బీఆర్ఎస్లోకి జనరల్ సంఘం నేతలు
15-01-2026
మహబూబ్నగర్ టౌన్, జనవరి 14 : మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో జాండ్రా సంఘం నాయకులు చేరారు. సంఘం సీనియర్ నాయకులు ఈశ్వరయ్య, సంఘం సభ్యులు రామస్వామి, దోమ వెంకటేష్, స్వామి, అశోక్, శ్రీనివాసులు, బుచ్చన్న, జ్ఞానేశ్వర్, ఆనందకుమార్, రాఘవేంద్ర ప్రసాద్, బాలరాజుతో పాటు పలువురు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సమక్షంలో పార్టీలో చేరారు.