కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలి
25-06-2025
వనపర్తి మండలం : కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని మండల పార్టీ అధ్యక్షుడు కే మాణిక్యం, రైతు సమితి అధ్యక్షులు నరసింహ,డేగ మహేశ్వర్ రెడ్డి, చిట్యాల రాము లు అన్నారు. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాల మేరకు మండల నాయకులు మంగళవారం దత్తాయిపల్లె,చందాపూర్, సవాయిగూడెం గ్రామాలలో పర్యటించి నాయకుల ను,ప్రజలను స్థానిక సంస్థల ఎన్నికల కోసం సిద్ధం చేశారు.