calender_icon.png 27 November, 2025 | 7:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Districts

article_43832287.webp
కదిలించిన ఎమ్మెల్యే.. కరుణించిన మంత్రి

27-11-2025

జడ్చర్ల, నవంబర్ 26: రామస్వామి గుట్ట తండా ప్రజల కల సాకారం కొత్తగా 3.6 కిమీల బీటీ రోడ్డు మంజూరు తీరిపోనున్న తరతరాల కష్టం. పెద్దదిరాల నుంచి చిన్న రేవల్లి వరకు కొత్త బీటీ రోడ్డు రోడ్డు నిర్మాణానికి తక్షణం చర్యలు తీసుకోవాలని అధికారులకు మంత్రి ఆదేశించరని,కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన అనిరుధ్ రెడ్డి జడ్చర్ల మండలంలోని రామస్వామి గుట్ట తండా ప్రజల ఎన్నో ఏళ్ల నిరీక్షణకు తెర పడిందని,సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న రహదారి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి వెల్లడించారు.