గోమాతను జాతీయమాతగా ప్రకటించాలని వినతి
భిక్కనూర్, ఏప్రిల్ 27:(విజయ క్రాంతి): గోమాతను జాతీయమాతగా, దేశమాతగా ప్రకటించి గోవధను నిషేధించాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఎమ్మార్వో కార్యాలయాల ద్వారా రాష్ట్రపతి, ప్రధానమంత్రి, గవర్నర్, ముఖ్యమంత్రులకు మెమోరండాలు పంపించారు.
28-04-2026