18 April, 2026 | 5:32 PM

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అంజవ్వ గణేష్

02-04-2025 12:00 AM

బాన్సువాడ ఏప్రిల్ 01(విజయ క్రాంతి) బాన్సువాడ నియోజకవర్గం లోని ఇబ్రహీంపేట్ గ్రామంలో దేశహిపేట్‌మంగళవారం సహకార సంఘం ద్వారంలో కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మార్కెట్ కమిటీ చైర్మన్ మంత్రి అంజవ్వ  గణేష్  మాజీ సొసైటీ చైర్మన్ నారాయణరెడ్డి మాజీ డిసి వెంకటరెడ్డి బండి సాయిలు  బండి చిన్న సాయిలు అంబు ఏ ఈ ఓ మనోహ ర్ సెక్రటరీ కిషన్ నాయక్ రాములు  గ్రామస్తులు పాల్గొన్నారు