తీవ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలించాలి!
29-04-2025
సంగారెడ్డి, ఏప్రిల్ 28(విజయక్రాంతి) :దేశంలో తీవ్రవాదాన్ని కూకటివేళ్ళతో పెకిలిం చాలని, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో ఉగ్రమూకల దాడి పిరికిపందల చర్యని రాష్ట్ర అటవీ, దేవాదాయ, పర్యాటక శాఖా మంత్రి కొండా సురేఖ విమర్శించారు.