అనురాగ్ యూనివర్సిటీలో తేజస్ 2కె26–ది ప్రాజెక్ట్ ఎక్స్పో ప్రారంభం
17-02-2026
ఘట్ కేసర్,(విజయక్రాంతి): అనురాగ్ యూనివర్సిటీలో రెండు రోజులు జరుగనున్న తేజస్ 2కె26–ది ప్రాజెక్ట్ ఎక్స్పో ను ప్రారంభించారు. ఇది విద్యార్థుల్లో సృజనాత్మకత, పరిశోధన దృక్పథం, భవిష్యత్ కు అవసరమైన నైపుణ్యాలను పెంపొందించేందుకు రూపొందించిన విశ్వవిద్యాలయ ప్రధాన ఆవిష్కరణ కార్యక్రమం అని తెలిపారు. మొత్తం 150కి పైగా ప్రాజెక్టులు వ్యవసాయ సాంకేతికత, కృత్రిమ మేధస్సు, శుభ్రమైన శక్తి విద్యా సాంకేతికత నూతన సాంకేతికతలు హెల్త్ టెక్ ఐఓటి అంతరిక్ష సాంకేతికత వంటి రంగాల్లో ప్రవేశింపబడ్డాయి.ఈ కార్యక్రమానికి అతిథులుగా దయానంద్ రెడ్డి, వసంత గ్రూప్ ఫౌండర్, మేనేజింగ్ డైరెక్టర్ దయానంద్ రెడ్డి,