బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల వల్లే మేడ్చల్ ప్రజలకు కష్టాలు
బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల అసమర్ధత, స్వార్థం వల్లే మేడ్చల్ పట్టణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని బిజెపి నాయకుడు వంశీధర్ రెడ్డి విమర్శించారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పట్టణంలో రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్క రూపాయి కూడా మంజూరు చేయించలేకపోతున్నారు.
21-07-2026