పౌష్టికాహార లోపం లేని తెలంగాణను నిర్మించడమే లక్ష్యం
18-11-2025
ములుగు,నవంబరు17(విజయ క్రాంతి): రాష్ట్రంలోని పేదరికంలో ఉన్న పిల్లలను ఆరోగ్యంగా ఉంచడం కోసమే ప్రభుత్వం బలమై న ఆహారం అందించడానికి చర్యలు తీసుకుంటుందని,చిన్నపిల్లలు దేవుళ్లతో సమా నంగా అంగన్వాడీ టీచర్లు చూసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా,శిశు సంక్షే మ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క అన్నారు.