18 March, 2026 | 12:05 PM

Breaking News

మూసీ ప్రాజెక్ట్ మొదటి దశ డీపీఆర్ తయారైంది: మంత్రి శ్రీధర్ బాబు   •   మేం వ్యతిరేకం కాదు.. మూసీ ప్రక్షాళన ప్రారంభమయ్యిందే బీఆర్ఎస్ హయాంలో   •   మూసీ ప్రాజెక్ట్ డీపీఆర్.. కేవలం రెండు నెలల్లోనే ఎలా తయారైంది?   •   మహిళలకు రూ. వేల కోట్ల సంక్షేమ పథకాలు   •   మొక్కజొన్న కంకులతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు.. హరీష్ రావు చేతికి గాయం   •   తండ్రీకూతుళ్లు సజీవదహనం.. అల్లుడిపైనే అనుమానం!   •   గుండాల మండలంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు   •   లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌   •   డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల మధ్య స్థలం కబ్జా.. పట్టించుకొని తహసిల్దార్   •   రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలపై వాయిదా తీర్మానం   •  

అలహాబాద్ హైకోర్టుకు వెళ్లండి

13-07-2024 12:14 AM

హథ్రాస్ ఘటనపై పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీం

హథ్రాస్, జూలై 12 : ఉత్తరప్రదేశ్‌లో 121 మంది ప్రాణాలు బలిగొన్న హథ్రాస్ తొక్కిసలాట ఘటనపై విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు శుక్రవారం నిరాకరించింది. ఇలాంటి కేసుల విచారణకు హైకోర్టులు సిద్ధంగా ఉన్నాయని, అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీంకోర్టు  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జేబీ పార్దివాలా, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పిటిషనర్‌ను ఆదేశించింది. తొక్కిసలాట ఘటనపై విచారణ చేపట్టాలని కోరగా ఈమేరకు అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది.