బీఆర్ఎస్ లో చేరిన బొడ్షట్ పల్లి సర్పంచ్ మల్లేశ్వారి
17-01-2026
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం బొడ్షట్ పల్లి గ్రామ స్వతంత్ర సర్పంచ్ మల్లేశ్వరి సంగన్నతోపాటు పలువురు వార్డు సభ్యులు, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన సుమారు 150మంది నాయకులు, కార్యకర్తలు శనివారం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు పైతర సాయికుమార్, బీఆర్ఎస్ బొడ్షట్ పల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు దత్తు ముదిరాజ్ ల ఆధ్వర్యంలో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు,