నిజాయితీగా ఓటెయ్యాలి డబ్బు, మద్యానికి లొంగొద్దు
08-12-2025
కాటారం (మల్హర్), డిసెంబర్ 7 (విజయక్రాంతి) : ప్రజాస్వామ్యంలో ఎవరు, ఎవరికైనా ఓటు వేసే హక్కు ఉందని, గ్రామాల్లో నివసించే వారు అలాంటి ఓటును ఓ మంచి నాయకులకు వేస్తే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని, ఓటును డబ్బుకు అమ్ముకోకుండా నిజాయితీగా వేసి ప్రజాప్రతినిధులను ఎన్ను కోవాలని యైనైటెడ్ ఫోరమ్ పర్ ఆర్టీఐ జిల్లా కన్వీనర్ చర్లపల్లి వెంకటేశ్వర్లు గౌడ్, కాటారం డివిజన్ కన్వీనర్ చింతల కుమార్ యాదవ్ లు పిలుపునిచ్చారు.