calender_icon.png 3 July, 2025 | 12:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_40921974.webp
దాతల సహకారంతో పాఠశాల విద్యార్థులకు బ్యాగుల పంపిణీ

02-07-2025

సదాశివపేట మండలం(Sadasivpet Mandal)లోని నందికంది ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థిని, విద్యార్థులకు గ్రామ మాజీ ఎంపీటీసీ జయశ్రీ-శ్రీనివాస్ లు ఉచితంగా స్కూల్ బ్యాగులు పంపిణీ చేయడం జరిగిందని మండల విద్యాధికారి ఎన్.శంకర్(Mandal Education Officer N. Shankar) తెలిపారు. పాఠశాలలో ముందుగా వనమహోత్సవం భాగంగా మొక్కలు నాటడం జరిగిందని, అనంతరం జరిగిన సమావేశంలో మాట్లాడుతూ... ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు స్కూలు బ్యాగులు అందించి, విద్యాభివృద్ధికి తనవంతు సహకారం అందించిన జయశ్రీ శ్రీనివాస్ లకు ధన్యవాదాలు తెలుపడం జరిగింది. ఇదేవిధంగా మండలంలోని గ్రామాల వారీగా ప్రభుత్వ పాఠశాలల చదివే పేద విద్యార్థులకు సహాకారం అందించిడానికి దాతలు ముందుకు రావాలని తెలిపారు.

article_63609408.webp
హత్య కేసులో నిందితుల అరెస్ట్

01-07-2025

సంగారెడ్డి జిల్లా(Sangareddy District) సిర్గాపూర్ మండల పరిధిలోని ఖాజాపూర్ గ్రామంలో ఆదివారం జరిగిన హత్య కేసులో నేరస్తులైన ఎనిమిది మందిని సీఐ చంద్రశేఖర్ రెడ్డి(CI Chandrashekar Reddy) అరెస్ట్ చేసి మంగళవారం రిమాండ్ చెయ్యడం జరిగింది. సీఐ చంద్రశేఖర్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... కుర్మా సాయి గొండ ఫ్యామిలీకి, కూర్మ రమేష్ ఫ్యామిలీకి గతంలో భూ తగాదాలున్నాయని, రమేష్ హత్యకు గురైనా జైపాల్ ఇద్దరూ మిత్రులు సాయి గొండ ఫ్యామిలీకి, జైపాల్ కి పడదు, జైపాల్ తమ ప్రతి విషయంలో మద్యలో వస్తున్నాడనే ఉద్దేశ్యంతో ఆదివారం మధ్యాహ్నం రమేష్, జైపాల్ ఇద్దరూ ఆవులకు నీళ్లు తాగిపించనికి పొలంకి వెల్దామని సాయి గొండ షెడ్డు వద్దకు పోయేసరికి అంతలో సాయి గొండ మరియు అతని కొడుకులు హన్మంతు,