అర్హులందరూ ఓటరుగా నమోదు చేసుకోవాలి
పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కర్రె రాజేష్ ఆధ్వర్యంలో మంగళవారం రాజీవ్ గృహకల్ప, అన్నోజిగూడ అయ్యప్ప టెంపుల్ ల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణతో పాటు సర్ ఓటర్ అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.పర్యటన సందర్భంగా గ్రామాల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, పెన్షన్లు, రేషన్, గృహాలు
15-07-2026