28 March, 2026 | 4:58 PM

Breaking News

మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •  

అంగన్వాడిలో ఈసీసీఈ డే నిర్వహణ

28-03-2026 03:38 PM

ఇల్లందు టౌన్,(విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలలో ప్రతినెల నాలుగో శనివారం నిర్వహించే ఈసీసీఈ డే కార్యక్రమాన్ని పట్టణంలోని వెంగళరావు కాలనీ 11, 15వ వార్డులు సంయుక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 11వ వార్డు కౌన్సిలర్ మొగిలి లక్ష్మి, 15వ వార్డు కౌన్సిలర్ సోనీ భాయ్ పాల్గొని మాట్లాడుతూ... అంగన్వాడిలో పిల్లలకు అందించే పౌష్టికాహారం, గర్భిణీల ఆహారం, పిల్లల ఎదుగుదల, మానసిక ఆరోగ్యంపై అవగాహన కల్పించి పిల్లలతో అక్షరాభ్యాసం చేయించారు. అనంతరం కౌన్సిలర్ మొగిలి లక్ష్మిని శాలువాతో సత్కరించారు.