4 September, 2026 | 10:49 PM

Breaking News

అబద్దాల కాంగ్రెస్ ని తరిమి కొట్టండి   •   ఉమ్రిలో ఘనంగా మండల స్థాయి కబడ్డీ టోర్నమెంట్ ప్రారంభం   •   శిరీష కుటుంబానికి అండగా నిలవాలి   •   మద్దూరులో అభివృద్ధి పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి   •   బాన్సువాడలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు   •   హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం : మాజీ ఎమ్మెల్యే గండ్ర   •   శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు - యాదవుల ఐక్యతకు నిదర్శనం   •   ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో సర్పంచ్‌, ఉప సర్పంచ్‌ ఆకస్మిక తనిఖీ   •   నిజాంసాగర్ మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా బీ సమత, అజయ్ కుమార్   •   కొత్తగూడెం కలెక్టరేట్ వద్ద ఎంపీ వద్దిరాజు, మాజీ మంత్రి వనమా వంటావార్పు   •  

జలసౌధలో KRMB త్రిసభ్య కమిటీ భేటీ

04-09-2026 | 12:12pm

హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నీటి పంపిణీ(Water distribution) అంశంపై జలసౌధలో(Jalasoudha) శుక్రవారం నాడు KRMB త్రిసభ్య కమిటీ సమావేశమైంది. కృష్ణా నది యాజమాన్య బోర్డు(Krishna River Management Board) సభ్య కార్యదర్శి సతీశ్ అధ్యక్షతన ఈ భేటీ జరిగింది. సమావేశంలో తెంలగాణ ఇంజీనీర్ ఇన్ చీఫ్ రమేశ్ బాబు, ఏపీ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, ఇంజినీర్లు పాల్గొన్నారు. శ్రీశైలం, నాగార్జునసాగర్(Nagarjuna Sagar)లో నీటి నిల్వలు, తెలంగాణ, ఏపీ తాగు నీటి అవసరాలపై చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.