బీర్కూర్లో సైబర్ మోసం..
బాన్సువాడ, జూన్ 7 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన షేక్ మజార్ సైబర్ మోసగాళ్ల బారిన పడి రూ.95,100 నగదును కోల్పోయాడు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం, తన ఫోన్కు వచ్చిన ఆర్టీవో యాప్ లింక్ను నమ్మి క్లిక్ చేయడంతో సైబర్ నేరగాళ్లు అతని బ్యాంకు ఖాతాకు ప్రాప్యత పొందారు.
08-06-2026