మహిళ సంఘాల చేతికి 'సోలార్ పవర్'
మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు శనివారం. నియోజకవర్గ కేంద్రంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మహిళలు చిన్న, చిన్న వ్యాపారాలకే పరిమితం కాకుండా, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దేలా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొని సోలార్ ప్లాంట్ లు, పెట్రోల్ బంకులు మహిళా సంఘాలకు కేటాయించామన్నారు.
13-06-2026