26 March, 2026 | 5:48 PM

Districts

article_41864086.webp
బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపిస్తుందా?

చిన్న చింతకుంట మార్చి 25: మండల కేంద్రం నుంచి ఉంద్యాల హైలెవల్ బ్రిడ్జి శంకుస్థాపన గత నెల 24న చేసిండ్రు. హై లెవల్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్ర ధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద ఈ బ్రిడ్జి నిర్మాణం నిధులు మంజూరైనట్లు తెలుస్తుంది. రూ 1.70 కోట్ల నిధుల ఖర్చు తో ఈ బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం కేటాయించింది. ప్రజలకు ఎంతో ఉపయోగప డేందుకు ప్రభుత్వాలు నిధులు కేటాయించి బ్రిడ్జిలు నిర్మాణం చేపడుతుంటే కొందరు కాంట్రాక్టర్లు నిర్లక్ష్య కారణంగా బ్రిడ్జి నాణ్యత లోపిస్తుందని గ్రామస్తులే పలువురు పేర్కొంటున్నారు.

26-03-2026