18 August, 2026 | 4:25 PM

Breaking News

సిర్గాపూర్‌లో షీటీం ఆధ్వర్యంలో పోలీస్ అవగాహన కార్యక్రమం   •   ఆదివాసీ కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గ, జిల్లా అధ్యక్షుల ఎన్నికలపై ఎగ్జిక్యూటివ్ సమావేశం   •   ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలు   •   సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ఘన నివాళులు   •   లగ్డారం రైతుల తరఫున హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు   •   బహుజనుల రాజ్యస్థాపనే లక్ష్యం   •   సర్ధార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు   •   అభివృద్ధిలో నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదు   •   ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలి: ఎమ్మార్వో   •   బీడీ కార్మికులకు జీవన భృతి చెల్లించాలి   •  

19 డిమాండ్లపై అసెంబ్లీలో కొనసాగుతున్న చర్చ

29-07-2024 11:49 AM

హైదరాబాద్: శాసనసబలో 19 డిమాండ్లపై చర్చ కొనసాగుతోంది. మద్యాహ్నం 3 తర్వాత డిమాండ్లపై మంత్రులు సమాధానాలు చెప్పనున్నారు. శాసనసభలో ఉప ముఖ్యమంత్రి భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, రాజనర్సింహ పద్దులను ప్రవేశపెట్టనున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరుఫున  మంత్రులు పద్దులు ప్రవేశపెట్టారు. పద్దులపై చర్చను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రారంభించారు.