మనిషి విజయం సాధించే వరకు సాధన చేస్తూనే ఉండాలి
30-01-2026
మనిషి విజయం సాధించే వరకు సాధన చేస్తూనే ఉండాలని, సత్యాగ్రహమే తన ఆయుధమని, అహింస పరమోధర్మమని, విజయం సాధించే వరకు కఠినమైన సాధన చేస్తూనే ఉండాలని ఇవి మహాత్ముని బోధనలని, బృహత్ నగర పరిధిలోని జవహర్ నగర్ మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ తెలిపారు.