రూ.83 కోట్లతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
పటాన్ చెరు, మే 19పటాన్ చెరు నియోజకవర్గం పరిధిలో భానూర్, ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతా రం మున్సిపాలిటీలో, తెల్లాపూర్ డివిజన్ ఉస్మాన్ నగర్ లో 83 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు మంగళవారం రా ష్ట్ర కార్మిక శాఖా మంత్రి వివేక్ వెంకటస్వామి స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
20-05-2026