సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సదాశివపేట మండలంలోని ముబారక్పూర్- ఏ, వెల్టూర్, కొనాపూర్, నాగసన్పల్లి గ్రామాల్లో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధుల ద్వారా చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శంకుస్థాపన చేశారు.
16-03-2026