ఏరోబిన్స్ను ప్రారంభించిన ఎంఎంసీ కమిషనర్
మేడిపల్లి, జూలై 10 (విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ (శానిటేషన్) శ్రీ రఘు ప్రసాద్, ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధికా గుప్తా, బోడుప్పల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ఏ. శైలజతో కలిసి మై విల్లాస్ గేటెడ్ కమ్యూనిటీలో ఏర్పాటు చేసిన ఏరోబిన్స్ను ప్రారంభించారు.
11-07-2026