13 February, 2026 | 1:36 PM
13-02-2026
వెంకటాపూర్,ఫిబ్రవరి12,(విజయక్రాంతి): తెలంగాణ భూమిపై భక్తి, భవ్యం, భరితమైన చరిత్రకు ప్రతీకగా నిలిచిన రామప్ప శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానం మరోసారి మ హాశివరాత్రి కళ్యాణ జాగరణ మహోత్సవాలకు సిద్ధమైంది..
మేడారం, ఫిబ్రవరి 12 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర సందర్భంగా గద్దెల ప్రాం గణంపై ఏర్పాటుచేసిన 828 హుండీల ద్వారా రూ.13,51,76,275 ఆదాయం లభించినట్లు ఈవో వీరస్వామి తెలిపారు.
12-02-2026
ములుగు,ఫిబ్రవరి11(విజయక్రాంతి): ములుగు కొత్త మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 14,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రములో బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తన ఓటు హక్కును వినియోగించు కున్నారు.
వెంకటాపూర్, ఫిబ్రవరి11,(విజయక్రాంతి): మండలంలోని ఇంచెంచెర్వుపల్లి గ్రామానికి చెందిన చెన్న వరలక్ష్మి అనారోగ్యంతో మృతిచెందింది. ఈ ఘటనతో గ్రా మంలో విషాద వాతావరణం నెలకొంది.
వెంకటాపురం(నూగూరు), ఫిబ్రవరి 11(విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను కాలరాసే ప్రయత్నం సరైన పద్ధతి కాదని గొండ్వాన సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి విమర్శించారు.
11-02-2026
ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని శంకరాజుపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలను,అంగన్వాడి సెంటర్లలను శంకరాజుపల్లి గ్రామ సర్పంచు దేవులపల్లి విజయ్ కుమార్ తనిఖీలు నిర్వహించారు. అనంతరం పిల్లలకి పోస్టికాహారం సక్రమంగా అందిస్తున్నారా..? లేదా..? అంగన్వాడీ టీచర్లను తెలుసుకున్నారు.
ములుగు కొత్త మున్సిపాలిటీలోని వార్డు నెంబర్ 14,జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని పోలింగ్ కేంద్రములో బుధవారం జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్. తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైనదని పేర్కొన్నారు.
మేడారం, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ మహా జాతర హుండీ నగదు లెక్కింపు కార్యక్రమం మంగళవారం పూర్తి చేశారు.
10-02-2026
వెంకటాపూర్, ఫిబ్రవరి 9,(విజయక్రాంతి):మండలంలోని ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ బేతి సతీష్ సోమవారం భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్) పార్టీలో చేరారు. బి.ఆర్.ఎస్ వెంకటాపూర్ మండల అధ్యక్షులు లింగాల రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
09-02-2026
వెంకటాపురం(నూగూరు), ఫిబ్రవరి 8(విజయక్రాంతి):ఆదివారం నాడు వెంకటాపు రం మండల కేంద్రంలో జిఎస్పి మండల కమిటీ సమీక్ష సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెమ్ సాయి దొర
మేడారం, ఫిబ్రవరి 8 (విజయక్రాంతి): మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా గద్దెల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన హుండీల లెక్కింపు హనుమకొండ నగరంలోని తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో కొనసాగుతోంది.
వెంకటాపూర్, ఫిబ్రవరి08,(విజయక్రాంతి):యువజన వ్యవహారాల శాఖ, కేంద్ర ప్రభుత్వానికి చెందిన మేరా యువభారత్ విభాగం వరంగల్ ఆధ్వర్యంలో హన్మకొండ జిల్లా బాలసముద్రంలోని యూత్ హాస్టల్లో ఐదు రోజులపాటు ఇంటర్ స్టేట్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు.