20 July, 2026 | 5:38 PM

Breaking News

శ్రీ ఉమామహేశ్వరం ఆలయ అభివృద్ధికి దాతల చేయూత   •   మున్సిపాలిటీలోనూ ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలి   •   సింగరేణి డిస్పెన్సరీని పునఃప్రారంభించిన డైరెక్టర్ (పి&పి) కె. వెంకటేశ్వర్లు   •   ముద్దసాని దామోదర్ రెడ్డి చేసిన సేవలు మరువలేనివి   •   మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి   •   తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు   •   చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ   •   ఎస్‌ఐఆర్ ప్రక్రియ వేగవంతం చేయాలి   •   ఓటు హక్కుపై ప్రజల్లో అవగాహన   •  

రచయిత్రి స్వర్ణకిలారికి పురస్కారం

20-07-2026 12:00 AM

గుంటూరు జిల్లా రచయితల సంఘం యేటా ప్రతిష్ఠాత్మకంగా కవులు, రచయితలకు పురస్కారాలు ప్రదానం చేస్తున్నది. దీనిలో భాగంగానే ఈ ఏడాది కూడా పురస్కారాలు అందుకోనున్న కవి, రచయితలను ఎంపిక చేసింది. పురస్కారాల ఎంపికకు మొత్తం ౨౦ కథా సంపుటాలు, ౩౩ కవితా సంపుటాలు అందాయని సంఘం అధ్యక్షురాలు భవానీదేవి, ఎస్‌ఎం సుభాని తెలిపారు.

కాగా, వాటిలో స్వర్ణ కిలారి ‘గోడవతల’ కథా సంపుటి, విజయ్ కోగంటి ‘ఎవరిదీ చూపు’ కవితాల సంకలనం పురస్కారాలకు ఎంపికయ్యాయని ప్రకటిం చారు. ఎంపికైన రచయిత్రి స్వర్ణ, కవి విజయ్‌కి త్వరలో ఏపీలోని గుంటూరు జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న కార్యక్రమంలో పురస్కారాలు ప్రదానం చేస్తామని వెల్లడించారు.