పాత నేరస్తులపై నిఘా పెంచాలి
18-04-2025
కామారెడ్డి, ఏప్రిల్ 17 (విజయ క్రాంతి), జిల్లాలో పాత నేరస్థులపై నిఘాను పెంచాలని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. గురువారం కామారెడ్డి జిల్లా మాచారెడ్డి, రామారెడ్డి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా పోలీస్ స్టేషన్లలో రికార్డులను పరిశీలించారు.