ఉచిత ఆటో ఏర్పాటు అభినందనీయం
రాజాపూర్ జూన్ 18: మండలంలోని మల్లేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన కీర్తిశేషులు పసులది చిన్నారెడ్డి, భారతమ్మ కుమారులు లింగారెడ్డి, కృష్ణారెడ్డి తమ పుట్టిన ఊరికి ఏదో సేవ చేయాలనే ఒక గొప్ప సంకల్పంతో గ్రామం నుండి చదువుకునేందుకు రాజాపూర్ నడుచుకుంటూ వెళుతున్న బాలికలకు తన సొంత ఖర్చులతో ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.
19-06-2026