ఇప్పపువ్వుతో ప్రభుత్వానికీ, ఆదివాసీలకు కోట్ల ఆదాయం
జడ్చర్ల, మార్చి 25: పప్పుతో ప్రభుత్వానికి ఆదివాసీలకు కోట్ల ఆదాయం సమకూర్తుందని ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. గురువారం అసెంబ్లీలో ఇప్పప్పుపై ప్రత్యేకంగా ఎమ్మెల్యే సంభాషించారు. టకీలా పదేళ్ల లోనే మెక్సికో టకీలాను అధిగమిస్తుందని, ఇప్పపువ్వు మద్యానికి 5 వేల ఏళ్ల ఘన చరిత్ర ఉందన్నారు. బ్రిటీష్ పాలకులు ఇప్పపువ్వు మద్యాన్ని నిషేధించడం వెనక కుట్ర ఉందని,విదేశాల్లో ఇప్పపువ్వు ను దిగుమతి చేసుకొని మద్యం తయారు చేస్తున్నారన్నారు.
26-03-2026