24 April, 2026 | 11:28 AM

Breaking News

సివిల్ ఇంజినీర్స్ నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారం   •   రోడ్లపైకి ఆర్టీసీ కార్మికులు..!   •   అక్రమ రేషన్ బియ్యం స్వాధీనం   •   చర్చలు ప్రారంభం.. హామీలు అమలు చేయాలని ఆర్టీసీ జేఏసీ డిమాండ్   •   ఆవేశంలో అఘాయిత్యాలకు పాల్పడవద్దు.. ఆర్టీసీ కార్మికులకు మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదు: RTC డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మహేష్ గౌడ్ దిగ్భ్రాంతి   •   ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల సీఎం రేవంత్ దిగ్భ్రాంతి   •   అటెండర్ గా పనిచేసిన చోటే ప్రజా ప్రతినిధిగా సన్మానం   •   పాలేరులో ప్రజల ముంగిటకే 'ప్రజా దర్బార్'   •   మంథనిలో విషాదం.. వడదెబ్బతో సీనియర్ ఫోటోగ్రాఫర్ మృతి   •  

Districts - Medchal Malkajgiri

article_74834237.webp
ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా

మేడిపల్లి,(విజయక్రాంతి): ఆర్టీసీ కార్మికులను(Telangana RTC Strike) ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను(RTC Workers Demands) ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బుధవారం ఉప్పల్ డిపో ముందు సమ్మె నిర్వహించారు. ఈ సమ్మెకు ఎమ్మెల్సీ, పి ఆర్ పి అధ్యక్షులు తీన్మార్ మల్లన్న(Teenmar Mallanna) మద్దతు తెలిపారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని, కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో బుధవారం నుంచి ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికులు ఉప్పల్ డిపో ముందు సమ్మెకు దిగారు.

22-04-2026