15 June, 2026 | 7:17 PM

Breaking News

వెంకట్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పద్మావతి   •   బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాలు వేగంగా చేయాలి   •   సెలవులకు ముగింపు... ప్రభుత్వ పాఠశాలల్లో సందడి ప్రారంభం   •   అర్హులైన గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు   •   ఇండియన్ రెడ్ క్రాస్ సభ్యత్వ నమోదులో రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాను నంబర్ 1గా నిలపాలి   •   పాఠశాలలు, వసతి గృహాలు, ఆరోగ్య కేంద్రాల్లో పరిశుభ్రత, నాణ్యమైన సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలి   •   గిడ్డంగుల్లో ధాన్యం నిల్వతో అధిక లాభాలు   •   రేషన్ షాపుల ద్వారా ఉచితంగా 14 రకాల నిత్యవసర సరుకులు అందించాలి   •   ప్రైవేటు భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత జాబితా(22-ఏ)నుండి విముక్తి కల్పించండి   •   కోర్ట్ కు సిమెంట్ బెంచీల వితరణ   •  

ఎందుకీ విధ్వంసాలు?

18-10-2024 12:00 AM

ఇటీవలి కాలంలో హిందువుల ఆచారాలను, నమ్మకాలను దెబ్బ తీసే చర్యలు ఎక్కువైనాయి. నగరంలో కొందరు దుండగులు దేవాలయాలపై దాడులు చేయడం శోచనీయం. సికింద్రబాదులో ముత్యాలమ్మ గుడిలో జరిగిన దారుణం తాజాగా ఈ పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇది ముమ్మాటికీ సహించరాని దుశ్చర్య. ప్రశాంతంగా ఉన్న నగరాన్ని అనవసరంగా ఇటువంటి విధ్వంసకర చర్యలతో రెచ్చగొట్టడం సమంజసం కాదు. ఇకపై ఇటువంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలి. హిందువుల మనోభావాలను కాపాడాలి.

 శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్