లొంగుబాటే శరణ్యమా?
26-04-2025
చర్ల, ఏప్రిల్ 2: ఛత్తీస్గఢ్, తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లోని కర్రె గుట్ట వద్ద నాలుగు రోజులుగా మావో యిస్టులపై అతిపెద్ద సైనిక ఆపరేషన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలైన కర్రెగుట్ట, నాడ్పల్లి, పుజారి కంకేర్ ప్రాం తాల్లో 10వేల మందితో భద్రతా బల గా లు కూంబింగ్ మొదలుపెట్టాయి. ఛత్తీస్ గఢ్ డీఆర్జీ, తెలంగాణ గ్రేహౌండ్స్, మహా రాష్ట్ర సీటూ బలగాలు సంయు క్తంగా ఈ ఆపరేషన్ చేపడుతున్నాయి.