దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా పనిచేయాలి
04-12-2025
ములుగు,డిసెంబర్3(విజయక్రాంతి):దివ్యాంగుల సాధికారతే లక్ష్యంగా పని5చేయాలని,దివ్యాంగులు సమాజానికి స్పూర్తి ప్రదాతలని,ప్రపంచ వేదికపై మన దేశ కీర్తిని చాటిన ఘనత దివ్యాంగులదని,వారితో ఆత్మీయంగా మెలగాల్సిన బాధ్యత సమాజంలో ప్రతీ ఒక్కరికీ ఉందని జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. అన్నారు.