21 May, 2026 | 7:29 PM

Districts - Medchal Malkajgiri

article_44886106.webp
​రాజీవ్ గాంధీ భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు నడిపించిన మహోన్నత నాయకుడు

మేడిపల్లి, మే 21 (విజయక్రాంతి): భారతదేశాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు నడిపించిన మహోన్నత నాయకుడు రాజీవ్ గాంధీ అని పిర్జాది గూడ, మేడిపల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అన్నారు. గురువారం బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని మేడిపల్లి, పీర్జాదిగూడ డివిజన్లలో కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని, భారతరత్న రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలను తుంగతుర్తి రవి కార్యాలయంలో ఆయనతో పాటు పార్టీ నాయకులు, మహిళా నాయకులు, యూత్ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం తుంగతుర్తి రవి మాట్లాడుతూ

21-05-2026

article_41679150.webp
మేడ్చల్‌, గుండ్లపోచంపల్లిలో ఘనంగా రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు

​మేడ్చల్ అర్బన్ మే21(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని 297,298 డివిజన్ పరిధిలో భారత మాజీ ప్రధాన మంత్రి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు మేడ్చల్,గుండ్లపోచంపల్లి పట్టణాలలో ఘనంగా నిర్వహించారు.మేడ్చల్ సర్కిల్ పరిధిలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద 297,298 డివిజన్లలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాజీవ్ గాంధీ చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశ సాంకేతిక ప్రగతికి యువతకు ఓటు హక్కు కల్పనకు రాజీవ్ గాంధీ చేసిన సేవలు మరువలేనివని వారు కొనియాడారు.

21-05-2026