23 June, 2026 | 4:22 AM

Districts - Mahabubnagar

article_77833398.webp
యువత పాలమూరు గడ్డకు పేరు తేవాలి: మంత్రి వాకిటి శ్రీహరి

మహబూబ్ నగర్: తెలంగాణ బిడ్డ ఒలింపిక్స్ స్థాయికి ఎదిగే విధంగా కార్యాచరణ చేపట్టామని మంత్రి వాకిటి శ్రీహరి(Minister Vakiti Srihari) పేర్కొన్నారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో వాకిటి శ్రీహరి పర్యటించారు. 400 మీటర్లు, 8 లైన్ల సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్(Synthetic athletic track) ఏర్పాటుకు మంత్రి వాకిటి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ... మహబూబ్ నగర్ స్టేడియానికి రూ. 12 కోట్లు మంజురయ్యాయని తెలిపారు. యువత అవకాశాలను వినియోగించుకుని పాలమూరు గడ్డకు పేరు తేవాలని సూచించారు. ఆటతోనే ప్రపంచానికి చూపించాలనుకున్న వారికే ఆట వస్తుందని వివరించారు.

22-06-2026