మేడ్చల్లో జిల్లా, సెషన్ కోర్టు హాల్ ప్రారంభం
మేడ్చల్ పట్టణంలోని కోర్టు ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన జిల్లా, సెషన్ కోర్టు హాలు ను శనివారం హైకోర్టు న్యాయమూర్తులు ప్రారంభించారు. హైకోర్టు న్యాయమూర్తి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్ రిబ్బన్ కట్ చేయగా, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయ్ సేన రెడ్డి
03-05-2026