17 April, 2026 | 2:21 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

Districts - Mahabubnagar

article_50901704.webp
సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడుతూ అందరికి సంకల్పంతోనే రాజకీయాల్లోకి వచ్చానని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. 11, 18వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల మహిళలకు అందించారు. ఈ సందర్బంగా ఎమ్మెస్సార్ మాట్లాడుతూ ఉచిత బస్, 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, రేషన్ కార్డ్స్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ , వంటి పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందిస్తుందన్నారు. ఒక్కసారి మనసుపెట్టి ఆలోచించాలని గత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదేళ్లు పాలించిన ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వకపోవడం వెనక ఉన్న అంతర్యమేమిటిని ప్రశ్నించారు.

17-04-2026

article_38595010.webp
ప్రభుత్వ పథకాలు అంటే ప్రజల జీవితాల్లో మార్పు

మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలు అంటే ప్రజల జీవితాల్లో మార్పు తీసుకువచ్చేందుకు అని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా 32వ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ చీరల పంపిణీ భాగంగా వార్డ్ సభలో మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం హామీలు. ఉచిత బస్, 200 యూనిట్స్ ఉచిత విద్యుత్, రేషన్ కార్డ్స్, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఆరోగ్య శ్రీ , వంటి పథకాలు అర్హులైన ప్రతి లబ్ధిదారులకు అందిస్తుంది అని తెలిపారు. కార్యాచరణ ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అయి మహబూబ్ నగర్ కార్పొరేషన్ అభివృద్ధి కి సహకరించలి అని కోరారు అనంతరం ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజన్న , డి ఎం సి లక్ష్మీ,

16-04-2026