calender_icon.png 10 December, 2025 | 2:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_61775378.webp
సంగారెడ్డిలో ఘనంగా దళిత జర్నలిస్టుల ఫోరం 11వ వార్షికోత్సవం

10-12-2025

సంగారెడ్డి, డిసెంబర్ 9: దళిత జర్నలిస్టుల ఫోరం స్థాపించి పదేళ్లు పూర్తి చేసుకుని 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన శుభసందర్భంగా ఈరోజు అంబేద్కర్ కార్యాలయం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేక్ కట్ చేసి జర్నలిస్టులు పరస్పరం శుభాకాంక్ష లు పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అంబేద్కర్ సేవాసమితి రాష్ట్ర అధ్యక్షులు కొండాపురం జగన్ విచ్చేసి మాట్లాడుతూ దళిత జర్నలిస్టుల ఫోరం జర్నలిస్టుల హక్కుల సాధనకు, సమస్యలను వెలుగులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.

article_73250836.webp
కాంగ్రెస్ వైఖరి నచ్చక సొంతగూటికి చేరిన మండల నాయకులు

08-12-2025

గుమ్మడిదల: గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసిందని గ్రామాలలో అభివృద్దే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వంతో పని చేసిన నాయకులు తర్వాత జరిగిన ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గ్రామాల అభివృద్దే ముఖ్యంగా పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డితో పాటు గుమ్మడిదల మండల జెడ్పిటిసి కుమార్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షుడు హుస్సేన్, వీరభద్ర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ మాజీ సద్ది విజయ భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా సుమారు 8 నెలలు గడుస్తున్న మండలంలోని గ్రామాల అభివృద్ధి కనిపించకపోవడంతో నిరాశకు గురై మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్ఎస్ కండువా కప్పుకొని సొంతగూటికి చేరారు.