పల్స్ పోలియో కార్యక్రమాలను విజయవంతం చేయాలి
ఈనెల 28, 29, 30 తేదీలలో శంకర్ పల్లి మండలంలోని గ్రామాలలో, మున్సిపల్ ప్రాంతాలలో జరిగే పల్స్ పోలియో కార్యక్రమాన్ని వైద్యశాల సిబ్బంది విజయవంతం చేయాలని ఎంపీడీవో వి. ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. మంగళవారం వైద్య ఆరోగ్య సిబ్బంది, అంగన్వాడి టీచర్స్
24-06-2026