మైనంపల్లి

మల్కాజిగిరి, ఆగస్ట్ 23,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయ వంతంగా అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేస్తానని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హమీనిచ్చారు. మల్కాజిగిరి చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఉద్యమ కారు లు, బీఆర్‌ఎస్‌ నాయ కులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ కార్పొరేటర్ ఏకే మురుగేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా సాయినగర్ చౌరస్తా నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు భారీ ర్యాలీగా మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. అనంతరం మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో,

23-08-2026