బస్తీ దర్శన్లో స్థానిక సమస్యలపై కార్పొరేటర్ దృష్టి
27-12-2025
శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని ఓల్డ్ మిగ్ కాలనీ (ఎఫ్ పార్క్ సమీపంలో)లో బస్తీ దర్శన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సింధు ఆదర్శ్ రెడ్డి కాలనీలో పర్యటించి, స్థానికుల నుంచి రోడ్లు, డ్రైనేజ్, పారిశుధ్య సమస్యలపై వినతులు స్వీకరించారు.