19 February, 2026 | 12:03 PM
19-02-2026
తాడ్వాయి, ఫిబ్రవరి,18( విజయ క్రాంతి ): రైతుల నుంచి కొనుగోలు చేసిన మక్కల డబ్బులు ప్రభుత్వం వెంటనే రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని భారతీయ కింఘ్ నాయకులు డిమాండ్ చేశారు.
వేసవిలో పట్టణ ప్రజలకు నీటి ఎద్దడి రానివ్వమని మున్సిపల్ చైర్ పర్సన్ మాణిక్య ఉమారాణి అన్నారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని బుర్ర మత్తడి, పెద్ద చెరువు వద్దగల ఫిల్టర్ బెడ్ల పనితీరును పరిశీలించిన అనంతరం ఆమె అధికారులతో మాట్లాడారు.
బిచ్కుంద, ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో గల బిచ్కుంద మున్సిపాలిటీ కేంద్రంలోని ప్రాచీన సద్గురు బస్వలింగప్ప స్వామి మఠం శివభక్తుల ఆధ్యాత్మిక కేంద్రంగా పేరుగాంచింది.
కామారెడ్డి, ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో విద్యా విధానానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పిందని టి పి టి ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్ కుమార్ అన్నారు.
దోమకొండ , ఫిబ్రవరి 18, (విజయక్రాంతి): ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీని విమర్శించే స్తాయి కామారెడ్డి ఎమ్మెల్యే రమణారెడ్డికి లేదని దోమకొండ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎల్లారెడ్డి ఫిబ్రవరి 18 (విజయక్రాంతి): వైస్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మరుసటిరోజే, పనులు ప్రారంభించిన వైస్ చైర్మన్ మతమాల భాగ్యవతి.
కామారెడ్డి, ఫిబ్రవరి 18, (విజయక్రాంతి): చెరుకు లోడ్తో వెళ్తున్న ఎడ్లబండ్లను కంటైనర్ ఢీకొంది. దీంతో రెండు ఎడ్లు మృతి చెందగా ఓ వ్యక్తికి గాయాలయ్యాయి.
నిజాంసాగర్ ఫిబ్రవరి 18 (విజయ క్రాంతి): నిజాంసాగర్ మండలంలోని అచ్చంపేట గ్రామంలోని చౌక ధరల దుకాణాన్ని నిజాంసాగర్ తహసిల్దార్ భుజంగరావు బుధవారం తనిఖీ చేశారు.
కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గంలో సామాజిక సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న దాత తిమ్మయ్యగారి సుభాష్ రెడ్డి మరో విశిష్ట సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు సుభాష్ రెడ్డి ఫౌండేషన్ సభ్యులు బుధవారం తెలిపారు.
18-02-2026
రానున్న వేసవికాలం ప్రారంభమవుతున్న సందర్భంగా స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ ప్రజలు ఆరుబయట రాత్రి వేళలో నిద్రించవద్దని తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ భార్గవ్ గౌడ్ మాట్లాడుతూ... మండలంలోని ప్రజలకు పలు సూచనలు తెలియజేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో విద్యా విధానానికి 15% నిధులు కేటాయిస్తామని చెప్పిందని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సకినాల అనిల్ కుమార్ అన్నారు. జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేయాలని బుధవారం కామారెడ్డిలో ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.