కాంగ్రెస్లో చేరిన ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తా: మైనంపల్లి
మల్కాజిగిరి, ఆగస్ట్ 23,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో విజయ వంతంగా అమలు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్న ప్రతి ఒక్కరికి తగిన న్యాయం చేస్తానని మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు హమీనిచ్చారు. మల్కాజిగిరి చౌరస్తాలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు తెలంగాణ ఉద్యమ కారు లు, బీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ కార్పొరేటర్ ఏకే మురుగేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా సాయినగర్ చౌరస్తా నుంచి నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు భారీ ర్యాలీగా మల్కాజిగిరి చౌరస్తాకు చేరుకున్నారు. అనంతరం మైనంపల్లి హన్మంతరావు సమక్షంలో,
23-08-2026