ములుగు అభివృద్ధికి కృషి
19-08-2025
ములుగు, ఆగస్టు 18 (విజయక్రాంతి) ః ములుగు జిల్లాలో రామప్ప,లక్నవరంను అభివృద్ది చేస్తూ,రాష్ర్టంలోనే ములుగు ప్రాంతాన్ని ప్రథమ స్థానంలో నిలపడానికి కృషి చేస్తున్నామని రాష్ర్ట పంచాయితీ రాజ్ మంత్రి సీతక్క అన్నారు. సోమవారం ములుగు మండలం ఇంచెర్ల గ్రామములో 37కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఎకో ఎత్నిక్ విలేజ్, డెవలప్మెంట్ వర్క్స్ ఫౌండేషన్ స్టోన్ ను రాష్ర్ట పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క