రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు నడిపించిన మహోన్నత నాయకుడు
మేడిపల్లి, మే 21 (విజయక్రాంతి): భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు నడిపించిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని పిర్జాది గూడ, మేడిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అన్నారు. గురువారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను తుంగతుర్తి రవి కార్యాలయంలో ఆయనతో పాటు పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ
21-05-2026