బుద్ధ నగర్ లో త్రాగునీటి సమస్యలు పరిష్కరించాలి
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పీర్జాదిగూడ బుద్దానగర్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాజీ మేయర్ జక్క వెంకట్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, స్థానికులతో కలిసి కాలనీల్లో పర్యటించి ప్రజలు ఎదుర్కొంటున్న నీటి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
24-05-2026