31 August, 2026 | 6:35 PM

Breaking News

సమాజంలో అన్ని వర్గాలు అభివృద్ధి చెందాలి   •   లక్ష్యాన్ని నిర్దేశించుకొని పట్టుదలతో సాధించాలి   •   అంధత్వాన్ని నివారించాలి: అదనపు కలెక్టర్ విక్టర్   •   చిరుతపులి సంచారం... వెంకంపల్లి గ్రామస్తులు ఆందోళన   •   పర్యావరణం పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత   •   ప్రజా ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి   •   అభివృద్ధిలో కరీంనగర్‎ను ఆదర్శంగా తీర్చిదిద్దుతాం: బండి సంజయ్   •   శ్రీ పెద్దమ్మ తల్లి ఆశీస్సులతో అందరూ సుభిక్షంగా ఉండాలి   •   రైల్వే హబ్ గా గద్వాల జిల్లా అభివృద్ధి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.   •   మాజీ ఎంపీపీను పరామర్శించిన ముత్తారం కళాశాల అధ్యాపకులు   •  

ప్రజా ప్రభుత్వంతోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి

31-08-2026 05:28 PM

గణపురం,(విజయక్రాంతి): మండలంలోని బుద్ధారం గ్రామంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన స్మార్ట్ రేషన్ కార్డులను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సోమవారం పంపిణీ చేశారు. గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన ప్రతి లబ్ధిదారుడికి స్మార్ట్ రేషన్ కార్డులు అందుతున్నాయని, ప్రభుత్వం అందిస్తున్న రేషన్, ఇతర సంక్షేమ సౌకర్యాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. స్మార్ట్ రేషన్ కార్డు కేవలం రేషన్ పొందేందుకే కాకుండా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా అవసరమైన సమయంలో అక్కడి నుంచే రేషన్ పొందే వెసులుబాటు కల్పించామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు.