16 February, 2026 | 3:47 PM
16-02-2026
ములుగు,ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రఖ్యాత శైవక్షేత్రమైన రామప్ప ఆల యంకు భక్తులు పోటెత్తారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వేలాది మంది భక్తులు క్యూలైన్లలో నిలబడి శివదర్శనం కోసం వేచి చూశారు.
వెంకటాపూర్, ఫిబ్రవరి15 (విజయక్రాంతి):క్రీడలతో యువతలో స్నేహభావం, ఐక్యత పెంపొందుతుందని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ములుగు జిల్లా అధ్యక్షులు బాదం ప్రవీణ్ అన్నారు.
ములుగు,ఫిబ్రవరి 15 (విజయక్రాంతి): మహాశివరాత్రి పర్వదినాన్ని పు రస్కరించుకుని రామప్ప దేవాలయం లో భ క్తుల సౌకర్యార్థం ఉచిత శుద్ధి చే యబడిన త్రాగునీటి కేంద్రాన్ని
ములుగు,ఫిబ్రవరి15(విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక లతో పాటు ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో కలెక్టరేట్ లో
14-02-2026
భీమదేవరపల్లి, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి) హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముత్తారం గ్రామంలోనీ శ్రీ త్రికుటేశ్వర ఆలయంలో నిర్వహించనున్న మహాశివరాత్రి
కన్నాయిగూడెం,ఫిబ్రవరి13(విజయక్రాంతి):ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవూల తాటి వనంలో కల్లుగీత కార్మిక సంఘం క్యాలెండర్ ను సొసైటీ అధ్యక్షులు తండ ప్రభాకర్ గౌడ్ అధ్యక్షతన ఆవిష్కరించడం జరిగింది.
గణపురం, ఫిబ్రవరి 13 (విజయక్రాంతి):ప్రసిద్ధిగాంచిన చారిత్రక సంపద కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ కు ములుగు జిల్లా వెంకటాపురం
కన్నాయిగూడెం,ఫిబ్రవరి13(విజయక్రాంతి): ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని గూర్రేవులా జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో శుక్రవారం విద్యార్థుల తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశ కార్యక్రమా న్ని
వెంకటాపూర్, ఫిబ్రవరి13 (విజయక్రాంతి):మండలంలోని ప్రసిద్ధ గాంచిన రామప్ప ఆలయం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు మిల్కూరి ఐలయ్య శుక్రవారం ఆలయ ప్రాంగణంలో ప్రమాణ స్వీకారం చేశారు.
వెంకటాపూర్, ఫిబ్రవరి13 (విజయక్రాంతి):మండలంలోని నర్సాపూర్ సెక్టార్ రామానుజాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గల గుంటూరుపల్లి, రామానుజాపూ ర్, చెంచుకాలనీ అంగన్వాడీ కేంద్రాల్లో చదువుతున్న
13-02-2026
వెంకటాపూర్,ఫిబ్రవరి12,(విజయక్రాంతి): తెలంగాణ భూమిపై భక్తి, భవ్యం, భరితమైన చరిత్రకు ప్రతీకగా నిలిచిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మరోసారి మ హాశివరాత్రి కళ్యాణ జాగరణ మహోత్సవాలకు సిద్ధమైంది..
మేడారం, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా గద్దెల ప్రాం గణంపై ఏర్పాటుచేసిన 828 హుండీల ద్వారా రూ.13,51,76,275 ఆదాయం లభించినట్లు ఈవో వీరస్వామి తెలిపారు.