ప్యాకేజీ చెల్లింపులన్నింటినీ పూర్తి చేయండి
మహబూబ్ నగర్, జూన్ 10 (విజయక్రాంతి): పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద నిర్మిస్తున్న ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసితుల సమస్యలన్నింటినీ పరిష్కరించి, రాబోయే 2 నెలల్లోగా పెండింగ్ పరిహార ప్యాకేజీ చెల్లింపులన్నింటినీ పూర్తి చేయాలని భూ సేకరణ పునరావాసం, పునర్నిర్మాణం కమిషనర్ కె .శివకుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు.
11-06-2026