పాలమూరు బిడ్డ పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు పడావు పెట్టడమే కాకుండా దుష్ప్రచారం
వనపర్తి, మార్చి 24 (విజయక్రాంతి): పాలమూరు బిడ్డగా చెప్పుకునే సి ఎం రే వంత్ రెడ్డీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పట్టడమే కాకుండా దుష్ప్ర చారం చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డీ దుయ్యబట్టారు. మంగళవా రం జిల్లా, స్థానిక నాయకులు, రైతులతో కలిసి రేవల్లి మండల పరిధిలో గల గుడిపల్లి రిజర్వాయర్ ను ఆయన పరిశీలించారు.
25-03-2026