మరింత వేగంగా అభివృద్ధి పనులు
18-12-2025
మహబూబ్నగర్, డిసెంబర్ 17(విజయక్రాంతి): అందరూ ఆర్థికంగా ఎదగాలన్నదే తమ సంకల్పమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం నగరంలోని కలెక్టర్ బంగ్లా సమీపంలో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జి గుంతలు, గతుకులతో ప్రమాదకరంగా మారిందని ప్రజల నుంచి వినతులు అందాయని, ఆ విషయం తన దృష్టికి కూడా వచ్చిందని ఎమ్మెల్యే తెలిపారు.