విద్యార్థులకు శక్తి వనరులు, పొదుపు,వాతావరణ కాలుష్యంపై అవగాహన
19-12-2025
హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధిలోని బోడుప్పల్ సర్కిల్ యందు బోడుప్పల్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో డిప్యూటీ కమీషనర్ ఎ. శైలజా అనుమతి తో స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగముగా శుక్రవారం సెయింట్ ఆన్స్ పి. జీ. కాలేజీ ప్రిన్సిపాల్ జెస్సి, డాక్టర్ సౌజన్య,డాక్టర్ శ్రీనివాస్,పి. జీ. విద్యార్థులతో హై స్కూల్ విద్యార్థులకు శక్తి వనరుల వాడకములో పొదుపు,వాతావరణ కాలుష్యంపై అవగాహన కల్పించడం జరిగినది.