కోటగుళ్లను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తాం
గణపురం, ఆగస్టు 20 (విజయ క్రాంతి):కోటగుళ్లను పర్యటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని గణపురంలోని కాకతీయుల కోటగుళ్లు గణపేశ్వరాలయం సముదాయం, శిల్పాలు అద్భుతంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక డైరెక్టర్ (సంచాలకులు) రంజిత్ నాయక్ అన్నారు.
21-08-2026