11 March, 2026 | 2:31 PM

Breaking News

పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •   13 ఏళ్లుగా కోమాలో ఉన్న వ్యక్తికి కారుణ్య మరణం అనుమతి.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు   •   స్పీకర్ నిర్ణయం చరిత్రలో చీకటి రోజు   •   ఛత్తీస్‌గఢ్‌లో 108 మంది మావోయిస్టుల లొంగుబాటు.. రూ.3.95 కోట్ల రివార్డు ఉన్నవారు   •   కేంద్రమాజీ మంత్రి కావూరి సాంబశివరావు కన్నుమూత.. రాజకీయ రంగంలో విషాదం   •  

శ్రీ శబరి మాత ఆశ్రమానికి విరాళం

19-03-2025 12:00 AM

తాడ్వాయి, మార్చి, 18( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శ్రీ శబరిమాత ఆశ్రమానికి మంగళవారం ప్రముఖ వ్యాపారి చాట్ల శ్రీశైలం విరాళం అందించారు రాబోయే శ్రీరామనవమి ఉత్సవాలకు గాను 21 క్వింటాళ్ల బియ్యం రూ.15 వేల నగదు ఆశ్రమానికి అందించారు ఈ కార్యక్రమంలో ఆశ్రమ ప్రతినిధులు పండరి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.