పక్షపాతం ఉన్నోడు ప్రజానాయకుడు కాలేడు
16-12-2025
వనపర్తి, డిసెంబర్ 15 (విజయక్రాంతి) : పక్షపాతం ఉన్నాడో ప్రజా నాయకుడు కాలేడని ఎన్నికైన ప్రజాప్రతినిధులను అవమానిస్తే.ప్రజలే అంతు చూస్తారని మాజీ మంత్రి సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి అన్నారు. సోమవారం మూడో విడత సర్పంచ్ ఎన్నికల సందర్భంగా అడ్డాకల్ మండలం బలీదుపల్లి, కమ్మనూర్, చిన్న మునుగాల్ చెడు, పెద్ద మునగాల్ చెడు, పొన్నకల్ గ్రామాల అభ్యర్థులు వేణు యాదవ్, మునగాల లక్ష్మీ, పాలెం.శ్రీనివాసులు,ఎం.వెంకటేష్ , మహమూద్ ల తరపున విస్తృతంగా పర్యటించి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.