2 May, 2024 | 5:41 PM
02-05-2024
మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజులరామారంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని సుభాశ్నగర్ డివిజన్ సూరారం కాలనీలో ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూ ర్ రాజు బుధవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ప్రజలకు సేవ చేయడానికే మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థి వైష్ణవీప్రసాద్ తెలిపారు. కొత్తపేట డివిజన్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు
01-05-2024
బీజేపీతోనే దేశాభివృద్ధి సాధ్యమని, ప్రధాని మోదీ చేసిన అభివృద్ధిని చూసి లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఓటర్లను కోరారు. హైదరాబాద్ నాగోల్ డివిజన్లో గౌడ సంఘం
26-04-2024
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం షాపూర్నగర్ ఏఐటీయూసీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మేడే పోస్టర్ను ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్ ఆవిష్కరించారు. పోరాడి సాధించుకున్న కార్మికుల హక్కులను బీజేపీ ప్రభుత్వం.
ఆర్టీసీ బస్సు ప్రయాణం సురక్షితం, సుఖవంతం అనే సామెత రాతలకే సరిపో తోంది. నగరంలో ఆర్టీసీ బస్సుల్లో ప్రయా ణం ప్రమాదకరంగా మారిందనడానికి ఇదో ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
ఏ ఎన్నికలైనా ప్రచారంలో వినూత్న పద్ధతుల్లో ప్రచారాలు చేయడం మనందరికీ తెలిసిందే
25-04-2024
సస్పెండ్లో ఉన్న విద్యుత్ శాఖ అధికారి ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు నిర్వహిం చగా విలువైన ఆస్తుల పత్రాలు లభించినట్లు వెళ్లడించారు.
24-04-2024
అప్పుడు సమయం దయం 11.38 గంటలు అవుతుంది. అప్పటికే మాడ పగిలేలా ఎండ కొడుతుంది. ఓ అవ్వ రోడ్డుపై లీక్ అంపతున్న నీటిని ఓ లోట సాయంతో బకెట్లో పోగు చేసుకుంటుంది. ఇంత ఎండలో ఎందుకు మురికి నీరు జమ చేసుకుంటావని అడిగితే.. మాకు ఆ లీకేజీ నీరే దిక్కన్నది. నగ రంతో పాటు నగర శివారు ప్రాంతాల్లో ఉన్న నీటి కొరతకు అద్దం పట్టేలా ఉన్న ఈసంఘటన జవహర్నగర్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాల ముందు ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది.