calender_icon.png 28 December, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_66494908.webp
బొల్లారంలో ఖేలో ఇండియా స్టేడియం

27-12-2025

పటాన్ చెరు, డిసెంబర్ 26 : శరవేగంగా అభివృద్ధి చెందుతున్న బొల్లారం డివిజన్ పరిధిలో క్రీడల పట్ల ఆసక్తి పెంపొం దించడంతో పాటు క్రీడాకారులకు మెరుగైన వసతు లతో కూడిన స్టేడియం అందించా లన్న సమున్నత లక్ష్యంతో రూ.30 కోట్లతో ఖేలో ఇండియా క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయాలని స్పోరట్స్ అథారిటీ ఆఫ్ ఇండి యాకి ప్రతి పాదనలు పంపినట్లు పటాన్ చెరు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. శుక్రవారం పటాన్ చెరు డివిజన్ పరిధిలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి ఖాసీం బేగ్, బొల్లారం డిప్యూటీ కమి షనర్ కిషన్ లతో స్టేడియం ఏర్పాటుపై ఎమ్మెల్యే జిఎంఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.