బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలి
30-04-2024
లోక్సభ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్కు ఓటు వేసి గెలిపించాలని పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, డీసీసీబీ మాజీ చైర్మ న్ పోచారం భాస్కర్రెడ్డి పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం ఆయన బాన్సువాడ మండలం రాంపూర్, పులికుచ్చతాండా, రాంపూర్ తండాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.