calender_icon.png 9 February, 2025 | 2:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_75493500.webp
విద్యా వ్యవస్థను బ్రష్టు పట్టించిండ్రు

08-02-2025

గత ప్రభుత్వం మాయమాటలు చెప్పి శివపుటకు రాజకీయాలు చేస్తూ కాలం వెళ్లదీశారని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌకుంట్ల మండల కేంద్రంలోని ZPHS పాఠశాలలో, ముచ్చింతల్ గ్రామంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల లో టెన్త్ క్లాస్ విద్యార్థులకు స్టడీ మెటీరియల్ కాలినడకన పాఠశాలలకు వచ్చే పలు గ్రామాల విద్యార్థులకు సైకిళ్ల పంపిణీ, చిన్న చింతకుంట దేవరకద్ర మండలాలకు విద్యుత్ ట్రాన్స్ఫార్లను దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అందజేశారు. విద్యార్థులు బాగా చదువుకోవాలని, మీ చదివే మీ ఇంటి ఎదుగుదలకు తోడ్పడుతుందని విషయాన్ని నిరంతరం గుర్తు పెట్టుకోవాలని సూచించారు.