అందరిలో దైవభక్తి ఉండాలి
మహబూబ్ నగర్ టౌన్, ఏప్రిల్ 2: ప్రతి ఒక్కరిలో దైవభక్తి ఉండాలని నగర డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. గురువారంగణేష్ నగర్, మినీ ట్యాంక్ బండ్, మర్లు, మొనప్ప గుట్ట, మొండి గెరి, డబుల్ బెడ్రూం, వేపుర్ గ్రామంలో నిర్వహించిన హనుమాన్ జయంతి కార్యక్రమంలో మహబూబ్ నగర్ డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి పాల్గొన్నారు.
03-04-2026