3 September, 2026 | 9:06 PM

Districts - Jogulamba Gadwal

article_34992877.webp
అలంపూర్ అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక దృష్టి

అలంపూర్, ఆగస్టు 31: జోగులాంబ శక్తిపీఠం అభివృద్ధితో పాటు ఆలంపూర్ ప్రాంత మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. సోమవారం అలంపూర్‌లోని జోగులాంబ రైల్వే స్టేషన్‌ను మంత్రి పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు.అమృత్ భారత్ పథకంలో భాగంగా రూ.6.07 కోట్లతో చేపడుతున్న రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయని కిషన్‌రెడ్డి వెల్లడించారు.మిగిలిన పనులను త్వరగా పూర్తి చేసి, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా స్టేషన్‌ను

31-08-2026 | 03:22pm

article_56376959.webp
నిరుద్యోగ సమస్య పరిష్కారానికి పాలకులు చర్యలు చేపట్టాలి

కొత్తగూడెం టౌన్, (విజయక్రాంతి): నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు నమగ్ర చర్యలు చేపట్టి యువతకు విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించాలని ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఎస్కే ఫహీమ్ దాదా అన్నారు. శనివారం సిపిఐ కార్యాలయం శేషగిరి భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షులు అనుముల సాయితో కలిసి ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో వేలాది ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, దీంతో సకాలంలో ప్రజాసేవలు ముందుకు సాగడం లేదన్నారు. వెంటనే ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించాలని కోరారు.

29-08-2026 | 03:19pm