గిరిజనుల అభివృద్ధికి కాంగ్రెస్ చేసిన కృషి చిరస్మరణీయం
బాలానగర్, జూన్ 28, ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నాయకత్వంలో గిరిజనులకు (ఎస్టీ) రాజ్యాంగబద్ధమైన రిజర్వేషన్లు అమలులోకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తున సందర్భంగా, టీపీసీసీ ఆదివాసీ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘ఇందిరమ్మ ఆశీర్వాద బస్సు యాత్ర‘ కార్యక్రమం ను బాలానగర్ మండలంలోని మేడిగడ్డ తండాలో ఘనంగా నిర్వహించారు.
29-06-2026