calender_icon.png 1 May, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_37087668.webp
ఆభరణాల కోసం మహిళ హత్య: ఎస్పీ

30-04-2025

కామారెడ్డి,(విజయక్రాంతి): భర్త చనిపోయి ఒంటరిగా ఉంటున్న మహిళ ఒంటిపై ఉన్న బంగారు, వెండి నగల కోసం ఆమెను హత్య చేశారని కామారెడ్డి ఎస్సీ రాజేష్ చంద్ర(Kamareddy SC Rajesh Chandra) తెలిపారు. బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళ హత్య కేసు వివరాలను జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఏప్రిల్ 20న కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండల కేంద్రంలో జరిగిన లక్ష్మీ హత్య కేసును చేదించినట్లుఎస్పీ తెలిపారు. లింగంపేట్ మండల కేంద్రానికి చెందిన లక్ష్మీ ఒంటరిగా జీవిస్తూ కూలీ పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆమె కూతురు శిరీషకు వివాహం జరుగగా హైదరాబాద్ లో నివాసం ఉంటూ నిత్యం తల్లితో ఫోన్ లో సంభాషించేది.

article_74299967.webp
వేద తత్వశాస్త్రంపై ఆధారపడిన గ్రామం వెంకంపల్లి

30-04-2025

ఎల్లారెడ్డి,(విజయ క్రాంతి): ఆ గ్రామం అంత దైవ మార్గంలోనే ప్రయాణం చేస్తున్నారు.ఆ గ్రామానికి ప్రత్యేకత స్వాధ్యాయ పరివారం. ప్రతి సంవత్సరంకు ఒక్క సారి గ్రామస్తులు అందరు సుమారు 100 కుటుంబాలు కలిసి పరమ పూజ్య పాడురంగా,అథవాలే కు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.అనంతరం గ్రామంలో ప్రజలు తమ ఇంటి నుండి మంగళ హారతి లతో అమృతలయం నుండి గ్రామ విధులగుండ,హరస్ బోలో,జై యోగేశ్వర్ అంటూ,బూమి పూజ చేసే క్షేత్రానికి చేరుకొని బుధవారం గ్రామస్తులంతా ప్రత్యేక పూజలు నిర్వహించారు.గ్రామంలో చిన్న పెద్ద తేడా లేకుండా హమారా శక్తి,కృష్ణక భక్తి అంటూ ప్రత్యేక పూజలు చేశారు.