8 June, 2026 | 6:38 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

బ్రసెల్స్ మీట్ ఫైనల్‌కు నీరజ్

07-09-2024 01:43 AM

న్యూఢిల్లీ: భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా బ్రస్సెల్స్ వేదికగా జరగనున్న డైమండ్ లీగ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. సెప్టెంబర్ 13, 14వ తేదీల్లో జరగనున్న పోటీల్లో నీరజ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగనున్నాడు. జూరిచ్ డైమండ్ లీగ్ నీరజ్ పాల్గొననప్పటికీ 14 పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి ఫైనల్‌కు క్వాలిఫై అయ్యాడు. పీటర్స్ అండర్సన్ (29 పాయింట్లు), జులియన్ వెబర్ (21 పాయింట్లు), జాకుబ్ వెద్లెచ్ (16 పాయింట్లు) తొలి మూడు స్థానాల్లో నిలిచారు.