అభివృద్ధి ఎజెండా.. సంక్షేమమే తమ లక్ష్యం
మహబూబ్ నగర్ (విజయక్రాంతి): ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో పలు రహదారుల విస్తరణ, మరమ్మత్తు పనులకు శంకుస్థాపన చేయడానికి జిల్లా కేంద్రానికి విచ్చేసిన రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి , పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ విప్, మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Mahabubnagar MLA Yennam Srinivas Reddy), కలెక్టర్ ఖుష్బూ గుప్తాలు మంత్రులను సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు.
13-07-2026