బీఆర్ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు
రాజాపూర్ ఏప్రిల్ 21: రాజాపూర్ మండలంలోని కుత్నేపల్లి గ్రామ పంచాయతీకి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉప సర్పంచ్ మణెమ్మ బంద్యా నాయక్, కాంగ్రె స్ పార్టీ గ్రామ అధ్యక్షులు రూప్ సింగ్, కాం గ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు తిరుమలేష్, ఇందిరమ్మ కమిటి సభ్యులు శ్రీను నాయక్, వెంకటేష్, దూల్య నాయక్ మంగళవారం బిఆర్ఎస్ పార్టీలో చేరారు.
22-04-2026