‘సాకేత్ ఇంజినీర్స్’ ఘరానా మోసం
మేడ్చల్, మే 19 (విజయక్రాంతి): సాకేత్ ఇంజినీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఘరానా మోసానికి పాల్పడింది. యజమానులకు తెలియకుండా వారి విల్లాలు, ప్లాట్ల్లను అక్రమంగా తాకట్టు పెట్టి రూ.80 కోట్ల రుణం పొందినట్లు తేలింది. తమకు తెలియకుండా విల్లాలు, ప్లాట్లను మార్ట్గేజ్ చేసిన కంపెనీ డైరెక్టర్లు టి.రాధాకృష్ణ, జి.రవికుమార్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.
20-05-2026