దేవరకద్ర గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం...
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో దేవరకద్ర నియోజకవర్గంలో గెలిచి రెండోసారి కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి అన్నారు. దేవరకద్ర మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కౌకుంట్ల, చిన్నచింతకుంట ,దేవరకద్ర, మండలాల బిఎల్ఏలు, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, సర్పంచ్లు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్లు, మండల మరియు పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులతో ఎస్ఐఆర్ పై నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని మాట్లాడారు.
21-07-2026