బక్రీద్ను శాంతియుతంగా జరుపుకోవాలి
మేడ్చల్, మే 23 (విజయక్రాంతి): బక్రీద్ను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి, పోలీస్ కమిషనర్ సుమతి అన్నారు. నేరెడ్మెట్ సీపీ కార్యాలయంలో బక్రీద్ పండుగ నేపథ్యంలో వివిధ విభాగా(మల్కాజిగిరి మున్సిపాలిటీ, వెటర్నరీ డాక్టర్, రెవెన్యూ, వాటర్ వర్క్స్, అగ్నిమాపక శాఖ, మెడికల్, రోడ్డు రవాణాశాఖ)లతో కలిసి ముస్లిం, గోరక్షక్ సభ్యులతో విడివిడిగా సమన్వయ సమావేశం నిర్వహించారు.
24-05-2026