యువత సైబర్ మోసాలకు గురి కావద్దు
ప్రతి పాఠశాల, కళాశాలలలో చదువుకునే విద్యార్థులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలని, సైబర్ మోసగాళ్ళ వల్ల మోసాలకు గురి కావద్దని, బ్యాంక్ ఖాతా నెంబర్, ఎటిఎం కార్డ్ వివరాలు, ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దని, ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావొద్దని, మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని నేరేడుచర్ల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ మురళి చారి అన్నారు.
03-08-2026