మల్లారెడ్డిని కలిసిన రాంచందర్రావు
16-02-2026
మేడ్చల్, ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆదివారం రాత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డిని కలిశారు. మల్లారెడ్డి తన విద్యాసంస్థ ఆవరణలో శివరాత్రి పర్వదినం సందర్భంగా హోమం నిర్వహించారు. దీనికి కేంద్రమంత్రి కిషన్రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావును ఆహ్వానించారు. రాంచందర్రావు హాజరు కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.