ఇది పేదల ప్రభుత్వం... గరీబోళ్ళు మెచ్చిన ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ పేదల ప్రభుత్వమని తెలంగాణలో ముఖ్యంగా గరీబోళ్లు మెచ్చిన ప్రభుత్వమని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డిసిసి అధ్యక్షులు వజ్రేష్ యాదవ్ తెలిపారు. శనివారం చంద్రపురికాలనీ డివిజన్ అధ్యక్షుడు మల్లెపూల శ్రీకాంత్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ ఎంపీటీసీ మొగిలిపాక పరశురాం, టీఆర్ఎస్వీ అధ్యక్షుడు నర్ర మహేష్, రాహుల్ కథమ్, బబ్లూ ముదిరాజ్ అనుచరులు పెద్ద ఎత్తున కాంగ్రెస్ లో చేరారు.
08-08-2026