ఓటరు జాబితాలో పేరు నమోదు నిరంతర ప్రక్రియ
07-01-2026
మేడ్చల్, జనవరి 6 (విజయ క్రాంతి): ఓటరు జాబితాలో పేరు నమోదు నిరంతర ప్రక్రియ అని కలెక్టర్ మను చౌదరి అన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా లోని 12 మున్సిపాలిటీలలో తొమ్మిది జిహెచ్ఎంసిలో విలీనంకాగా మిగిలిన 3 (మూడుచింతల పల్లి, ఎల్లంపేట్, ఆలియాబాద్) మున్సిపాలిటిలలో ఎన్నికల నిర్వహాణ నిర్ణయం మేరకు ఓటరు లిస్టు పై పొలిటికల్ పార్టీ సభ్యులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.