నీట్ పీజీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు
మహబూబ్నగర్, అర్బన్ ఆగస్టు 30 : జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ పీజీ 2026 పరీక్షను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఎస్పీ డి. జానకి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ జె.పి.ఎన్.సి.ఈ.లోని పరీక్షా కేంద్రాన్ని సందర్శించి భద్రతా, మౌలిక వసతులు, ప్రవేశ విధానాన్ని పరిశీలించారు.
31-08-2026