గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
02-05-2024
బీజేపీ కార్యకర్తలు లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ పిలుపునిచ్చారు. జడ్చర్ల, మహబూబ్నగర్ నియోజకవర్గాలకు చెందిన పలువురు బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు బుధవారం బీజేపీలో చేరారు.