ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి వ్యాఖ్యలను అధ్యయనం చేస్తాం
జడ్చర్ల, మార్చి 13: అభివృద్ధిని అంచలంచలుగా వేగవంతంగా చేస్తూ అడుగులు వే స్తున్నామని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూప ల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం జడ్చర్ల మున్సిపాలిటీలో రూ.4.33 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించిన మున్సిపాలిటీ భవనాన్ని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు జూ పల్లి కృష్ణారావు, జడ్చర్ల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ రెడ్డి తో కలిసి ఘనంగా ప్రారంభించారు.
14-03-2026