కుంభస్థలం లాంటి పెద్ద గ్రామపంచాయతీల్లో గులాబీ జెండా ఎగిరింది
27-12-2025
వనపర్తి, డిసెంబర్ 26 (విజయక్రాంతి): అధికార పార్టీ అహం, మద్యం, డబ్బల ముందు ఫోటి లో నిలబడి గులాబీ జెండా మెడలో వేసుకుని ప్రజాక్షేత్రంలో యుద్ధం చేసి కుంభస్థలం లాంటి పెద్ద గ్రామ పంచాయతీ ల్లో గులాబి జెండా ఎగుర వేశారని ఎన్ని అడ్డంకులు సృటించిన రాష్ట్ర స్థాయి లో చరిత్ర సృష్టిచారు గోపాల్ పేట మండల ప్రజలు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.