calender_icon.png 30 July, 2025 | 12:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురాతన స్వయంభు శివాలయని దర్శించుకున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు

29-07-2025 01:08:53 PM

ఖమ్మం,(విజయక్రాంతి): ఖమ్మం భద్రాద్రి జిల్లాలో పర్యటనకు మొదటిసారి వస్తున్న బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ఖమ్మం జిల్లా కూసుమంచి పురాతన స్వయంబు శివాలయంను దర్శించుకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు బిజెపి జిల్లా అధ్యక్షుడు నెల్లూరి కోటేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లా నాయకులు కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు.