15 March, 2026 | 6:21 PM

Breaking News

అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •   రాష్ట్రంలోనే సుల్తానాబాద్ మున్సిపాలిటీని ఆదర్శంగా నిలుపుతా   •   భిక్కనూర్ పీహెచ్‌సీ పరిధిలో గ్రామ సిబ్బందికి వైద్య శిబిరాలు   •   పెద్దమల్లారెడ్డి గ్రామపంచాయతీ సిబ్బందికి సన్మానం   •   డ్రగ్స్ టెస్టుకు నేను సిద్ధం   •  

కేరళ సీఎంను కలిసిన చిరంజీవి

09-08-2024 12:05 AM

ఇటీవల మెగాస్టార్ చిరంజీవి కేరళ రాష్ట్రం వయనాడ్ విపత్తుపై స్పందిస్తూ తనవంతు బాధ్యతగా రూ.కోటి విరాళం ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ఆయన గురువారం కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిశారు. తన తనయుడు రామ్‌చరణ్‌తో కలిసి చిరంజీవి ప్రకటించిన ఆర్థిక సహాయం చెక్కును ఆయన ఈ సందర్భంగా కేరళ సీఎంకు అందించారు. కొద్దిసేపు పలు అంశాలపై మాట్లాడుకున్నారు.